2015年2月21日 星期六

2015-02-22 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏప్రిల్‌లో చంద్రబాబు చైనా టూర్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి తమ దేశంలో పర్యటించడానికి బృందాన్ని పర్యటించాల్సిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ ...

ఏప్రిల్‌లో బాబు చైనా పర్యటన.. తేదీల ఖరారు..!   వెబ్ దునియా
ఏప్రిల్‌ 1 నుంచి చంద్రబాబు చైనా పర్యటన   Vaartha
బాబు చైనా పర్యటన, నాయకత్వం వహించాలని విదేశాంగ శాఖ లేఖ   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలుగు భాష పరిరక్షణ ఉద్యమంలా సాగాలి   
Andhraprabha Daily
విజయవాడ, ఆంద్రప్రభ: తెలుగు భాష, ఔన్నత్యాన్ని కాపాడుకోవడం ఒక ఉద్యమంలా సాగాలని ఇందుకు అధికా రుల నుంచి అనధికారుల వరకు పండితుల నుంచి పామరుల వరకు అన్ని వర్గాల ప్రజలు సహాకరించాలని కేంద్ర పట్టణాభి వృద్ది, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కోరారు. విజయవాడలోని కృష్ణ వేణి టాలెంట్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన 3వ ప్రపంచ ...

మాతృభాష మరచినవాడు మానవుడే కాదు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగును తప్పనిసరి చేయాలి: వెంకయ్య నాయుడు   సాక్షి
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని పిలుపు   TV5
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మిషన్ కాకతీయకు మహర్దశ   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో చెరువులను మరమ్మత్తు చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు నాబార్డు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. శనివారం ఇక్కడ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ జీజి మమ్మేన్ కలిసి మిషన్ కాకతీయపై కూలంకషంగా చర్చించారు. మొత్తం రూ. 860 కోట్ల మేర నిధులను ...

మిషన్‌ కాకతీయకు నాబార్డు సాయం   Andhraprabha Daily
వాటర్‌గ్రిడ్‌కు నాబార్డు రుణం   సాక్షి
5 రోజుల్లోగా ఒప్పందం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సర్కారు రామయ్యది ఒంటిమిట్టే   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాద్రి రాముడికి సరిసమానుడగు ఆంధ్రా రామయ్య ఎవరా అని శ్రీరామ భక్తులు రాష్ట్ర విభజన జరిగిన క్షణం నుంచి తర్జనభర్జన పడుతున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా సర్కార్‌ రామయ్య ఎవరన్నది తేలలేదని కొద్ది రోజుల నుంచి టెన్షన్‌ కూడా పడుతున్నారు. ఈలోపు మరోపక్క మావూరి రాముడినే గుర్తించండంటూ కొన్నిచోట్ల ...

శ్రీరామ నవమి వేడుకలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్టలోనే...   వెబ్ దునియా
ఎవరి రాముడు వారికే!: తెలుగు వారింట 2 కల్యాణాలు   Oneindia Telugu
ఒంటిమిట్టకు నవమి శోభ   Andhrabhoomi
Andhraprabha Daily   
తెలుగువన్   
అన్ని 21 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బైక్ ర్యాలీలో టీఆర్‌ఎస్ కార్యకర్త మృతి   
Namasthe Telangana
నిజామాబాద్: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లాలోని భిక్కనూరు పర్యటన సందర్బంగా అపశృతి చోటుచేసుకుంది. మంత్రి రాక సందర్భంగా పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళీ అనే 42 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ బైకుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం ...

మంత్రుల పర్యటనలో అపశ్రుతి:ఒకరు మృతి   Andhrabhoomi
కేటీఆర్ బైక్ ర్యాలీ.. విషాదం   News4Andhra
ర్యాలీలో కింద పడి టిఆర్ఎస్ కార్యకర్త మృతి   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చరిత్రలో కనిపించకుండా పోతావు బాబు.. కవిత హెచ్చరిక..!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు చోటు లేకుండా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలిసిందని నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు కార్యకర్తలు శుక్రవారం టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత ప్రసంగించారు.
బాబూ.. చరిత్ర లేకుండా పోతావ్‌   Andhraprabha Daily
చంద్రబాబూ! చరిత్రలో లేకుండా పోతావ్: కవిత   సాక్షి
తొక్కి పెట్టాలని చూస్తే జాగ్రత్త: బాబుకు కవిత హెచ్చరిక, దేవీప్రసాద్ రిజైన్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ దూకుడు: బాబులో టెన్షన్, ఎంపీలకు క్లాస్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కాంగ్రెసు పార్టీ దూకుడుగా వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిలో టెన్షన్ పెరిగినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రధాని ...

'ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చుతోంది'   సాక్షి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి   Vaartha
ఇదేం న్యాయం... ఏపికి ప్రత్యేక హోదా ఇంకెప్పుడు? : సోనియాగాంధీ   వెబ్ దునియా
Andhrabhoomi   
Andhraprabha Daily   
10tv   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ ఎంసెట్ మే 14న : ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడి!   
వెబ్ దునియా
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు. అంతేగాకుండా ...

ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు   Vaartha
'ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు'   సాక్షి
మే 14న ఎంసెట్‌! 28న ర్యాంకుల ప్రకటన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్   
Andhrabhoomi   
10tv   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అశోక్ గజపతిరాజు సెన్సేషనల్ కామెంట్స్   
Kandireega
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తాము పదవిలో ఉన్నా లేనట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సోనియా కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరమనన్నారు. ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రముఖ్యమంత్రులకు ఈ లేఖ ఇస్తే బాగుండేదని సూచించారు అశోక గజపతిరాజు. ఏలూరులో ఎంపీ మాగంటిబాబు కుమార్తె ...

ఎపికి హోదా-సోనియాకు అశోక్ సలహా   News Articles by KSR
వెంకయ్య తలిస్తే: ఉండవల్లి, నేనున్నా లేనట్లే: అశోక్   Oneindia Telugu
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. పదవిలో ఉన్నా లేనట్టే : అశోక గజపతి రాజు   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు !   
తెలుగువన్
ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలలో ఆ తరువాత మళ్ళీ ఎన్నికల సమయంలో మీడియాను విరివిగా ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే మీడియాతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. మీడియా వాళ్ళెవరూ సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. సచివాలయంలో మీడియా వ్యక్తులు తిరుగుతుండటం వలన అధికారుల ...

సచివాలయంలో మీడియాపై ఆంక్షలెందుకు? : ప్రతిపక్షాల మండిపాటు.   వెబ్ దునియా
తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నోఎంట్రీ?   Oneindia Telugu
టి.సచివాలయం -మీడియా ఆంక్షలపై నిరసన   News Articles by KSR

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言