కేంద్ర క్యాబినెట్లో టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీటు వెబ్ దునియా
కేంద్ర క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో భాగంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీటు ఫిక్సైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని సుజనాకు తెలియచేసినట్లు సమాచారం. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, ...
సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
కేంద్ర క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో భాగంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సీటు ఫిక్సైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని సుజనాకు తెలియచేసినట్లు సమాచారం. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, ...
సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు
ఆంధ్రా పాలకుల తరహాలోనే కేసీఆర్ కూడా : రేవంత్ రెడ్డి వెబ్ దునియా
గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి 10 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభను హరీష్ రావు, కేటీఆర్ ...
ఇంకా మరిన్ని »
గతంలో పరిపాలించిన ఆంధ్ర పాలకులకు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదని టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి 10 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభను హరీష్ రావు, కేటీఆర్ ...
టీడీపీ సభ్యులు మేకవన్నె పులులు : కొండా సురేఖ విమర్శలు వెబ్ దునియా
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మేకవన్నె పులులని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె స్పందిస్తూ మేకవన్నె పులుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలపై చర్చిద్దామన్నా... టీడీపీ నేతలు సభను ...
బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్Oneindia Telugu
చంద్రబాబు డైరెక్షన్ లోనే...News Articles by KSR
బాబు గైడెన్స్ తోనే గొడవ చేస్తున్నారు: సురేఖసాక్షి
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మేకవన్నె పులులని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె స్పందిస్తూ మేకవన్నె పులుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలపై చర్చిద్దామన్నా... టీడీపీ నేతలు సభను ...
బాబు గైడెన్స్: కొండా సురేఖ, 2 ఇవ్వలేమని కేటీఆర్
చంద్రబాబు డైరెక్షన్ లోనే...
బాబు గైడెన్స్ తోనే గొడవ చేస్తున్నారు: సురేఖ
అన్నీ తిరస్కరించిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలు ముగించాలని వెల్లడి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం శాసన సభ ప్రారంభం కాగానే రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను పరిగణ లోకి తీసుకోవాలని స్పీకర్ మధుసూధనచారినిని కోరారు. నేరుగా ప్రశ్నోత్తరాలు మొదలుపెడుతుండగా... వాయిదా తీర్మానాలపై ఏం ...
దద్దరిల్లిన అసెంబ్లీసాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): శుక్రవారం శాసన సభ ప్రారంభం కాగానే రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను పరిగణ లోకి తీసుకోవాలని స్పీకర్ మధుసూధనచారినిని కోరారు. నేరుగా ప్రశ్నోత్తరాలు మొదలుపెడుతుండగా... వాయిదా తీర్మానాలపై ఏం ...
దద్దరిల్లిన అసెంబ్లీ
భ్రూణహత్యలకు స్వస్తి చెప్పండి Andhrabhoomi
వారణాసి, నవంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని శుక్రవారం దత్తత చేసుకున్నారు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసే హేయమైన సంపద్రాయానికి స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన ప్రధాని, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై అధారపడడం మానేయాలని గ్రామస్థులను కోరారు. గోతులు పడ్డ ...
ఇంకా మరిన్ని »
వారణాసి, నవంబర్ 7: ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని శుక్రవారం దత్తత చేసుకున్నారు. ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసే హేయమైన సంపద్రాయానికి స్వస్తి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన ప్రధాని, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై అధారపడడం మానేయాలని గ్రామస్థులను కోరారు. గోతులు పడ్డ ...
కేంద్ర కేబినెట్లో మనోహర్ పారికర్..! 10tv
హైదరాబాద్:ఇటీవల మహారాష్ట్రలో సీఎం అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తే చేసింది. చివరికి ఫడ్నవిస్ విజయవంతంగా ఆ పదవిని దక్కించుకున్నారు. అయితే మహారాష్ట్ర కథ ముగిసిందో లేదో.. బీజేపీకి ఇప్పుడు గోవాలో అదే విధమైన సమస్య వచ్చి పడింది. ప్రస్తుత సీఎం మనోహర్ పారికర్ కేంద్ర క్యాబినెట్లో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో... సీఎం పీఠం కోసం అప్పుడే ...
నన్ను కాదంటే రాజీనామా: డిసౌజాAndhrabhoomi
గోవా బీజేపీలో తిరుగుబాటుసాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్:ఇటీవల మహారాష్ట్రలో సీఎం అభ్యర్థి కోసం బీజేపీ తీవ్ర కసరత్తే చేసింది. చివరికి ఫడ్నవిస్ విజయవంతంగా ఆ పదవిని దక్కించుకున్నారు. అయితే మహారాష్ట్ర కథ ముగిసిందో లేదో.. బీజేపీకి ఇప్పుడు గోవాలో అదే విధమైన సమస్య వచ్చి పడింది. ప్రస్తుత సీఎం మనోహర్ పారికర్ కేంద్ర క్యాబినెట్లో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో... సీఎం పీఠం కోసం అప్పుడే ...
నన్ను కాదంటే రాజీనామా: డిసౌజా
గోవా బీజేపీలో తిరుగుబాటు
ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు సాక్షి
పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్.
"మోదీ విశ్వసనీయత కలిగిన వ్యక్తే" : ఇమ్రాన్ ఖాన్Andhrabhoomi
విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలుOneindia Telugu
మోడీపై ఇమ్రాన్ఖాన్ ప్రశంసల జల్లుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని పొగిడేశారు. ఆయన గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. ఒకప్పుడు క్రికెటర్ గా ఉండి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్.
"మోదీ విశ్వసనీయత కలిగిన వ్యక్తే" : ఇమ్రాన్ ఖాన్
విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలు
మోడీపై ఇమ్రాన్ఖాన్ ప్రశంసల జల్లు
ధర్నా: మీడియా ముందుకు ఏయు ప్రొఫెసర్(పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు ...
అప్పారావు అరెస్టు.. అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం : విశాఖ ఎస్పీవెబ్ దునియా
ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టుAndhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
విశాఖపట్నం: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు ప్రొఫెసర్ జె అప్పారావును విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎయూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న అప్పారావు ఇంటికి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వెళ్లి, ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్శిటీ విద్యార్థులు, అప్పారావు ...
అప్పారావు అరెస్టు.. అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం : విశాఖ ఎస్పీ
ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టు
రజనీ కాంగ్రెస్లో చేరకుంటే... మరేపార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు వెబ్ దునియా
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, ఒక వైపు అధికారంలో ఉన్నబీజేపీ నాయకలు, మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజనీని తమ పార్టీలో చేరాలంటే, లేదు తమ పార్టీలో చేరాలని పిలుస్తున్నారంటి వస్తున్న సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...
రజనీ..చేరితే కాంగ్రెస్లో చేరుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, ఒక వైపు అధికారంలో ఉన్నబీజేపీ నాయకలు, మరో వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రజనీని తమ పార్టీలో చేరాలంటే, లేదు తమ పార్టీలో చేరాలని పిలుస్తున్నారంటి వస్తున్న సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...
రజనీ..చేరితే కాంగ్రెస్లో చేరు
మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ హై లెవల్ రివ్యూ : 181 హెల్ప్ లైన్! వెబ్ దునియా
హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీసీఆర్తో పాటు.. మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ...
మహిళకు మరింత ధీమాAndhrabhoomi
సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగరంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీసీఆర్తో పాటు.. మహిళల భద్రతపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఒక సమీక్షా సమావేశం నిర్వహించింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా భద్రతా కమిటీ సభ్యులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రతా ...
మహిళకు మరింత ధీమా
సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ...
沒有留言:
張貼留言