2014年11月1日 星期六

2014-11-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
కేంద్రానిది కక్ష సాధింపు  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 1: విభజన బిల్లును అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, తెలంగాణ పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. పక్క రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసిన 54శాతం విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ఆంధ్ర ...

తెలంగాణపై కేంద్రం కక్ష విభజన చట్టానికి సహకరించడం లేదు: కేసీఆర్‌ విద్యుత్తు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రబీకి కరెంటివ్వలేం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పడవ బోల్తా.. ముగ్గరు చిన్నారులతో సహా ఆరుగురి దుర్మరణం  వెబ్ దునియా
బీహార్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బీహార్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం 16 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవ అకస్మాత్తుగా డ్యామ్ లో బోల్తాపడినట్టు ...

పడవ బోల్తా 12మంది మృతి   Andhrabhoomi
పడవ బోల్తా.. ఆరుగురి మృతి   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలివ్వాలి... డిగ్గీ సలహా  వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అనడం దుమారాన్ని రేపుతోంది. ఐతే సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటులో పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అని ఉంటే ఎలా ఉండేదో కానీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా సోనియా పదవి రాహుల్ గాంధీకి ఇవ్వాలని సూచన ...

రాహుల్‌కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీ   తెలుగువన్
సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నాటకీయ పరిణామాల మధ్య లొంగిపోయిన భూమా  Andhrabhoomi
నంద్యాల అర్బన్, నవంబర్ 1: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అకె రవికృష్ణ ఎదుట నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం లొంగిపోయారు. భూమాను పోలీసులు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్‌రావు ఎదుట హాజరుపరచగా 15రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో భూమాను నంద్యాల జైలుకు ...

భూమా లొంగుబాటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూమా నాగిరెడ్డి అరెస్టు   సాక్షి
ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు   Kandireega
News Articles by KSR   
అన్ని 54 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు  సాక్షి
విశాఖ: కోస్తా జిల్లాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని కేంద్ర వాతావరణశాఖ ఇండియా మెటెరోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 8 లేదా 9 తేదిన మరో తుపాను వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 5 తేదిన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నని ఐఎండీ అధికారులు తెలిపారు. అల్పపీడనం ...

5న బంగాళాఖాతంలో అల్పపీడనం..   Namasthe Telangana
కోస్తా జిల్లాలకు తుపాను హెచ్చరిక   News Articles by KSR
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి   Andhrabhoomi

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నిధుల తగాదా.. చిలికి చిలికి గాలివానలా...గవర్నర్‌కు పంచాయితీ!  వెబ్ దునియా
కార్మిక శాఖ భవన సంక్షేమ కార్మికుల నిధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విజయవాడకు బదలాయించారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభియోగం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్‌కు చేరింది. ఇరు రాష్ట్రాల సిఎస్‌లు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి నిధుల బదలాయింపుపై తమ వాదనలు వినిపించారు.

ఇంకా మరిన్ని »   

  News Articles by KSR   
ఇందిర వర్దంతి-మోడీ వైఖరి కరక్టేనా!  News Articles by KSR
మాజీ ప్రధాని ఇందిరాగాందీ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి శక్తి స్థల్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతిని ఘనంగా చేసిన ప్రభుత్వం ఇందిరగాంధీని పూర్తిగా విస్మరించడం మరీ పాక్షిక దృక్పధంగా కనిపిస్తుంది. ఇంతకాలం జవహర్ లాల్ నెహ్రూను నవభారత నిర్మాతగా అంతా కొనియాడేవారు.
జాతీయ సమైక్యతా పరుగు   Andhrabhoomi
1984 అల్లర్లు భారత్‌పై మచ్చ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 56 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటినే నిర్వహించాలి  Andhrabhoomi
నెల్లూరు, నవంబర్ 1: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచించారు. ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి మేకపాటి పూలమాలలు ...

మేమొస్తే నవంబర్‌ 1నే రాష్ట్రావతరణ -జగన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'నవంబర్ 1' ప్రాధాన్యతను మర్చిపోతున్నారు   సాక్షి

అన్ని 33 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహారాష్ట్రలో శివసేన డెడ్ లైన్: డిప్యూటీ సీఎంకు డిమాండ్.. 2:1 నిష్పత్తిలో..  వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చుక్కెదురైంది. అయినా కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పొత్తుకు సంబంధించి వెంటనే స్పష్టత ఇవ్వాలని శివసేన డెడ్ లైన్ విధించిందట. అంతేగాకుండా.. 2:1 నిష్పత్తిలో ప్రభుత్వంలో పదవులు తీసుకునే ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందని సమాచారం. మొత్తం 32 మంది మంత్రులతో ఉండే ఫడ్నవిస్ క్యాబినెట్‌లో 20 మంది ...

పదవులు 2:1: డిప్యూటీ సిఎంకు శివసేన పట్టు   Oneindia Telugu
మహారాష్ట్ర సర్కారులో శివసేన?   సాక్షి
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం   Kandireega
తెలుగువన్   
అన్ని 52 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు  వెబ్ దునియా
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్‌కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి. కాగా ఈ ...

మళ్లీ.. తగ్గింది   Andhrabhoomi
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言