సాక్షి
మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్కు సగం సొమ్మివ్వండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చెరువులు, కాలువల పునరుద్ధరణ కోసం బృహత్తరంగా చేపట్టిన మిషన్ కాకతీయ, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకాలకు కేంద్రం 50 శాతం నిదులు కేటాయించాలని సీఎం కె. చంద్రశేఖర్రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ...
సగం నిధులివ్వండిసాక్షి
ఇవి ఇవ్వండి: మోడీని రమ్మని కేసీఆర్, ఏపీ నుండి వచ్చే వాటిపై..Oneindia Telugu
మోడీతో కేసీఆర్ భేటీతెలుగువన్
Andhraprabha Daily
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చెరువులు, కాలువల పునరుద్ధరణ కోసం బృహత్తరంగా చేపట్టిన మిషన్ కాకతీయ, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్ గ్రిడ్ పథకాలకు కేంద్రం 50 శాతం నిదులు కేటాయించాలని సీఎం కె. చంద్రశేఖర్రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ...
సగం నిధులివ్వండి
ఇవి ఇవ్వండి: మోడీని రమ్మని కేసీఆర్, ఏపీ నుండి వచ్చే వాటిపై..
మోడీతో కేసీఆర్ భేటీ
Andhraprabha Daily
భారత్-శ్రీలంక సంబంధాల్లో కొత్త మలుపు
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఇంత్రకితం ఎన్నడూలేని విధంగా ఇండియా, శ్రీలంకల మధ్య మైత్రి నెలకొననున్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్పష్టం చేశారు. వెరసి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరోమెట్టుపైకి చేరనున్నట్లు చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశం అనంతరం ప్రధాని తాజా వ్యాఖ్యలు చేశారు.
భారత్-శ్రీలంక మధ్య 'అణు'బంధంసాక్షి
ప్రధానితో సమావేశమైన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలVaartha
భారత్,శ్రీలంక మధ్య నాలుగు ఒప్పందాలు:మోడీNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఇంత్రకితం ఎన్నడూలేని విధంగా ఇండియా, శ్రీలంకల మధ్య మైత్రి నెలకొననున్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్పష్టం చేశారు. వెరసి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరోమెట్టుపైకి చేరనున్నట్లు చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశం అనంతరం ప్రధాని తాజా వ్యాఖ్యలు చేశారు.
భారత్-శ్రీలంక మధ్య 'అణు'బంధం
ప్రధానితో సమావేశమైన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల
భారత్,శ్రీలంక మధ్య నాలుగు ఒప్పందాలు:మోడీ
10tv
'పవర్' పాలిటిక్స్..
10tv
పవర్లోకి రావడానికి పాలిటిక్స్.. పవర్లోకి వచ్చాక పాలిటిక్స్.. పవర్ ఇవ్వకపోతే పాలిటిక్స్.. పవర్ అడిగితే పాలిటిక్స్.. ఇలా అన్నింటికి పవర్.. ఒక్కటే సూపర్ పవర్గా మారుతోంది.. ఇంతటి మహత్యం ఉన్న పవరే.. తన పవర్ అంటున్నారు ప్రధాని మోడీ.. పవర్ హామీతో పవర్లోకి వచ్చిన కేజ్రీవాల్కు అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ పవర్ అంతా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హామీలు సరికాదు : నరేంద్ర మోడీవెబ్ దునియా
తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీOneindia Telugu
ఉచిత విద్యుత్ హామీలు సరికాదు: ప్రధానిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
పవర్లోకి రావడానికి పాలిటిక్స్.. పవర్లోకి వచ్చాక పాలిటిక్స్.. పవర్ ఇవ్వకపోతే పాలిటిక్స్.. పవర్ అడిగితే పాలిటిక్స్.. ఇలా అన్నింటికి పవర్.. ఒక్కటే సూపర్ పవర్గా మారుతోంది.. ఇంతటి మహత్యం ఉన్న పవరే.. తన పవర్ అంటున్నారు ప్రధాని మోడీ.. పవర్ హామీతో పవర్లోకి వచ్చిన కేజ్రీవాల్కు అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ పవర్ అంతా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హామీలు సరికాదు : నరేంద్ర మోడీ
తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీ
ఉచిత విద్యుత్ హామీలు సరికాదు: ప్రధాని
వెబ్ దునియా
టీఆర్పీ రేటింగ్ కోసం కట్టు కథలు ప్రసారం : శశిథరూర్
వెబ్ దునియా
టీఆర్పీ రేటింగ్స్ను పెంచుకునేందుకు టీవీ చానెల్స్ కట్టు కథలు ప్రసారం చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో, న్యూఢిల్లీ పోలీసులు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన ...
సునంద పుష్కర్ మృతి: ఇవేం కథలని మీడియాపై శశిథరూర్ ఆగ్రహంOneindia Telugu
మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీఆర్పీ రేటింగ్స్ను పెంచుకునేందుకు టీవీ చానెల్స్ కట్టు కథలు ప్రసారం చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో, న్యూఢిల్లీ పోలీసులు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన ...
సునంద పుష్కర్ మృతి: ఇవేం కథలని మీడియాపై శశిథరూర్ ఆగ్రహం
మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్
సాక్షి
స్వల్ప లాభాలతో సరి
సాక్షి
స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 41 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల లాభాలతో గట్టెక్కాయి. ఒక దశలో 230 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 41 పాయింట్ల లాభంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. గ్రీస్ రుణ సంక్షోభ సంప్రదింపుల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో ...
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లుNamasthe Telangana
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 41 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల లాభాలతో గట్టెక్కాయి. ఒక దశలో 230 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 41 పాయింట్ల లాభంతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. గ్రీస్ రుణ సంక్షోభ సంప్రదింపుల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ షేర్లలో ...
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Oneindia Telugu
ప్రదీప్ జైన్ హంతకుడు అబూ సలేం టాడా కోర్టు తీర్పు..నేడు శిక్ష ఖరారు
Andhraprabha Daily
ముంబై: స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రదీప్ జైన్ హత్య కేసులో అబూ సలేం నేరగాడిగా రుజువైనట్లు ప్రత్యేక టాడా కోర్టు తీర్పు చెప్పింది. 1995లో జరిగిన ఈ హత్యలో గ్యాంగ్స్టర్ సలేంతోపాటు మరో ఇద్దరు ముద్దాయిలు వీరేంద్ర జాంబ్, మెహిందీ హసన్లను దోషులుగా పేర్కొంది. 1995 మార్చి 7న జైన్ను జుహులోని ఆయన బంగ్లా వెలుపల వీరు కాల్చి చంపారు.
బిల్డర్ హత్య కేసులో దోషిగా అబూ సలేంసాక్షి
అబూ సలేం దోషిగా నిర్దారణVaartha
బిల్డర్ హత్య: గ్యాంగ్స్టర్ అబూ సలేంను దోషిగా తేల్చిన టాడా కోర్టుOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ముంబై: స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రదీప్ జైన్ హత్య కేసులో అబూ సలేం నేరగాడిగా రుజువైనట్లు ప్రత్యేక టాడా కోర్టు తీర్పు చెప్పింది. 1995లో జరిగిన ఈ హత్యలో గ్యాంగ్స్టర్ సలేంతోపాటు మరో ఇద్దరు ముద్దాయిలు వీరేంద్ర జాంబ్, మెహిందీ హసన్లను దోషులుగా పేర్కొంది. 1995 మార్చి 7న జైన్ను జుహులోని ఆయన బంగ్లా వెలుపల వీరు కాల్చి చంపారు.
బిల్డర్ హత్య కేసులో దోషిగా అబూ సలేం
అబూ సలేం దోషిగా నిర్దారణ
బిల్డర్ హత్య: గ్యాంగ్స్టర్ అబూ సలేంను దోషిగా తేల్చిన టాడా కోర్టు
సాక్షి
ఆర్ ఆర్ పాటిల్ మృతి
సాక్షి
ముంబై: సీనియర్ ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి ఆర్ ఆర్ పాటిల్(57) సోమవారం మరణించారు. కొంత కాలంగా నోటి కేన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సాంగ్లీ జిల్లాలోని తాస్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం ...
ఎన్సీపీ నేత ఆర్ఆర్ పాటిల్ కన్నుమూతNamasthe Telangana
ఎన్సీపీ నేత, మహా మాజీ హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కన్నుమూతOneindia Telugu
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి మరణంNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: సీనియర్ ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి ఆర్ ఆర్ పాటిల్(57) సోమవారం మరణించారు. కొంత కాలంగా నోటి కేన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సాంగ్లీ జిల్లాలోని తాస్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం ...
ఎన్సీపీ నేత ఆర్ఆర్ పాటిల్ కన్నుమూత
ఎన్సీపీ నేత, మహా మాజీ హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ కన్నుమూత
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి మరణం
సాక్షి
సీపీఐ నేత పన్సారే దంపతులపై కాల్పులు
సాక్షి
కొల్హాపూర్: రోడ్ టోల్టాక్స్కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీనియర్ సీపీఐ నేత గోవింద్ పన్సారే, ఆయన భార్య ఉమాపై దుండగులు కాల్పులు జరపడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం కొల్హాపూర్లోని పన్సారే ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. పన్సారే దంపతులు మార్నింగ్ వాక్కి వెళ్లి వస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు వారిపై కాల్పులు ...
మహారాష్ట్రలో సీపీఐ నేతపై కాల్పులుNamasthe Telangana
సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారేపై కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కొల్హాపూర్: రోడ్ టోల్టాక్స్కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీనియర్ సీపీఐ నేత గోవింద్ పన్సారే, ఆయన భార్య ఉమాపై దుండగులు కాల్పులు జరపడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం కొల్హాపూర్లోని పన్సారే ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. పన్సారే దంపతులు మార్నింగ్ వాక్కి వెళ్లి వస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు వారిపై కాల్పులు ...
మహారాష్ట్రలో సీపీఐ నేతపై కాల్పులు
సీపీఐ సీనియర్ నేత గోవింద్ పన్సారేపై కాల్పులు
వెబ్ దునియా
దావూద్ కీలక అనుచరుడు బ్లాక్ స్కోర్కియోన్ అరెస్టు
వెబ్ దునియా
ఇటీవలే దావూద్ సోదరుడిని వేరే కేసులు అరెస్టు చేసిన పోలీసులు దావూద్ మాఫియా గ్యాంగులో కీలకమైన వ్యక్తిగా ఉన్న శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన 1993 పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దావూద్ ప్రధాన అనుచరులలో ఒకడుగా ఉంటున్న శ్యామ్ ఎనిమిదేళ్లుగా ...
దావూద్ ముఠా సభ్యుడి అరెస్ట్Vaartha
గోవాలో 1993 పేలుళ్ల కేసు నిందితుడి అరెస్ట్Namasthe Telangana
దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్సాక్షి
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవలే దావూద్ సోదరుడిని వేరే కేసులు అరెస్టు చేసిన పోలీసులు దావూద్ మాఫియా గ్యాంగులో కీలకమైన వ్యక్తిగా ఉన్న శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన 1993 పేలుళ్ల కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దావూద్ ప్రధాన అనుచరులలో ఒకడుగా ఉంటున్న శ్యామ్ ఎనిమిదేళ్లుగా ...
దావూద్ ముఠా సభ్యుడి అరెస్ట్
గోవాలో 1993 పేలుళ్ల కేసు నిందితుడి అరెస్ట్
దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్
సాక్షి
ఉప ఎన్నికల్లో తృణమూల్ విజయం
సాక్షి
కోల్కతా/న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బోన్గావ్ లోక్సభ స్థానానికి, కృష్ణగంజ్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక పక్క శారదా చిట్ఫంట్ కుంభకోణం, మరో పక్క బీజేపీ ఎదురుదాడుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్కు ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది. తృణమూల్ అధినేత్రి మమతా ...
పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ గెలుపుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా/న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బోన్గావ్ లోక్సభ స్థానానికి, కృష్ణగంజ్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక పక్క శారదా చిట్ఫంట్ కుంభకోణం, మరో పక్క బీజేపీ ఎదురుదాడుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్కు ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది. తృణమూల్ అధినేత్రి మమతా ...
పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ గెలుపు
沒有留言:
張貼留言