2015年2月13日 星期五

2015-02-14 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
పెషావర్ ఉగ్రవాద దాడిలో 19 మంది మృతి   
సాక్షి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 19 మంది మరణించగా మరో 60 మంది వరకు గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్ ప్రాంతంలోని షియా తెగకు చెందిన ఓ మసీదు మీద గుర్తు తెలియని ఉగ్రవాదులు శుక్రవారం నాడు దాడిచేశారు. పెషావర్ లోని హయతాబాద్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మూడు బాంబుపేలుళ్లతో పాటు తుపాకి కాల్పుల శబ్దాలు ...

పెషావర్‌లో షియా మసీదుపై తాలిబన్ల దాడి   Namasthe Telangana
పెషావర్ మసీదు వద్ద వరుస పేలుళ్లు .. 19కి చేరిన మృతులు!   వెబ్ దునియా
పాకిస్థాన్‌లో పేలుడు : 22 మంది మృతి   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుబాయ్‌లో లక్కీ డ్రా... 20 కిలోల గోల్డ్ గెలుచుకున్న ఎన్నారై..!   
వెబ్ దునియా
దుబాయ్‌లో ఓ ప్రవాస భారతీయ మహిళకు భలే ఛాన్స్ కొట్టింది. మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‌ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో 20 కిలో బంగారం గెలుచుకుంది. కేరళలో పుట్టి కెన్యాలో పెరిగిన అన్న్ అనే మహిళ దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆమెకు 20 కేజీల బంగారం గెలుచుకున్నట్లు నిర్వాహకులు ...

లక్కీ డ్రా: 20 కిలోల గోల్డ్ గెల్చుకున్న ఎన్నారై యువతి   Oneindia Telugu
దుబాయ్‌లో భారతీయురాలిపై కనకవర్షం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ: చర్చలు ఫలించాయ్!   
వెబ్ దునియా
హింసతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి తొలి అడుగు పడింది. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు సుమారు 16 గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దళాలు ఆదివారం నుంచి కాల్పుల విరమణ పాటించాలని తీర్మానించారు. ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు ...

ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ...పాటించడంపైనే అనుమానాలు   Teluguwishesh
రష్యా, ఉక్రెయిన్‌ల శాంతి ఒప్పందం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రునికి వెనుక వైపున ఏముందో తెలిపే వీడియో..   
వెబ్ దునియా
అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ చంద్రునికి సంబంధించి ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది.'చంద్రుడి' వెనుక వైపున ఏముందో ఆ వీడియో ద్వారా తెలుసుకునేలా నాసా పేర్కొంది. మనం చూసే చంద్రుడిని కాకుండా.. ఆ వెనుక వైపుకు ఉండే వైపు వీడియో తీసి, విడుదల చేసింది. 'నాసా' లూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో)ను ఉపయోగించి చంద్రుడికి అటువైపు ...

చంద్రుడి వెనుక...? నాసా అద్భుత వీడియో విడుదల   Teluguwishesh

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫోటో షూట్ కోసం వక్షోజాలను చూపించి బహిష్కరణకు గురైన నటి!   
వెబ్ దునియా
అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మహిళ ఓ చిన్నపాటి తప్పు చేసినా కఠినమైన శిక్షను విధిస్తారు. తాజాగా ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి ఒకరు ఫోటో షూట్ కోసం తన వక్షోజాలను చూపించి... ఆ దేశ బహిష్కరణకు గురైంది. ఆ నటి పేరు గోల్షిఫ్‌టెక్ ఫరహానీ. ఈమె వయస్సు 31 యేళ్లు. ఓ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోలో కనిపించింది. ఆ సమయంలో ఆమె వక్షోజాలను ఫోటో షూట్ ...

వక్షోజాలు చూపించి బహిష్కరించబడిన నటి.. నగ్నంగా ఫోజులిచ్చింది   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేటి నుండి ఇంటర్ ప్రయోగ పరీక్షలు   
Andhrabhoomi
నెల్లూరు, ఫిబ్రవరి 11: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు గురువారం నుండి ప్రారంభం కానున్న ప్రయోగ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. బుధవారం కలెక్టర్‌ట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా ...

అమెరికాలో నెల్లూరు యువతి అనుమానస్పద మృతి.. భర్తపై అనుమానం   వెబ్ దునియా
అమెరికాలో నెల్లూరు యువతి మృతి   తెలుగువన్
'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అమెరికా పర్యటనకు చైనా అధ్యక్షుడు... ఒబామా ఆహ్వానంతోనే..!   
వెబ్ దునియా
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమోరికా దేశాన్ని పర్యటించనున్నారు. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు. దీంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే ఏప్రిల్ నెలలో అమెరికాను పర్యటించనున్నట్టు సమాచారం. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామా బుధవారం చైనా ...

సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుని అమెరికా పర్యటన   సాక్షి
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం   Andhrabhoomi
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నో ఇంగ్లీష్ అంటే బాదేశారు.. ముస్లింలను కాల్చి చంపేశారు!   
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. నో పార్కింగ్‌లో వివాదాల కారణంగా ముస్లింలను కాల్చి చంపేయగా, నో ఇంగ్లీష్ అంటూ భాష తెలియని భారతీయ పౌరుడిపై అమెరికా పోలీసులు చితకబాదారు. అమెరికా పోలీసులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 6 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలబామాలోని ...

నో ఇంగ్లీష్ అన్నందుకు చితకబాదారు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గర్భవతి అయిన భార్యను మింగేసిన మొసలిని చంపేసిన భర్త!   
వెబ్ దునియా
గర్భవతి అయిన భార్యను మొసలి మింగేసిందని తెలియడంతో ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. అంతేకాదు.. ఆ మొసలిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన యుగాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియో నబిరే (గర్భిణీ) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు ...

గర్భిణీ భార్యను తినేసిన మొసలిని పోరాడి మరీ చంపాడు   Oneindia Telugu
మెదక్: భార్య ఆత్మహత్యను తట్టుకోలేక భర్త ఆత్మహత్య   TV5

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఎస్‌లో ముగ్గురు ఇస్లామ్ విద్యార్థులు హత్య...!   
వెబ్ దునియా
అమెరికాలోని నార్త్ కరొలినా ప్రాంతంలో ముగ్గురు ఇస్లామ్ విద్యార్థులను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాపెల్ హిల్ ప్రాంతంలోని సమ్మర్ వాక్ సర్కిల్లో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.11 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు తెలిపారు. అక్కడ ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన డీ షాడీ బరాకత్ (23), ...

అమెరికాలో ట్రిపుల్ మర్డర్ సంచలనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言