2015年2月22日 星期日

2015-02-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
సభ్యులతో కళకళలాడనున్న పార్లమెంటు... నేటి నుంచి సమావేశాలు   
వెబ్ దునియా
పార్లమెంట్‌ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..   10tv
రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు   Andhrabhoomi
రేపటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5   
Andhraprabha Daily   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కిడ్నాప్ కహానీ... తండ్రిని బోల్తా కొట్టించిన తనయుడు... ఎందుకు? ఎక్కడ?   
వెబ్ దునియా
ఓ ప్రబుద్ధుడు తన జల్సాల కోసం తనను కిడ్నాప్ చేసినట్లు తండ్రినే బ్లాక్ మెయిల్ చేశాడు. ఫోన్ చేసి అరచి గీపెట్టాడు.. తనను చంపేస్తారని రాద్ధాంతం చేశాడు. కావాల్సిన డబ్బులు తండ్రి దగ్గర నుంచి గుంజాడు.. అదనపు డబ్బుల కోసం మళ్ళా డ్రామా మొదలెట్టాడు. అనుమానం వచ్చిన తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ కహానీ బట్టబయలయ్యింది. వివరాలిలా ...

జల్సాలకు అలవాటుపడి.. కన్న తండ్రినే బ్లాక్‌మెయిల్ చేసిన తనయుడు   Oneindia Telugu
తనకు తానే కిడ్నాప్ చేసుకున్న తనయుడు.. తండ్రి అందోళన   Teluguwishesh
తండ్రితోనే కిడ్నాప్ డ్రామా...   తెలుగువన్
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పొన్నం వ్యాఖ్యలపై కోర్టుకెళతా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి):మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం వాటిని నిరూపించాలని లేకపోతే సోమవారం సాయంత్రంలోగా క్షమాపణలు చెప్పి, ఆరోపణలను వెనక్కితీసుకోవాలని చెప్పారు.
క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్‌ చర్యలు   Andhraprabha Daily
క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు   Andhrabhoomi
60ఏళ్ల దరిద్రం అప్పుడే పోదు: కెటిఆర్, క్రిమినల్ కేసులు పెడతామన్న జగదీష్   Oneindia Telugu
Namasthe Telangana   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండా, కేవలం మద్దతు ప్రకటిస్తుండేది. కానీ ఈ దఫా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తేనే బాగుంటుందని టి.పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. ఒక ప్రైవేటు టివీ ఛానల్‌లో ...

ఎమ్మెల్సీ ఎన్నికపై మల్లగుల్లాలు   Andhraprabha Daily
టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇంగ్లండ్ Vs స్కాట్లాండ్: 54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్   
సాక్షి
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ఆత్మహత్యలకు పాల్పడుతున్న 'అనంత' అన్నదాతలకు భరోసా కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 'అనంత' ప్రజలు ఘన స్వాగతం కలిపారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ ఆదివారం ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు ...

ఆత్మహత్యల రాజకీయం- జగన్ టూర్   News Articles by KSR
'భరోసా' యాత్రలో బాబుపై భగ్గుమన్న జగన్   News4Andhra
నేటి నుంచి వైఎస్‌ జగన్‌ రైతు భరోసా యత్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5   
Oneindia Telugu   
Vaartha   
అన్ని 34 వార్తల కథనాలు »   


26న రైల్వే బడ్జెట్‌ కొత్త రైళ్లు 100 లోపే   
Andhraprabha Daily
ప్రపంచంలోనే నాలుగో పెద్ద వ్యవస్థ కలిగిన దేశీ రైల్వేలు సౌకర్యాల విషయంలో పలుదేశాలతో పోలిస్తే ఎంతో వెనకబడ్డాయి. ఇందుకు ప్రధానంగా నష్టాలలో నడవటమే కారణం. తగిన స్థాయిలో పెట్టుబడులు లేకపోవడం, టెకెట్‌ ధరల్లో సబ్సిడీలు, పటిష్ట విధానాలు అవలంబించకపోవడం వంటి సమస్యలు నిధులలేమిని తెచ్చిపెట్టాయి. వెరసి ఏళ్ల తరబడి దేశీ రైల్వేలు ముక్కుతూ ...

కోక్‌ ఎక్స్‌ప్రెస్‌.. హల్దీరామ్‌ ట్రైన్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త రైళ్లు 100 కంటే తక్కువే!   Namasthe Telangana
వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు..   
10tv
కృష్ణా : కృష్ణా తీరంలో తెలుగు విరులు విరబూశాయి. సాహితీవేత్తల ఆత్మీయ సమ్మేళనంతో.. బెజవాడ పులకించిపోయింది. ప్రముఖల తాకిడితో అక్కడ పండుగ కళ వచ్చింది. మాతృభాషపై మమకారం.. ఎల్లలు దాటిన ఆనందం.. గత వైభవ మననం.. భవిష్యత్‌ కార్యాచరణ.. ఆత్మీయ పలకరింపులు.. సాహితీ ఊసులు.. తెలుగుదనం కమ్మదనం ఉట్టిపడ్డాయి. రాష్ట్ర విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ ...

'తెలుగు' దివ్వె వెలుగులీనాలి!   సాక్షి
పేరుకే ప్రపంచ తెలుగు మహాసభలుతెలుగుతల్లికి చోటేది!   Andhraprabha Daily
తెలుగును కాపాడుకోవాలి మంత్రి ప్రత్తిపాటి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హోదా కోసం పోరాటం   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందని, పార్లమెంట్‌ను స్తంభింపజేస్తుందని కాంగ్రెస్ నాయకుడు, ఎపి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సి రామచంద్రయ్య కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన ...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఖాయం : ఎంపీ మురళీమోహన్   వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ దూకుడు: బాబులో టెన్షన్, ఎంపీలకు క్లాస్   Oneindia Telugu
'కేంద్రంపై పోరాటం చేస్తాం'   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Vaartha
   
బాబువి మనీ పాలిటిక్స్: తలసాని   
సాక్షి
శ్రీకాళహస్తి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడివి మనీ పాలిటిక్స్ అని, అవి ఎక్కువ కాలం సాగవని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. దర్శనానంతరం ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డబ్బు ...

బ్లాక్‌మెయిలర్స్‌ , బ్రోకర్స్‌తో తెలంగాణాలో చంద్రబ   Vaartha
తెలంగాణలో టీడీపీ గల్లంతే వైసీపీ ఓ గుర్తింపు లేని పార్టీ: టీమంత్రి తలసాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీఆర్‌ఎస్ పార్టీ తల్లి.. కాంగ్రెస్ నర్సు   
సాక్షి
డిచ్‌పల్లి/బాల్కొండ/కామారెడ్డి: తెలంగాణ రాష్ర్ట సమితి తల్లిలా ప్రయోజనం ఆశించకుండా సేవ చేస్తే.. కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సేవ చేసే నర్సులాంటిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వివిధ చోట్ల మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిపై ...

కాంగ్రెస్ కు ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందా!   News Articles by KSR

అన్ని 1 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言