జేమ్స్బాండ్ అంబాసిడర్ సానియా తెలుగువన్
టెన్నిస్ స్టార్, తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జాకి ఒక జేమ్స్బాండ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని సానియా మీర్జా స్వయంగానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తనకు అందరి ఆశీస్సులు కావాలని, అందుకే తాను ఈ విషయాన్ని నలుగురికీ బహిర్గతం చేస్తున్నానని సానియా మిర్జా ట్విట్టర్లో పేర్కొంది. గతంలో కూడా ...
జేమ్స్ బాండ్ గర్ల్.. సానియా మీర్జా.. హాలీవుడ్లో హాట్ హాట్గా..వెబ్ దునియా
జేమ్స్ బాండ్ గాళ్.. సానియా మిర్జా..గ్యాలరీ మీకోసంNamasthe Telangana
బాండ్ మూవీలో సానియా?Kandireega
Oneindia Telugu
Palli Batani
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
టెన్నిస్ స్టార్, తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జాకి ఒక జేమ్స్బాండ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని సానియా మీర్జా స్వయంగానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తనకు అందరి ఆశీస్సులు కావాలని, అందుకే తాను ఈ విషయాన్ని నలుగురికీ బహిర్గతం చేస్తున్నానని సానియా మిర్జా ట్విట్టర్లో పేర్కొంది. గతంలో కూడా ...
జేమ్స్ బాండ్ గర్ల్.. సానియా మీర్జా.. హాలీవుడ్లో హాట్ హాట్గా..
జేమ్స్ బాండ్ గాళ్.. సానియా మిర్జా..గ్యాలరీ మీకోసం
బాండ్ మూవీలో సానియా?
టీమిండియా నెం.1 : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్: శ్రీలంకతో వన్డే సిరీస్లో 3-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ర్యాంక్ మెరుగైంది. ఐసీసీ తాజా టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 116 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే లంకపై చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ ఓడితే మాత్రం రెండు రేటింగ్ పాయింట్లతోపాటు టాప్ ర్యాంక్ కోల్పోనుంది. ఎందుకంటే ...
టీమిండియా నెంబర్ వన్, టాప్ 5లో కోహ్లీ, ధావన్thatsCricket Telugu
కోహ్లీ-ధావన్ అదుర్స్ : వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లోకి ఎంట్రీ!వెబ్ దునియా
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో కోహ్లీ, ధవన్Namasthe Telangana
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
దుబాయ్: శ్రీలంకతో వన్డే సిరీస్లో 3-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ర్యాంక్ మెరుగైంది. ఐసీసీ తాజా టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ 116 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే లంకపై చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ ఓడితే మాత్రం రెండు రేటింగ్ పాయింట్లతోపాటు టాప్ ర్యాంక్ కోల్పోనుంది. ఎందుకంటే ...
టీమిండియా నెంబర్ వన్, టాప్ 5లో కోహ్లీ, ధావన్
కోహ్లీ-ధావన్ అదుర్స్ : వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లోకి ఎంట్రీ!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లో కోహ్లీ, ధవన్
ప్రియాంకకు చాన్స్.. Andhrabhoomi
న్యూఢిల్లీ: ముందుగా ఊహించినట్టే లైష్రామ్ సరితకు దక్షిణ కొరియాలోని జెజూలో గురువారం మొదలై 25వ తేదీ వరకు జరిగే మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో ప్రియాంక చౌదరీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మేరీ కోమ్ వ్యక్తిగత కారణావల్ల ఈ పోటీలకు ...
సరితను క్షమించేది లేదు..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సరితాపై కఠిన చర్యలు!సాక్షి
సరితకు కఠిన శిక్షే, సహించేది లేదు: తగ్గని ఎఐబిఎOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ముందుగా ఊహించినట్టే లైష్రామ్ సరితకు దక్షిణ కొరియాలోని జెజూలో గురువారం మొదలై 25వ తేదీ వరకు జరిగే మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో ప్రియాంక చౌదరీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మేరీ కోమ్ వ్యక్తిగత కారణావల్ల ఈ పోటీలకు ...
సరితను క్షమించేది లేదు..!
సరితాపై కఠిన చర్యలు!
సరితకు కఠిన శిక్షే, సహించేది లేదు: తగ్గని ఎఐబిఎ
సచిన్ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి: కపిల్ సాక్షి
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్గా తాను సరిగా పని చేయలేకపోయానని దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిరాకరించారు. అది మాస్టర్ వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. 'అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. కాబట్టి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. సచిన్కు ...
సచిన్ 'నిరాశ'పై కపిల్ స్పందించారు, మోడీకి కితాబుOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారత జట్టు కోచ్గా తాను సరిగా పని చేయలేకపోయానని దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిరాకరించారు. అది మాస్టర్ వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. 'అభిప్రాయాలు వెల్లడించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. కాబట్టి వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. సచిన్కు ...
సచిన్ 'నిరాశ'పై కపిల్ స్పందించారు, మోడీకి కితాబు
ఇకపై అంపైర్ల సంభాషణలు కూడా వినొచ్చట!: త్వరలో ప్రయోగం వెబ్ దునియా
అవునా.. నిజమేనండి ఇకపై క్రికెట్ మైదానంలో అంపైర్ల సంభాషణలు కూడా వినొచ్చునని ఐసీసీ తెలిసింది. క్రికెట్ మైదానంలో అంపైర్లు, థర్డ్ అంపైర్లకు మధ్య జరిగే సంభాషణలను అభిమానులకూ వినిపించాలని ఐసీసీ నిర్ణయించింది. నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రికెట్కూ విస్తరిస్తున్న క్రమంలో తొలిసారిగా ...
వన్డే క్రికెట్ సిరీస్లో వినూత్న ప్రయోగంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
అవునా.. నిజమేనండి ఇకపై క్రికెట్ మైదానంలో అంపైర్ల సంభాషణలు కూడా వినొచ్చునని ఐసీసీ తెలిసింది. క్రికెట్ మైదానంలో అంపైర్లు, థర్డ్ అంపైర్లకు మధ్య జరిగే సంభాషణలను అభిమానులకూ వినిపించాలని ఐసీసీ నిర్ణయించింది. నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రికెట్కూ విస్తరిస్తున్న క్రమంలో తొలిసారిగా ...
వన్డే క్రికెట్ సిరీస్లో వినూత్న ప్రయోగం
ఒలింపిక్ పతకమే లక్ష్యం సాక్షి
అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, అంతులేని అంకితభావం... ఈ మూడింటికీ చిరునామా మత్స సంతోషి. వెయిట్లిఫ్టింగ్లో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ, పతకాలు కొల్లగొడుతూ జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. మామూలు పల్లె నుంచి వచ్చినా తనదైన కృషితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగి దేశానికి పతకాలు అందిస్తోంది. ఇప్పుడామె రైల్వేలో ...
ఇంకా మరిన్ని »
అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, అంతులేని అంకితభావం... ఈ మూడింటికీ చిరునామా మత్స సంతోషి. వెయిట్లిఫ్టింగ్లో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ, పతకాలు కొల్లగొడుతూ జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. మామూలు పల్లె నుంచి వచ్చినా తనదైన కృషితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగి దేశానికి పతకాలు అందిస్తోంది. ఇప్పుడామె రైల్వేలో ...
ప్రీమియం చెల్లించినా బీమా సున్నా ! సాక్షి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇది. అసలే కరవు.. అంతకుముందే రుణభారం...ఆపై కరెంట్కోత.. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే, అన్నదాతకు అండగా ఉండాల్సిందిపోయి అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం ఉంటుంది. అందులో బ్యాంకు రుణాలు తీసుకోని రైతులు, బ్యాంకు రుణాలు ...
ఇంకా మరిన్ని »
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఇది. అసలే కరవు.. అంతకుముందే రుణభారం...ఆపై కరెంట్కోత.. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే, అన్నదాతకు అండగా ఉండాల్సిందిపోయి అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వ్యవసాయ పంటలకు బీమా సౌకర్యం ఉంటుంది. అందులో బ్యాంకు రుణాలు తీసుకోని రైతులు, బ్యాంకు రుణాలు ...
అక్కడ గుత్తా జ్వాలాతో నటుడు ఇలా.. (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బషీర్ బాగ్లోని ఎల్బీ స్టేడియంలో జ్వాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె స్టేడియం ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. జ్వాలాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుత్తా జ్వాల ఇన్ స్వచ్ఛ భారత్ : ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి..వెబ్ దునియా
స్వచ్ఛ భారత్లో గుత్తా జ్వాలసాక్షి
స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న జ్వాలాNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బషీర్ బాగ్లోని ఎల్బీ స్టేడియంలో జ్వాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె స్టేడియం ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. జ్వాలాతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుత్తా జ్వాల ఇన్ స్వచ్ఛ భారత్ : ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ నుంచి..
స్వచ్ఛ భారత్లో గుత్తా జ్వాల
స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న జ్వాలా
కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి Andhrabhoomi
కర్నూలు, నవంబర్ 10: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సోమవారం కర్నూలు కోర్టులో లొంగిపోయారు. ఆయనను రిమాండ్కు తరలించారు. కర్నూలులో ఈ ఏడాది మార్చి 15న జరిగిన నందికొట్కూరు మార్కెట్యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వరుడు హత్య కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి ...
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి : 14 రోజుల రిమాండ్!వెబ్ దునియా
కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి...14 రోజుల రిమాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హత్య కేసు: కోర్టు ముందు లొంగిపోయిన బైరెడ్డిOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
కర్నూలు, నవంబర్ 10: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సోమవారం కర్నూలు కోర్టులో లొంగిపోయారు. ఆయనను రిమాండ్కు తరలించారు. కర్నూలులో ఈ ఏడాది మార్చి 15న జరిగిన నందికొట్కూరు మార్కెట్యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు సాయి ఈశ్వరుడు హత్య కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచి ...
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి : 14 రోజుల రిమాండ్!
కర్నూలు కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి...14 రోజుల రిమాండ్
హత్య కేసు: కోర్టు ముందు లొంగిపోయిన బైరెడ్డి
పండుగ చేసుకున్నారు : అనుష్క కు ఫ్లయింగ్ కిస్ లు FIlmiBeat Telugu
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని ...
కోహ్లీ ఫ్లయింగ్ కిస్, అనుష్క శర్మ హంగామా (పిక్చర్స్)Oneindia Telugu
కేసీఆర్ మహిమ.. కోహ్లి కిస్లు.. భారత్ విజయంPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని ...
కోహ్లీ ఫ్లయింగ్ కిస్, అనుష్క శర్మ హంగామా (పిక్చర్స్)
కేసీఆర్ మహిమ.. కోహ్లి కిస్లు.. భారత్ విజయం
沒有留言:
張貼留言