2015年2月24日 星期二

2015-02-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మదర్ థెరిస్సాపై భగవత్‌ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య   
వెబ్ దునియా
మదర్‌ థెరిస్సాపై ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఇపుడు దేశంలో పెను వివాదం సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మంగళవారం కొద్దిసేపు లోక్‌సభ కార్యకలాపాలను కూడా కుదిపేసింది. భగవత్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తావించగా.. అధికారపక్షం అడ్డుకుంది. ఎలాగైన లబ్ది పొందాలనుకుంటే పార్లమెంట్‌ ...

థెరిసాపై భగవత్‌ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'థెరీసా పవిత్రమూర్తి.. ఆమెను వదిలేయండి'   సాక్షి
మదర్ థెరిస్సా సేవలు: 'క్రైస్తవ మత మార్పిడి కోసమే', ఆమెను వివాదాల్లోకి లాగొద్దని ...   Oneindia Telugu
Teluguwishesh   
Namasthe Telangana   
తెలుగువన్   
అన్ని 17 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఆస్తుల వివరాలు వెల్లడిస్తే..నా ప్రాణానికే హాని: ప్రియాంకగాంధీ   
Teluguwishesh
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఒక సంచలన ప్రకటన చేశారు. నా ఆస్తుల వివరాలు వెల్లడిస్తే నా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. దయచేసి, ఆ వివరాలు రహస్యంగా ఉంచండి ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. హిమాచల్‌లో ప్రియాంక ఆస్తులు సమకూర్చుకోవడం పై వివాదాలు తలెత్తాయి. అయితే ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలను ...

నా ఆస్తులు రహస్యం చెబితే ప్రాణాపాయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేణుకా చౌదరికి నిజంగానే మోకాళ్ల నొప్పులున్నాయా?   
వెబ్ దునియా
తాను షాపింగ్ చేయడం వల్లే ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాల పాటు ఆగిందంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ కావాలనే తనపై కొందరు బురద చల్లుతున్నారని ఆరోపించారు. తాను షాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే ...

రేణుకా చౌదరి డబాయిస్తున్నారా!   News Articles by KSR
ఎయిర్ ఇండియాపై చర్యలు ? ఎంపీ రేణుకాచౌదరి   Namasthe Telangana
'కావాలనే నాపై బురద జల్లుతున్నారు'   సాక్షి
News4Andhra   
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలి : ఆనంద్‌శర్మ కాంగ్రెస్‌ వాదనను ఖండించిన ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24 : భూ సంస్కరణల ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టడాన్ని వాడి వేడి పరిస్థితులకు దారి తీసింది. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్‌, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్‌తో పాటు వివాదాస్పద భూ సేకరణ ఆర్డినెన్స్‌ను బీజేపీ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ రాజ్యసభలో ...

రాజ్యసభలో 'భూ' రగడ   సాక్షి
ఎక్కువ ఆర్డినెన్స్‌లు ఇచ్చింది కాంగ్రెస్సే:జైట్లీ   Vaartha
భూసేకరణపై లోతైన చర్చ జరగాలి: మాయావతి   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రైతు వ్యతిరేక భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లు : ఆనంద్ శర్మ   
వెబ్ దునియా
భూ సంస్కరణల ఆర్డినెన్స్‌ బిల్లును కేంద్ర సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్‌, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్‌ను కూడా ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ ...

బిల్లులో సవరణలకు సిద్ధం!   సాక్షి
విపక్షాలు ఒక్కతాటిపైకి   Vaartha
భూసేకరణ బిల్లుపై రైతుల సలహాలకు చర్యలు   Namasthe Telangana
News4Andhra   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 25 వార్తల కథనాలు »   


Vaartha
   
రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా సమాపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు లారీని ఢీకొన్న సందర్భంలో వధువుతో సహా ఐదుమంది మరణించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఒడిసాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   Andhrabhoomi
రోడ్డు ప్రమాదంలో వధువుతో సహా ఐదుగురు మృతి   Namasthe Telangana
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నవ వధువుతో సహా ఐదుగురు దుర్మరణం..!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు తగ్గుతున్నాయట... యాహూ.....   
వెబ్ దునియా
ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు తగ్గనున్నాయని ట్రాయ్ నిర్ణయంతో తెలుస్తోంది. ల్యాండ్‌ ఫోన్ కనెక్షన్‌ల వాడకాన్ని దేశీయంగా గణనీయంగా పెంచాలన్న ఉద్దేశ్యంతో టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ కాల్ కనెక్టింగ్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ట్రాయ్ నిర్ణయంతో ల్యాండ్ లైన్ కాలింగ్ చార్జీలు మరింత తగ్గిపోనున్నాయి.
తగ్గనున్న ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు   Oneindia Telugu
సెల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గనున్న చార్జీలు..   Teluguwishesh
ల్యాండ్‌లైన్‌ ఛార్జీలు తగ్గుతున్నయ్ !   Vaartha
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'పార్టీలన్నీ మా ఉద్యమంలో పాలుపంచుకోవచ్చు'   
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ ఆర్డినెన్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అన్నా చేపట్టిన ఉద్యమానికి పలుపార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించి ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి సిద్ధమైయ్యాయి. ఢిల్లీ సీఎం ...

అన్నాహజారేకు కేజ్రీవాల్ ఆహ్వానం   Namasthe Telangana
అన్నా ధర్నాలో కేజ్రీవాల్   Andhrabhoomi
అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేశారు.. ఎందుకు.. ఎక్కడ!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పత్రాల లీక్ కేసులో 'రక్షణ' కార్మికుడు అరెస్ట్   
సాక్షి
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో అరెస్టయినవారి సంఖ్య 13కు చేరిం ది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్మికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చమురు శాఖలో పత్రాల లీక్‌లో కీలక నిందితుడికి అతను నకిలీ ఐడీ కార్డును అందించి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బొగ్గు, విద్యుత్ మంత్రి త్వ శాఖల్లోనూ ...

రక్షణశాఖ పత్రాల లీక్ పై మరొకరి అరెస్టు   Vaartha

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కశ్మీర్ పీఠంపై కూటమి   
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే బీజేపీ-పీడీపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. రాష్ట్రానికి కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టనున్న పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
పిడిపి, బిజెపి మధ్య ఒప్పందం:, పంచుకోవడానికి కాదని ముఫ్తీ   Oneindia Telugu
అభివృద్ధి కోసం పొత్తు   Vaartha
ఎట్టకేలకు ఒక్కటైన బీజేపీ-పీడీపీ   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 21 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言