సాక్షి
లంకపై కివీస్ గెలుపు
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ వరల్డ్ కప్లో సహ ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తొలి గెలుపును నమోదు చేసింది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోరును చేసింది. తర్వాత శ్రీలంక ...
ప్రపంచ కప్ క్రికెట్ : శ్రీలంకపై బోణీ కొట్టిన న్యూజిలాండ్వెబ్ దునియా
వరల్డ్ కప్ క్రికెట్... న్యూజిలాండ్ బోణీతెలుగువన్
కివీస్ సూపర్ విక్టరీNews4Andhra
Andhrabhoomi
సాక్షి
Namasthe Telangana
అన్ని 47 వార్తల కథనాలు »
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ వరల్డ్ కప్లో సహ ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తొలి గెలుపును నమోదు చేసింది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగుల భారీ స్కోరును చేసింది. తర్వాత శ్రీలంక ...
ప్రపంచ కప్ క్రికెట్ : శ్రీలంకపై బోణీ కొట్టిన న్యూజిలాండ్
వరల్డ్ కప్ క్రికెట్... న్యూజిలాండ్ బోణీ
కివీస్ సూపర్ విక్టరీ
వెబ్ దునియా
వరల్డ్ కప్ 2వ మ్యాచ్ : ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా 111 రన్స్ తేడాతో విజయం!
వెబ్ దునియా
ఇంగ్లండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లోఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. కాగా, తొలి మ్యాచ్లో శ్రీలంకపై 98 పరుగులతో న్యూజిలాండ్ శుభారంభం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఫించ్ (135), మ్యాక్స్ ...
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ విశేషాలు..సాక్షి
మెల్బోర్న్ వన్డే ఆస్ట్రేలియా కైవసంAndhrabhoomi
నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 42 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇంగ్లండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్లోఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. కాగా, తొలి మ్యాచ్లో శ్రీలంకపై 98 పరుగులతో న్యూజిలాండ్ శుభారంభం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఫించ్ (135), మ్యాక్స్ ...
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ విశేషాలు..
మెల్బోర్న్ వన్డే ఆస్ట్రేలియా కైవసం
నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
సాక్షి
ఎవరు, ఎవరిని కంగారు పెడతారు?
సాక్షి
అడిలైడ్: భారత్, పాకిస్థాన్ మహాపోరు రంగం సిద్దమయింది. ప్రపంచకప్ లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఈ పోటీలో విజయం ఎవరిని వరించనుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచకప్ లో భారత్ ఆడిన మ్యాచుల్లో పాకిస్థాన్ ఇప్పటివరకు గెలవలేదు. మరి ఆ రికార్డును పాకిస్థాన్ కొనసాగిస్తుందా, చెరిపేస్తుందా అనేది ఈ మ్యాచ్ తో తేలనుంది. దాయాది దేశం ...
ఇండియా - పాకిస్థాన్ ఢఐసీసీ వరల్డ్కప్Andhraprabha Daily
దాయాదుల పోరు...10tv
పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్: సచిన్ లేకపోతే తుస్సేనా?వెబ్ దునియా
thatsCricket Telugu
Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: భారత్, పాకిస్థాన్ మహాపోరు రంగం సిద్దమయింది. ప్రపంచకప్ లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఈ పోటీలో విజయం ఎవరిని వరించనుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచకప్ లో భారత్ ఆడిన మ్యాచుల్లో పాకిస్థాన్ ఇప్పటివరకు గెలవలేదు. మరి ఆ రికార్డును పాకిస్థాన్ కొనసాగిస్తుందా, చెరిపేస్తుందా అనేది ఈ మ్యాచ్ తో తేలనుంది. దాయాది దేశం ...
ఇండియా - పాకిస్థాన్ ఢఐసీసీ వరల్డ్కప్
దాయాదుల పోరు...
పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్: సచిన్ లేకపోతే తుస్సేనా?
వెబ్ దునియా
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్: నవాజ్ షరీఫ్కు మోడీ బెస్టాఫ్ లక్!
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియాతో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మరీ బెస్టాఫ్ లక్ చెప్పారు. షరీఫ్తో పాటు వరల్డ్ కప్లో పాల్గొనే సార్క్ దేశాల అధినేతలకూ మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఐసీసీ వరల్డ్ కప్ సందర్భాన్ని పురస్కరించుకుని ఆఫ్ఘన్ అధ్యక్షుడు ...
నవాజ్ షరీఫ్కు ప్రధాని వెూడీ బెస్టాఫ్ లకAndhraprabha Daily
పాక్తో సయోధ్యకు ప్రధాని ప్రయత్నంNamasthe Telangana
కప్ కబుర్లుసాక్షి
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియాతో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మరీ బెస్టాఫ్ లక్ చెప్పారు. షరీఫ్తో పాటు వరల్డ్ కప్లో పాల్గొనే సార్క్ దేశాల అధినేతలకూ మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఐసీసీ వరల్డ్ కప్ సందర్భాన్ని పురస్కరించుకుని ఆఫ్ఘన్ అధ్యక్షుడు ...
నవాజ్ షరీఫ్కు ప్రధాని వెూడీ బెస్టాఫ్ లక
పాక్తో సయోధ్యకు ప్రధాని ప్రయత్నం
కప్ కబుర్లు
సాక్షి
అట్టహాసంగా.. వరల్డ్కప్ ప్రారంభోత్సవం
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ 11వ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో గురువారం ఘనంగా జరిగాయి. బ్యాక్యార్డ్ మ్యాచ్ల్లో క్రికెట్ దిగ్గజాలతో చిన్నారులు కలిసిపోయారు. మోరిస్ డ్యాన్సర్లతో కలిసి మవోరి వారియర్స్ వేదికను పంచుకున్నారు. పచ్చ దనంతో నిండిన హాగ్లే పార్క్ (క్రైస్ట్చర్చ్, న్యూజిలాండ్)లో జరిగిన ఈ ఉత్సవాలకు ...
ప్రపంచకప్ ఆరంభ వేడుకలు అదుర్స్Namasthe Telangana
ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)Oneindia Telugu
వరల్డ్ కప్.. సంబరాలు షురూNews4Andhra
వెబ్ దునియా
తెలుగువన్
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ 11వ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో గురువారం ఘనంగా జరిగాయి. బ్యాక్యార్డ్ మ్యాచ్ల్లో క్రికెట్ దిగ్గజాలతో చిన్నారులు కలిసిపోయారు. మోరిస్ డ్యాన్సర్లతో కలిసి మవోరి వారియర్స్ వేదికను పంచుకున్నారు. పచ్చ దనంతో నిండిన హాగ్లే పార్క్ (క్రైస్ట్చర్చ్, న్యూజిలాండ్)లో జరిగిన ఈ ఉత్సవాలకు ...
ప్రపంచకప్ ఆరంభ వేడుకలు అదుర్స్
ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)
వరల్డ్ కప్.. సంబరాలు షురూ
వెబ్ దునియా
సచిన్ పై చాపెల్ తీవ్ర వ్యాఖ్యలు
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిత్యం వివాదాలను గొడవలను కోరుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ మరోసారి మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సచిన్ పై విమర్శలకు దిగాడు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో సచిన్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వివరాలిలా ఉన్నాయి. టీమిండియాకు గతంలో కోచ్గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం ...
అదే మా మధ్య దూరాన్ని పెంచిందిసాక్షి
నా నిర్ణయాన్ని వ్యతిరేకించాడు: సచిన్ మీద దుమ్మెత్తిపోసిన చాపెల్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిత్యం వివాదాలను గొడవలను కోరుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ మరోసారి మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సచిన్ పై విమర్శలకు దిగాడు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో సచిన్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వివరాలిలా ఉన్నాయి. టీమిండియాకు గతంలో కోచ్గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం ...
అదే మా మధ్య దూరాన్ని పెంచింది
నా నిర్ణయాన్ని వ్యతిరేకించాడు: సచిన్ మీద దుమ్మెత్తిపోసిన చాపెల్
Namasthe Telangana
ఇంగ్లండ్తో మ్యాచ్కు క్లార్క్ దూరం
Namasthe Telangana
మెల్ బోర్న్: ప్రపంచ కప్ ఆరంభపు మ్యాచ్కు క్లార్క్ అందుబాటులో ఉండట్లేదు. ఫిట్నెస్ పరీక్షలో విఫలం అయినందున ఫిబ్రవరి 14న ఇంగ్లండుతో జరిగే మ్యాచ్కు ఈ అసీస్ కెప్టెన్ ఆడట్లేదు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 21న ఉంది. ఆ మ్యాచ్కు మైఖేల్ క్లార్క్ అందుబాటులో ఉంటాడని కోచ్ డారెన్ లీమన్ ఆశభావం వ్యక్తం చేశారు. Key Tags. Michael Clarke-England ...
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ : తొలి మ్యాచ్కు క్లార్క్ దూరం!వెబ్ దునియా
వరల్డ్ కప్: ప్రారంభ మ్యాచ్కి కెప్టెన్ క్లార్క్ దూరంthatsCricket Telugu
తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్ బోర్న్: ప్రపంచ కప్ ఆరంభపు మ్యాచ్కు క్లార్క్ అందుబాటులో ఉండట్లేదు. ఫిట్నెస్ పరీక్షలో విఫలం అయినందున ఫిబ్రవరి 14న ఇంగ్లండుతో జరిగే మ్యాచ్కు ఈ అసీస్ కెప్టెన్ ఆడట్లేదు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 21న ఉంది. ఆ మ్యాచ్కు మైఖేల్ క్లార్క్ అందుబాటులో ఉంటాడని కోచ్ డారెన్ లీమన్ ఆశభావం వ్యక్తం చేశారు. Key Tags. Michael Clarke-England ...
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ : తొలి మ్యాచ్కు క్లార్క్ దూరం!
వరల్డ్ కప్: ప్రారంభ మ్యాచ్కి కెప్టెన్ క్లార్క్ దూరం
తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరం
Andhraprabha Daily
పాత పద్ధతిలోనే పోటీ పరీక్షలు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో జరగ బోయే పోటీ పరీక్షలు పాత పద్దతిలోనే కొనసాగించాలని నిర్ణ యించినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. సిలబస్ కమిటీ ఇచ్చిన నివేది కను యధాతధంగా ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. శనివారం ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కమిషన్ ...
పోటీ పరీక్షల్లో మార్పులు.. వచ్చే ఏడాదేసాక్షి
టీఎస్పీఎస్సీ పరీక్ష విధానంలో మార్పు లేదుTV5
గతంలో ఉన్న పద్ధతిలోనే ఎగ్జామ్ ప్యాటర్న్: ఘంటాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో జరగ బోయే పోటీ పరీక్షలు పాత పద్దతిలోనే కొనసాగించాలని నిర్ణ యించినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. సిలబస్ కమిటీ ఇచ్చిన నివేది కను యధాతధంగా ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. శనివారం ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కమిషన్ ...
పోటీ పరీక్షల్లో మార్పులు.. వచ్చే ఏడాదే
టీఎస్పీఎస్సీ పరీక్ష విధానంలో మార్పు లేదు
గతంలో ఉన్న పద్ధతిలోనే ఎగ్జామ్ ప్యాటర్న్: ఘంటా
వెబ్ దునియా
ఫిన్ హ్యాట్రిక
Andhraprabha Daily
మెల్బోర్న్: స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్ ఇంగ్లండ్ను గెలిపించలేకపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో భాగంగా శనివారమిక్కడ జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 111 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగుల చేసింది.
ఇంగ్లండు బౌలర్ స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మెల్బోర్న్: స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్ ఇంగ్లండ్ను గెలిపించలేకపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో భాగంగా శనివారమిక్కడ జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 111 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగుల చేసింది.
ఇంగ్లండు బౌలర్ స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు!
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల ప్రారంభ వేడుకలు గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈ టోర్నీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లను పేరుపేరునా ...
జడేజాని 'సర్' అన్న ప్రధాని... ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ట్వీట్లుOneindia Telugu
ధోనిసేనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల ప్రారంభ వేడుకలు గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈ టోర్నీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లను పేరుపేరునా ...
జడేజాని 'సర్' అన్న ప్రధాని... ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ట్వీట్లు
ధోనిసేనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
沒有留言:
張貼留言