2015年2月27日 星期五

2015-02-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు   
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...

మీది 'చెత్త' ఐడియానే..!   సాక్షి
ఇదేం 'చెత్త' ఐడియా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జడ్జిపైకి కోడి గుడ్డు... కోర్టు హాలుపై దాడి.. టి. లాయర్లు రచ్చ   
వెబ్ దునియా
ప్రత్యేక కోర్టు చేపట్టాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద లాయర్లు రచ్చ రచ్చ చేశారు. కోర్టు ద్వారాలను మూసేసి.. లోనికి ఎవరిని పోనివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక కోర్టును కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జడ్జిపై కోడి గుడ్డు విసరబోయారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన అదుపులోకి వచ్చింది. తెలంగాణ ...

రంగారెడ్డి కోర్టుల వద్ద ఉద్రిక్తత   సాక్షి
జడ్జిపై కోడిగుడ్డు! కోర్టు హాలుపై దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 20 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రైల్వేబడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగలేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు గత సంవత్సరం కంటే 25 శాతం అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే అల్లావుద్దీన్‌ అద్భుత దీపం ...

ఏపీకి రైల్వే జోన్ వచ్చితీరుతుంది.. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరున కొత్త రైలు కూడా!   వెబ్ దునియా
త్వరలోనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు   Namasthe Telangana
ఏపీకి రైల్వేజోన్ వస్తుంది.. వెంకయ్య   తెలుగువన్
Palli Batani   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Palli Batani
   
తెలంగాణలో అమెరికా కంపెనీల పెట్టుబడులు..!   
వెబ్ దునియా
అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డి రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ...

కేసీఆరా మజాకా...టీలో అమెరికా పెట్టుబడులు   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భర్తను హత్య చేయించిన భార్య.. స్నేహితురాలితో చేతులు కలిపి...   
వెబ్ దునియా
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం ...

అక్రమ సంబంధం: ఫ్రెండ్ భర్తతో కలిపి కట్టుకున్నవాడిని చంపేసింది   Oneindia Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


Palli Batani
   
చంద్రబాబు దూకుడు..మాస్టర్ ప్లాన్ డేట్ ఫిక్స్: సింగపూర్ గ్రూప్   
Palli Batani
ఏపీ రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణ వేగవంతం చేసిన చంద్రబాబు మిగిలిన వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జూన్‌లోపు సిద్ధం చేస్తామని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం తెలిపారు. తిరుమల వెంకన్నను షణ్ముగంతో పాటు ఏపీ మంత్రులు పి.
జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం: సింగపూర్ గ్రూప్   వెబ్ దునియా
బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)   Oneindia Telugu
ప్రైవేట్ సంస్థలే ఎపి రాజధానిని నిర్మిస్తాయి   News Articles by KSR

అన్ని 12 వార్తల కథనాలు »   


రెండు నామినేషన్లు తిరస్కరణ   
Andhrabhoomi
నల్లగొండ, ఫిబ్రవరి 27: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా దాఖలైన నామినేషన్‌లలో పరిశీలన ప్రక్రియ పిదప రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి బస్పూరి కుమార్, లకావత్ చందులాల్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 25మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గానే ఉన్నాయని ఎన్నికల ...


ఇంకా మరిన్ని »   


నిరాశపర్చిన రైల్వే బడ్జెట్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్‌లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...


ఇంకా మరిన్ని »   


10tv
   
ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం..   
10tv
ఢిల్లీ : ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. నరమేథం సృష్టిస్తున్న కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తో పాటు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఇప్పటికే ఎన్నో ఉగ్రవాద సంస్థలు అరాచకాలు సృష్టిస్తుండగా.. మరో కొత్త ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆప్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా ...

ఐఎస్ఐఎస్ఐపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం!   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ కనబడుటలేదు... ఆచూకి చెప్పినవారికి రివార్డ్.... పోస్టర్స్   
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జాడ వ్యవహారం ఆ పార్టీలోనే కాదు... దేశంలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు అలా కనిపించకుండా పోయారన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయనుకోండి. తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ కనబడుటలేదు అంటూ పోస్టర్స్ కూడా ...

త్వరలో రాహుల్‌కు కాంగ్రెస్‌ పట్టాభిషేకం   Vaartha

అన్ని 20 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言