రాహుల్కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీ తెలుగువన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్సింగ్ అన్నారు. మరి సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటు మీద పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అన్నా, లేకపోతే స్వయంగా తానే కూర్చుంటానని అన్నా దిగ్విజయ్ సింగ్ మీద గౌరవం పెరిగేది. కానీ సోనియా పదవి నుంచి ...
కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ అందుకోవాలి.. దిగ్విజయ్ డిమాండ్వెబ్ దునియా
సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్Oneindia Telugu
రాహుల్ కోసం సోనియా తప్పకుంటారా!News Articles by KSR
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్సింగ్ అన్నారు. మరి సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటు మీద పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అన్నా, లేకపోతే స్వయంగా తానే కూర్చుంటానని అన్నా దిగ్విజయ్ సింగ్ మీద గౌరవం పెరిగేది. కానీ సోనియా పదవి నుంచి ...
కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ అందుకోవాలి.. దిగ్విజయ్ డిమాండ్
సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్
రాహుల్ కోసం సోనియా తప్పకుంటారా!
పడవ బోల్తా.. ముగ్గరు చిన్నారులతో సహా ఆరుగురి దుర్మరణం వెబ్ దునియా
బీహార్లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బీహార్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం 16 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవ అకస్మాత్తుగా డ్యామ్ లో బోల్తాపడినట్టు ...
పడవ బోల్తా 12మంది మృతిAndhrabhoomi
పడవ బోల్తా.. ఆరుగురి మృతిసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
బీహార్లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బీహార్ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం 16 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవ అకస్మాత్తుగా డ్యామ్ లో బోల్తాపడినట్టు ...
పడవ బోల్తా 12మంది మృతి
పడవ బోల్తా.. ఆరుగురి మృతి
ఇందిర వర్దంతి-మోడీ వైఖరి కరక్టేనా! News Articles by KSR
మాజీ ప్రధాని ఇందిరాగాందీ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి శక్తి స్థల్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతిని ఘనంగా చేసిన ప్రభుత్వం ఇందిరగాంధీని పూర్తిగా విస్మరించడం మరీ పాక్షిక దృక్పధంగా కనిపిస్తుంది. ఇంతకాలం జవహర్ లాల్ నెహ్రూను నవభారత నిర్మాతగా అంతా కొనియాడేవారు.
జాతీయ సమైక్యతా పరుగుAndhrabhoomi
1984 అల్లర్లు భారత్పై మచ్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు10tv
సాక్షి
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 56 వార్తల కథనాలు »
మాజీ ప్రధాని ఇందిరాగాందీ వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి శక్తి స్థల్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ జయంతిని ఘనంగా చేసిన ప్రభుత్వం ఇందిరగాంధీని పూర్తిగా విస్మరించడం మరీ పాక్షిక దృక్పధంగా కనిపిస్తుంది. ఇంతకాలం జవహర్ లాల్ నెహ్రూను నవభారత నిర్మాతగా అంతా కొనియాడేవారు.
జాతీయ సమైక్యతా పరుగు
1984 అల్లర్లు భారత్పై మచ్చ
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు వెబ్ దునియా
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి. కాగా ఈ ...
మళ్లీ.. తగ్గిందిAndhrabhoomi
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపుసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.2.41 మేర తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటర్కు రూ.2.25 మేర తగ్గించారు. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధ రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి. కాగా ఈ ...
మళ్లీ.. తగ్గింది
పెట్రో ధరలు మళ్లీ తగ్గాయి
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు
మహారాష్ట్రలో శివసేన డెడ్ లైన్: డిప్యూటీ సీఎంకు డిమాండ్.. 2:1 నిష్పత్తిలో.. వెబ్ దునియా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చుక్కెదురైంది. అయినా కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పొత్తుకు సంబంధించి వెంటనే స్పష్టత ఇవ్వాలని శివసేన డెడ్ లైన్ విధించిందట. అంతేగాకుండా.. 2:1 నిష్పత్తిలో ప్రభుత్వంలో పదవులు తీసుకునే ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందని సమాచారం. మొత్తం 32 మంది మంత్రులతో ఉండే ఫడ్నవిస్ క్యాబినెట్లో 20 మంది ...
పదవులు 2:1: డిప్యూటీ సిఎంకు శివసేన పట్టుOneindia Telugu
మహారాష్ట్ర సర్కారులో శివసేన?సాక్షి
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంKandireega
తెలుగువన్
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 52 వార్తల కథనాలు »
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చుక్కెదురైంది. అయినా కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పొత్తుకు సంబంధించి వెంటనే స్పష్టత ఇవ్వాలని శివసేన డెడ్ లైన్ విధించిందట. అంతేగాకుండా.. 2:1 నిష్పత్తిలో ప్రభుత్వంలో పదవులు తీసుకునే ప్రతిపాదనకు శివసేన అంగీకరిస్తుందని సమాచారం. మొత్తం 32 మంది మంత్రులతో ఉండే ఫడ్నవిస్ క్యాబినెట్లో 20 మంది ...
పదవులు 2:1: డిప్యూటీ సిఎంకు శివసేన పట్టు
మహారాష్ట్ర సర్కారులో శివసేన?
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
ఉరి రద్దు చేయూల్సిందే! సాక్షి
తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, ...
మితిమీరిన 'లంక' న్యాయంAndhrabhoomi
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష!వెబ్ దునియా
Namasthe Telangana
Kandireega
అన్ని 15 వార్తల కథనాలు »
తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, ...
మితిమీరిన 'లంక' న్యాయం
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష!
యూనియన్ కార్బైడ్ అండర్సన్ మృతి: గుట్టుగా.. Oneindia Telugu
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
'భోపాల్ గ్యాస్' అండర్సన్ మృతిసాక్షి
భోపాల్ దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు. అయితే, బహిరంగ ...
'భోపాల్ గ్యాస్' అండర్సన్ మృతి
భోపాల్ దుర్ఘటన ప్రధాన నిందితుడు మృతి
సిక్కు అల్లర్ల బాధితులకు రూ.5 లక్షలు : మోడీ సర్కారు నిర్ణయం వెబ్ దునియా
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్లో అల్లర్లు చెలరేగాయి.
సిక్కుల ఊచకోత బాధితులకు పరిహారంసాక్షి
మోడీ నిర్ణయం: '84 అల్లర్ల' బాధితులకు పరిహారంOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆమె హత్య అనంతరం పంజాబ్లో అల్లర్లు చెలరేగాయి.
సిక్కుల ఊచకోత బాధితులకు పరిహారం
మోడీ నిర్ణయం: '84 అల్లర్ల' బాధితులకు పరిహారం
పూణెలో కుప్పకూలిన ఏడంతస్థుల మేడ.. శిథిలాల్లో నలుగురు వెబ్ దునియా
మహారాష్ట్రలోని పూణెలో శుక్రవారం ఏడు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలింది. పూణెలోని భుమకార్ మాలా ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఒక ఏడు అంతస్థుల భవనం అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపడింది. వేకువజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్క సారిగా భవనం కుప్పకూలడంతో పూణె నగరం ఉల్లిక్కి పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ ...
కుప్పకూలిన భవనంAndhrabhoomi
పుణేలో కూలిన ఏడంతస్థుల భవనంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మహారాష్ట్రలోని పూణెలో శుక్రవారం ఏడు అంతస్థుల భవనం ఒకటి కుప్పకూలింది. పూణెలోని భుమకార్ మాలా ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఒక ఏడు అంతస్థుల భవనం అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపడింది. వేకువజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్క సారిగా భవనం కుప్పకూలడంతో పూణె నగరం ఉల్లిక్కి పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ ...
కుప్పకూలిన భవనం
పుణేలో కూలిన ఏడంతస్థుల భవనం
ఇందిరకు నేతల ఘన నివాళి సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు పలువురు దేశ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇక్కడి ఇందిర సమాధి శక్తిస్థల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పుష్పాంజలి ఘటించారు. ఇందిర ...
ఇందిరకు ఘన నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ(ఫోటోలు)Oneindia Telugu
శక్తిస్థల్లో ఇందిరాగాంధీ 30 వర్థంతి కార్యక్రమాలు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శక్తిస్థల్లో నివాళులర్పించిన సోనియాగాంధీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు పలువురు దేశ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇక్కడి ఇందిర సమాధి శక్తిస్థల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పుష్పాంజలి ఘటించారు. ఇందిర ...
ఇందిరకు ఘన నివాళి, ట్విట్టర్ ద్వారా మోడీ(ఫోటోలు)
శక్తిస్థల్లో ఇందిరాగాంధీ 30 వర్థంతి కార్యక్రమాలు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా ...
శక్తిస్థల్లో నివాళులర్పించిన సోనియాగాంధీ
沒有留言:
張貼留言