2015年2月12日 星期四

2015-02-13 తెలుగు (India) వినోదం


సాక్షి
   
మనోజ్‌ కొత్త చిత్రం   
Andhraprabha Daily
“కరెంట్‌తీగ' చిత్రం తర్వాత మంచు మనోజ్‌, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కలయికలో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోయే ఈ చిత్రంలో మనోజ్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, వారి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఆ సంస్థ ...

ఫుల్ ఎనర్జీ కథతో...   సాక్షి
ఇద్దరు హీరోయిన్లతో మనోజ్ ....   Palli Batani
మంచు మనోజ్‌, జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో చిత్రం   వెబ్ దునియా
FIlmiBeat Telugu   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను ఆఫ్ స్టార్‌నే... ప్రిన్స్‌తో పోల్చవద్దు... వరుణ్ రిక్వెస్ట్..!   
వెబ్ దునియా
సినీ పరిశ్రమలో నచ్చిన హీరో హీరోయిన్లను అగ్ర తారలతో పోల్చడం మామూలు. అలా పోల్చడం వల్ల అభివృద్ధి దశలో ఉన్న స్టార్స్ ఇమేజ్‌ కూడా పెరుగుతుంది. అయితే కొందరు మాత్రం తమను ఇతరులతో పోల్చడాన్ని ఇష్టపడరు. ఇక అసలు విషయానికొస్తే ఆ మధ్య 'హ్యాపీ డేస్' చిత్రంలో క్రేజ్ పొందిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత ఎన్ని చిత్రాలు చేసినా ఆయనకు అంతటి పేరు తేలేదు ...

మహేష్ సూపర్ స్టార్, నేను హాఫ్ స్టార్ ను కూడా కాదు   FIlmiBeat Telugu
క్యారక్టర్‌ కొత్తగా ఉంటుంది   Andhraprabha Daily
అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా...   సాక్షి
Andhrabhoomi   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏఐబీ రోస్ట్‌లో పాల్గొన్న వారందరిపై కేసులు పెట్టండి : ముంబై కోర్టు   
వెబ్ దునియా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఏఐబీ రోస్ట్‌ షోలో పాల్గొన్న వారందరిపైనా కేసులు నమోదు చేయాలని పోలీసులకు ముంబై కోర్టు ఆదేశించింది. వివాదాస్పదమైన ఈ షోలో బాలీవుడ్ భామలు అలియా భట్, దీపికా పదుకునే, దర్శకుడు కరణ్ జోహర్‌లతో మొత్తం 13 మంది పాల్గొన్నారు. వీరిందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోర్నోగ్రఫీ తరహాలో ఈ ...

దీపిక.. ఆలియాలపై ఎఫ్ఐఆర్!!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
లీలావతి కథేంటి?   
సాక్షి
హుద్ హుద్ రాకముందు, వచ్చిన తర్వాత పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'మిస్ లీలావతి'. కీ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజాజీ ఎంటెర్‌టైన్‌మెంట్స్ సారథ్యంలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. కార్తీక్, లీలావతి, మహేశ్, ఎఫ్.ఎమ్.బాబాయ్, దివ్య, గీత, మల్లిక, బుగతా ...

మిస్ లీలావతిగా హుద్‌హుద్ నేపధ్య సినిమా   TV5
హుద్‌హుద్ నేపధ్యంలో..   Andhrabhoomi
స్త్రీ, పురుష సంబంధాలతో 'మిస్‌ లీలావతి'   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
సాగర్ కుడికాల్వకు నీటి విడుదల   
Andhrabhoomi
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 12: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడికాల్వనుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదలను నిలిపివేస్తామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించినప్పటికీ కుడికాల్వకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. బుధవారం రాత్రి నుండి కుడి కాల్వపై ఉన్న విద్యుత్ ఉత్పత్తికేంద్రంలో ఏర్పడిన సాంకేతిక కారణాలను సరిచేసి ఉత్పత్తిని ...

నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల: రైతులు ఆందోళన..!   వెబ్ దునియా
సాగర్ కుడి కాలువకు నీరు విడుదల   సాక్షి
తెలంగాణ, ఆంధ్ర నడుమ మరుగుతున్న నీరు   Vaartha
10tv   
Andhraprabha Daily   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రూ 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చోరీ... సోనమ్ ఫిర్యాదు..!   
వెబ్ దునియా
సినీ తారలకు మరింత అందాన్నిచ్చేవి వారు ధరించే ఆభరణాలే. అటువంటి ఆభరణాలు చోరీ అయితే వారి మనసు ఎంత ఆవేదనకు గురవుతుందో. ప్రస్తుతం బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌ పరిస్థితి ఇదే. ఇక అసలు విషయానికి వస్తే.. నటి సోనమ్‌ కపూర్‌కు ఇష్టమైన ఐదు లక్షల రూపాయల విలువచేసే డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేశారని సోనమ్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు ఆమో జూహు ...

సోనమ్‌ కపూర్ హారం కొట్టేశారు...   తెలుగువన్
సోనమ్ కపూర్ నెక్లెస్ చోరీ   సాక్షి
బాలీవుడ్ ముద్గుగమ్మ సోనమ్ కపూర్ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ   FIlmiBeat Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కమల్ ఉత్తమ విలన్ రిలీజ్ డేట్: ఈ ఏడాది వరుసగా 3 సినిమాలు!   
వెబ్ దునియా
కమల్ ఫ్యాన్స్‌కు ఈ సంవత్సరం పెద్ద పండగ. ఈ సంవత్సరం కమల్ నటించిన మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో ఒక సినిమా తెరకెక్కడం అంత సామాన్యమైన విషయం కాదు.. అలాంటిది ఒకేసారి కమల్ హాసన్ మూడు సినిమాల్లో నటించి సత్తా చాటుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం 'ఉత్తమ ...

ఉత్తమ విలన్‌కు ఈరోస్ భాగస్వామ్యం   సాక్షి
రీమేక్ చేయటంలేదంటూ కమల్   FIlmiBeat Telugu
కమల్‌హాసన్ ఉత్తమవిలన్ రిలీజ్‌డేట్...మూడు సినిమాలతో ఫ్యాన్స్‌కు పండగే   Palli Batani

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈ మధ్యకాలంలో నేను విన్న మంచికథ!-నాగార్జున   
Andhraprabha Daily
నాగార్జున, కార్తీ కథానాయకులుగా పి.వి.పి. పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మించే తాజా చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. నాగార్జున, కార్తీలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి అమల క్లాప్‌ నివ్వగా, ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మాలిని పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. కాగా ...

నాగ్‌, కార్తీ కాంబినేషన్‌లో భారీ చిత్రం ప్రారంభం   Vaartha
నాగార్జున, కార్తీ చిత్రం ప్రారంభం   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి - అఖిల్ హీరోయిన్ తో మాటామంతి..   
Namasthe Telangana
హైదరాబాద్ : అక్కినేని నటవారసుడు అక్కినేని అఖిల్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ విషయంలో ఇంతకాలం నెలకొన్న సందిగ్ధం ఇప్పటికి తొలగింది. మొదట అలియా భట్ అని, తరువాత నాగబాబు కూతురు నీహారికా అని, శ్రీదేవి కూతురు జాహ్నవీ అని చాలా వందంతులే వచ్చాయి. అయితే బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ ...

నా ప్రక్కన చేస్తున్నది ఈమే : అఖిల్ (అఫీషియల్)   FIlmiBeat Telugu
అఖిల్‌కు హీరోయిన్ దొరికింది...ట్వీట్ చేసిన అక్కినేని బుల్లోడు   Palli Batani
సాయేషాతో రొమాన్స్ చేయనున్న అఖిల్ అక్కినేని!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
విదేశంలో కిడ్నాప్   
సాక్షి
ధనుష్, పార్వతి మీనన్ జంటగా భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'మరియన్', అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎస్వీఆర్ మీడియా పతాకంపై పలు విజయవంతమైన అనువాద చిత్రాలు అందించిన శోభారాణి ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదరప్రసాద్, టి.
తెలుగులోకి తమిళ చిత్రం 'మరియన్'   Namasthe Telangana
ధనుష్‌ 'మరియన్‌' తెలుగులోకి....   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言