2014年11月13日 星期四

2014-11-14 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
ట్రిపుల్ చేస్తా: రోహిత్, పరుగుకో వేయి నజరానా   
Oneindia Telugu
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ 150 ఏళ్ల సంబరం అంబరాన్ని అంటే విధంగా ఫైర్‌ బ్రాండ్‌ రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించారు. క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అతనిపై కాసుల వర్షం కురిపించింది. కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో శ్రీలంకపై 264 పరుగులు సాధించిన రోహిత్‌కు పరుగుకో వెయ్యి రూపాయల ...

ఇరగ్గొట్టిన రోహిత్ శర్మ... రెండు వరల్డ్ రికార్డులు   తెలుగువన్
రోహిత్ రికార్డును బద్దలు కొట్టలేరు: కోహ్లి   సాక్షి
రోహిత్ హిట్ స్కోర్... చతికిల పడ్డ లంక... భారత్ ఘన విజయం   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 51 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వినోద్ కాంబ్లీ చెడిపోవడానికి కారణం ఎవరు : సచిన్ టెండూల్కర్ కామెంట్స్   
వెబ్ దునియా
తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ జీవితం అర్థాంతరంగా ముగియడానికి, అతను పెడదారి పట్టడానికి కారణం ఎవరు? అనే అంశంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కాంబ్లీ ప్రతిభ గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ, జీవన విధానం విషయంలో మాత్రం కాంబ్లీది ఒక శైలి, నాది మరోశైలి అని చెప్పాడు. కాంబ్లీకి, తనకు అనే విషయాల్లో ...

జిగ్రీ దోస్త్ వినోద్ కాంబ్లీపై టెండూల్కర్ వ్యాఖ్యలు   Oneindia Telugu
కాంబ్లీతో పోలిస్తే నాది భిన్నమైన జీవితం : సచిన్   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాస్టర్ 'ప్లాన్'   
సాక్షి
నెల్లూరు(అర్బన్): 'భారతరత్న సచిన్ టెండుల్కర్' క్రీడల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే సచిన్ మరో రెండు రోజుల్లో జిల్లాకు రానున్నారు. జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఉన్న పుట్టంరాజు వారి కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ ఆ గ్రామాన్ని సందర్శించేందుకు ఈనెల 16వ తేదీన వస్తున్నారు. మాస్టర్ రానున్న ...

పీఆర్ కండ్రిగలో పీఏ సమీక్ష, సచిన్ రాకపై సమాచారం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సరితపై కఠిన చర్యలు తప్పవ్.. దయదలిచే అవకాశమే లేదు!   
వెబ్ దునియా
ఆసియా క్రీడల సందర్భంగా న్యాయనిర్ణేతల నిర్ణయాలకు నిరసనగా వేదికపై పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించిన భారత స్టార్‌ బాక్సర్‌ సరితా దేవికి కష్టాలు తప్పేలా లేవు. సరితపై కఠిన శిక్ష ఖాయమని తెలుస్తోంది. తాము తీసుకునే కఠిన చర్యలతో సరిత కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) అధ్యక్షుడు చింగ్‌ కువో వు చెప్పకనే ...

సరిత ఇక ఇంటికే!   Namasthe Telangana
ప్రియాంకకు చాన్స్..   Andhrabhoomi
సరితను క్షమించేది లేదు..!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


హైదరాబాద్‌లో శాస్తవ్రేత్తల కుంభమేళా   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 13: హైదరాబాద్‌లో కుంభమేళాను తలపించేలా శాస్త్ర విజ్ఞాన రంగాలకు చెందిన ప్రసిద్ధ శాస్తవ్రేత్తలు వందలాది మంది తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ అకాడమి ఆఫ్ సైనె్సస్ స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే సదస్సులకు హేమాహేమీలైన శాస్తవ్రేత్తలు ప్రత్యేక నివేదికలు, పరిశోధనాత్మక పత్రాలతో హాజరయ్యారు. సిసిఎంబి, ఐఐసిటి ...

సైన్స్‌నూ విభజిస్తారా?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


దొనకొండ పరిశ్రమలకు అనుకూలమే   
Andhrabhoomi
దొనకొండ, నవంబర్ 13: దొనకొండ ప్రాంతంలో విస్తారంగా భూములు ఉన్నాయని, తద్వారా ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమేనని రాష్ట్ర పరిశ్రమల సంస్థ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మండలంలోని ప్రభుత్వ భూములను పరిశీలనలో భాగంగా పోచమక్కపల్లి ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం రైల్వే అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల ...

ఏపీఐఐసీ చైర్మన్ 'దొనకొండ' పరిశీలన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
క్వార్టర్స్‌లో సైనా, కశ్యప్   
Andhrabhoomi
ఫజో (చైనా), నవంబర్ 13: చైనా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమతమ రెండో రౌండ్ మ్యాచ్‌లను విజయవంతంగా పూర్తి చేసి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. కిడాంబి శ్రీకాంత్ కూడా రెండో రౌండ్ మ్యాచ్‌ని సులభంగానే నెగ్గి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంక్ క్రీడాకారిణి, ...

క్వార్టర్స్‌లో సైనా, కశ్యప్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్రిస్బేన్ పిచ్‌కు ధోని భయపడ్డారా?: మీడియా కథనాలు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: డిసెంబర్ 4వ తేదీ నుండి ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్‌లో జరగనున్న తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. దీని పైన వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా మీడియా ధోనీ భయపడ్డాడంటూ కథనాలు రాస్తున్నాయి. ధోనీ కావాలనే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ...

బ్రిస్ బేన్ పిచ్‌కు ధోనీ భయపడ్డాడట: ఆస్ట్రేలియా పత్రికలు   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎదురుదీతున్న శ్రీలంక   
సాక్షి
కోల్ కతా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో గురువారం జరుగుతున్న నాల్గో వన్డేల శ్రీలంక ఎదురీదుతోంది. టీమిండియా విసిరిన 405 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పెరీరా(0), చండీమాల్(9), మహేలా జయవర్దనే(2) వికెట్లను కోల్పోయింది. మరోప్రక్క దిల్షాన్ కాసేపు ఫర్వాలేదనిపించినా ...

నేడు భారత్-శ్రీలంకల మధ్య నాల్గొవ వన్డే   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్   
సాక్షి
కోల్‌కతా: నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను గెలుచుకోవడంతో మరికొందరు రిజర్వ్ ఆటగాళ్లను పరిశీలించాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ఉంది.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言