2014年11月1日 星期六

2014-11-02 తెలుగు (India) ప్రపంచం


రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతి  తెలుగువన్
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారి మీద రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా వుంది. మక్వాన్‌పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి ఢీకొన్నాయి.
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నింగికెగిసిన క్షణాల్లోనే పేలిన నాసా రాకెట్.. శకలాలు ముట్టుకోవద్దు..  వెబ్ దునియా
రోదసీలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) సరుకులు, సాంకేతిక పరికరాలు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మానవ రహిత నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టే రాకెట్‌‌ను నాసా ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. వర్జీనియాలోని వాలప్స్‌ దీవి నుంచి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.35కు ...

నాసా రాకెట్.. శకలాలు తాకొద్దు...   తెలుగువన్

అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వీధుల్లో వేధింపులపై షార్ట్ ఫిలిం: నటికి 'రేప్' బెదిరింపు  Oneindia Telugu
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. హోలాబ్యాక్ అనే సంస్థ నగరంలో స్త్రీల పైన జరిగే వేధింపులను లైవ్‌గా పిక్చరైజ్ చేసింది. 10 అవర్స్ వాకింగ్ ఇన్ ఎన్‌వైసీ యాజ్ ఏ ఉమన్ పేరిట ఆ షార్ట్ ఫిలిం ...

స్త్రీలపై వేధింపులు లైవ్‌ షార్ట్ ఫిలిమ్: రేప్ చేస్తామంటూ బెదిరింపులు! (వీడియో)   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యూ‌ఎస్‌లో కుప్పకూలిన యుద్ధవిమానం ఒకరు మృతి  వెబ్ దునియా
యూఎస్ లోని కాలిఫోర్నియా వెంట్యురా కౌంటీ సమీపంలో ఓ యుద్ధ విమానం కుప్పకూలి ఒకరు మృతి చెందారు. విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై నేషనల్ ...

కూలిన యుద్ధవిమానం: ఒకరు మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
శ్రీలంక: ఎస్టేట్‌‌లో 200మంది సజీవ సమాధి(ఫోటోలు)  Oneindia Telugu
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా శ్రీలకంలోని సెంట్రలో బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండ చరియలు కింద పడి 200 మంది సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ అధికారులు గురువారం వెల్లడించారు. కొండ చరియలు విరిగిన పడిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా ...

200 మంది సజీవ సమాధి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆఫ్రికాలోని కాంగాలో దారుణం: రాళ్లతో కొట్టి చంపి, శవాన్ని..?  వెబ్ దునియా
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్‌గా అనుమానించి, ...

యువకుడ్ని చంపి తిన్న కాంగో అల్లరి మూక!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు  సాక్షి
బృందావన్ : ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్ తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి ...


ఇంకా మరిన్ని »   


అదిరేటి డ్రస్సు మేమేస్తే...  సాక్షి
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్‌గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్‌లలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్‌లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ ...


ఇంకా మరిన్ని »   


చంద్రబాబుది హిట్లర్ పాలన : 'కలమట'  సాక్షి
మాతల (కొత్తూరు) :సీఎం చంద్రబాబు నాయుడు పాలన జర్మనీ నియంత హిట్లర్ పాలనను తలపిస్తోందని పాతపట్నం ఎమ్మె ల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. మండలంలోని మాతలలో గురువారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చి న 100 హమీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సాధికారిత సంస్థ పేరిట రైతుల రుణమాఫీ చేయకుండా మోసగిస్తున్నారని ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
కొండ చరియలు కూలిన ఘటనలో 150కి చేరిన మృతుల సంఖ్య  వెబ్ దునియా
శ్రీలంకలో కొండ చరియలు కూలిన పడిన ఘటనలో మృతుల సంఖ్య 150కి చేరుకుంది. శ్రీలంకలో భారత వంశావలికి చెందిన తమిళ ప్రజలు అధికంగా నివాసముండే పర్వత ప్రాంతంలో కొండ చరియలు కూలిపడడంతో 500 మంది మట్టిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు వారిలో 150 మంది మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言