2014年11月11日 星期二

2014-11-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వికటించిన కు.ని. 11 మంది  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బిలాస్‌పూర్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. శస్త్రచికిత్సలో ఏం జరిగిందో ఏమో కానీ, ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల్లో 11 మంది మహిళల ప్రాణాలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బలి తీసుకున్నాయి. బిలాస్‌పూర్‌ జిల్లాలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ...

కబళించిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం   సాక్షి
బిలాస్‌పూర్ బాధితులకు ఎయిమ్స్ డాక్టర్ల చికిత్స   Namasthe Telangana
వికటించిన 'కు.ని'..ఎనిమిది మంది మహిళల మృతి..   10tv
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
లైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు!  సాక్షి
అలీగఢ్: 'అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు' అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. షా వ్యాఖ్యలపై విమర్శలు ...

వివాదంలో చిక్కుకున్న అలీగఢ్ వర్సిటీ   Andhrabhoomi
లైబ్రరీకి అమ్మాయిలొస్తే...అబ్బాయిలు ఫుల్   Namasthe Telangana
అమ్మాయిలను అనుమతిస్తేనా.. వామ్మో... : మండిపడిన మహిళా సంఘాలు!   వెబ్ దునియా
Oneindia Telugu   
10tv   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ సమగ్ర సర్వే ఫెయిల్.. టి సర్కారును రాళ్లతో కొట్టాలి: రేవంత్ రెడ్డి  వెబ్ దునియా
సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు తెలంగాణ సర్కారు చేపట్టిన సమగ్ర సర్వే పూర్తిగా విఫలమైందని, అందువల్ల తెలంగాణ సర్కారును రాళ్ళతో కొట్టాలని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పైగా... ఈ సమగ్ర సర్వేలో నిజామాబాద్ ఎంపీ కె కవిత పేరును రెండు చోట్ల నమోదు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ సర్వే ...

తెలంగాణ సర్కార్ని రాళ్ళతో కొట్టాలి   తెలుగువన్
రేవంత్ దూకుడుకు బ్రేకుల్లేవ్.. డిఫెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం   Palli Batani
సమగ్ర సర్వే పేరిట 12 గంటల పాటు నిర్బంధించారు : రేవంత్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Namasthe Telangana   
జమున భర్త రమణారావు అంత్యక్రియలు నేడు..  Namasthe Telangana
హైదరాబాద్ :అలనాటి సినీనటి జమున భర్త జూలూరి రమణారావు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో కన్నుమూశారు. నవంబర్ 16వ తేదీన జూలూరి 87వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తరుణంలో ఇలా హఠాత్మరణం చెందటం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన శిష్యులు కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం సాయంత్రం 4.30 దాకా ఆరోగ్యంగానే ఉన్నారని, 6.30 సమయంలో ఆకస్మికంగా ...

నటి జమున భర్త రమణారావు మృతి.. నేడు అంత్యక్రియలు!   వెబ్ దునియా
జమున భర్త రమణారావు మృతి   తెలుగువన్
సినీనటి జమున భర్త మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కదిరిలో బాలికపై ఎంఐఎం లీడర్ అత్యాచారం... నిర్భయ చట్టం అప్లై  వెబ్ దునియా
అనంతపురంలో ఓ బాలికను బెదిరించి గత మూడు నెలలుగా రేప్ చేస్తున్న ఘటన పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ ప్రతినిధుల చెప్పిన వివరాల ద్వారా వెల్లడయింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. కదిరి పట్టణ శివారు బాలప్పగారిపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన 14 ఏళ్ల బాలిక పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ...

కదిరిలో బాలికపై అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు   Oneindia Telugu
రేపిస్ట్ మీద నిర్భయ కేసు   తెలుగువన్

అన్ని 30 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఢిల్లీ ఎన్నికలపై పోల్.. మోడీ మానియా.. కేజ్రీ మటాష్.. కాంగ్రెస్ భూస్థాపితం!  వెబ్ దునియా
ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభాతం తీవ్రంగా ఉంటుందని తత్ఫలితంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలు మటాష్ కావడం తథ్యమని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు 'ఏబీపీ న్యూస్-నీల్సన్' జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ...

సర్వే: ఢిల్లీలో బీజేపీ హవా.. కేజ్రీవాల్ మటాష్...   తెలుగువన్
ఢిల్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్స్.. మోడీ మానియా..కేజ్రీకి క్రేజ్ తగ్గింది   Palli Batani
ఢిల్లీ ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు   Kandireega
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎంఐఎంపై ఉద్ధవ్ నిప్పులు... నేను భారతీయుడిని.. అసదుద్దీన్!  వెబ్ దునియా
మజ్లిస్ పార్టీపైనా, ఆ పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు' అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ...

మజ్లిస్‌పై ఉద్ధవ్‌థాకరే నిప్పులు, నీ పనిచూసుకో!: అసద్   Oneindia Telugu
నేను భారతీయుడిని - అసద్   News Articles by KSR
'నేను భారతీయుడిని'   సాక్షి
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
ఈ బడ్జెట్‌ కంటే బాలశిక్ష బెటర్‌! మమ్మల్ని ద్రోహులన్నా సరే, మీరు ద్రోహులుగా ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): 'తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ ఊహాజనితం, ఆధార ర హితం! ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించే వాస్తవ విరుద్ధమైన బడ్జెట్‌ ఇది'' అని కాంగ్రెస్‌ పక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. ''మీరు మమ్మల్ని ద్రోహులని విమర్శించినా పడటానికి సిద్ధం! బడ్జెట్‌లో లెక్కలకన్నా బాలశిక్ష పుస్తకాలు బెటర్‌' అని వ్యాఖ్యానించారు.
ఊహలతో అద్భుతాలా?   సాక్షి
అధ్యయనం చేసి బడ్జెట్‌ను రూపొందించలేదు : జానారెడ్డి ఆరోపణ   వెబ్ దునియా
మూసలో చూసిన వారికి ప్రతీది అద్భుతమే: సీఎం   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
2జి కారకుడు చిదంబరం  Andhrabhoomi
న్యూఢిల్లీ,నవంబర్ 11:కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం మూలంగానే 2జి కుంభకోణం చోటుచేసుకున్నదని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హెచ్.ఆర్.్భరద్వాజ ఆరోపించారు. యు.పి.ఏ ప్రతిష్టను సర్వనాశనం చేసిన 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను విమర్శించే హక్కు, అధికారం ...

అంతా చిదంబరమే చేశారు:హెచ్ ఆర్ భరద్వాజ్   సాక్షి
చిదంబరమే కొంపముంచాడా   News Articles by KSR
కాంగ్రెస్‌ను నాశనం చేసింది చిదంబరమే : హెచ్.ఆర్. భరద్వాజ్   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
'యాక్ట్ ఈస్ట్'లో తొలి అడుగు  సాక్షి
నేపితా/న్యూఢిల్లీ: మూడు దేశాలు, మూడు శిఖరాగ్ర సదస్సులు, దాదాపు 40 మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీలు.. ఇవన్నీ భాగమైన 10 రోజుల విస్తృత విదేశీ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో మొదట ఆయన మయన్మార్ చేరుకున్నారు. నేపితా విమానాశ్రయంలో ఆ దేశ ఆరోగ్యమంత్రి థాన్ ఆంగ్, ...

మయన్మార్ లో మోదీ   Andhrabhoomi
మయన్మార్ చేరుకున్న నమో   Namasthe Telangana
ఆస్ట్రేలియా, మియన్మార్ లో ప్రధాని పర్యటన... రాజీవ్ తర్వాత మోడీ వెళ్లారు   వెబ్ దునియా
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 23 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言