2015年2月11日 星期三

2015-02-12 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
దిగి వస్తున్న ఎయిర్ టికెట్లు... రూ.599కే ఢిల్లీ ప్రయాణం   
వెబ్ దునియా
ఆ మధ్యలో ఆకాశానికి ఎగిసిన విమానయాన చార్జీలు మెల్ల మెల్లగా దిగి వస్తున్నాయి. ఒకవైపు ముడిచమురు ధర తగ్గడం ఒకటి కారణం కాగా, విమానయాన సంస్థల మధ్య నెలకొన్న పోటీ మరో కారణం అవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేయాలంటే కేవలం రూ.599 టికెట్టుతో ప్రయాణించ వచ్చునని స్పైస్ జెట్ తేల్చి చెప్పింది. స్పైస్‌జెట్ తాజాగా రూ.599కే టికెట్‌ను ...

రూ.599కే స్పైస్‌జెట్ టికెట్   Namasthe Telangana
రైలు కంటే తక్కువ ఛార్జీకి స్పైస్‌ టిక్కెట్లు   Andhraprabha Daily
కేవలం రూ.599 లకే విమాన ప్రయాణం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జనం మనిషికి జడ్ ప్లస్ అవసరం లేదు... ఆప్..!   
వెబ్ దునియా
ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అదనపు భద్రతను తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనం మనిషికి జడ్ ప్లస్ భద్రత అవసరం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతర ఆప్ నాయకులు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రజల మనిషి అని, ...

జెడ్ ప్లస్ భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్   Andhrabhoomi
'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్   సాక్షి
ఆప్ అధినేతకు జెడ్ కేటగిరీ భద్రత   Namasthe Telangana
TV5   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డిల్లీలో వాడివేడీగా బీహార్ రాజకీయాలు.. రాష్ట్రపతిని కలిసిన నితీశ్   
వెబ్ దునియా
బీహార్ రాజకీయా కుంపటి సెగలు ఢిల్లీని చేరాయి. గవర్నర్ పనిగట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరారు. సాయంత్రం తన ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. బీహార్లో నడుస్తున్న రాజకీయాలపై కలుగుజేసుకుని అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ...

బీహార్‌లో రాజకీయ సంక్షోభం కొత్తమలుపు   Namasthe Telangana
బల నిరూపణ కోరండి: నితీశ్   సాక్షి
ప్రణబ్‌ దా... మీరే శరణ్యం   Andhraprabha Daily
News4Andhra   
Andhrabhoomi   
Oneindia Telugu   
అన్ని 28 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆప్‌కు ఐటీ నోటీసులు రాజకీయమే... కాంగ్రెస్ స్పందన...!   
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ నోటీసులు జారీచేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్జీ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఐటీ నోటీసులు జారీ చేయించినట్టు కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని తెలిపింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ...

రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు నోటీసులు   Namasthe Telangana
ఆమ్ ఆద్మీకి నోటీసులు   తెలుగువన్
ఆమ్ ఆద్మి విరాళాలపైనే ఐటి దర్యాప్తా!   News Articles by KSR
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేడు ఢిల్లీకి ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు   
Namasthe Telangana
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు ఈ రోజు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమయ్యే రకరకాల అనుమతుల్లో హైడ్రాలజీ క్లియరెన్స్ కీలకమైనది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఇప్పటి వరకు అనేక రకాల అనుమతులు ...

'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీని కలవనున్న ఆప్ అధ్యక్షుడు... ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం   
వెబ్ దునియా
ఢిల్లీ శాసన సభ ఎన్నికలలో చీపురు పెట్టి ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీని కలువనున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా కోరనున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు. అందుకు సమయం కూడా కేటాయించడం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆప్ అధినేత అరవింద్ ...

నేడు ప్రధానితో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం   Namasthe Telangana
ఢిల్లీకి రాష్ట్ర హౌదా ఇవ్వండి   Andhraprabha Daily
ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది   TV5
Oneindia Telugu   
Kandireega   
సాక్షి   
అన్ని 92 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేజ్రీవాల్ స్ఫూర్తి: నవ్యాంధ్రలో కొత్త పార్టీకి సన్నాహాలు!   
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల్లో సామాజిక ఉద్యమకర్త అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవనుంది. ఇప్పటికే ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లోనే కాక విశ్వవ్యాప్తంగానూ ఆసక్తి రేపుతున్న ఆ పార్టీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్వవస్థాపక ప్రధాన ...

కేజ్రీవాల్ స్ఫూర్తితో ఏపీలో కొత్త పార్టీ, గ్రేటర్‌లో ఏఏపీ పోటీ చేస్తుందా?   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఢిల్లీ ఫలితం మోదీ ఓటమే: అమెరికా మీడియా   
Namasthe Telangana
వాషింగ్టన్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ మీడియాను కూడా విశేషంగా ఆకర్షించాయి. ప్రధాని నరేందర మోదీని మొన్నటి వరకు అభివృద్ధి సాధకుడిగా అభివర్ణించిన అమెరికా మీడియా, ఈ ఎన్నికలు ఆయన ఓటమేనని పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటమి అని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక తన ఎడిటోరియల్‌లో రాసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 96 ...

పైకెళ్లింది కింద పడాల్సిందే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆప్‌కు ధన్యవాదాలు తెలిపిన సాక్షి మహారాజ్   
Namasthe Telangana
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈ ఎంపీ తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించినందుకు ఆప్ కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు రావడం వెనుక తన వ్యాఖ్యల ప్రభావమేమీ లేదని స్పష్టం ...

ఆమ్ ఆద్మీకి బీజేపీ ఎంపీ ధన్యవాదాలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ప్రధాని మోదీకి గుడి   
సాక్షి
రాజ్‌కోట్: ప్రధాని నరేంద్ర మోదీని ఏకంగా దేవుడినే చేసేశారు ఆయన అభిమానులు. రాజ్‌కోట్‌లోని మోదీ మద్దతుదారులు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టారు. ఫిబ్రవరి 16న ఆలయ ప్రతిష్ఠాపన చేయనున్నారు. గుజరాత్‌లో ఈ తరహా దేవాలయం ఇంత వరకూ లేదని, ఇదే మొదటిదని ఓం యువ గ్రూపు నాయకుడు జయేశ్ పటేల్ తెలిపారు. 'మా గ్రూపులోని 350 మంది సభ్యులం కలిసి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言