2015年2月18日 星期三

2015-02-19 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
భారతీయుడిపై పోలీసుల దాడి.. పోలీసుల చర్య తప్పే: అలబామా గవర్నర్!   
వెబ్ దునియా
తమ దేశానికి అతిథిగా వచ్చిన భారతీయ వ్యక్తి పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అలగామా గవర్నర్ రాబర్ట్ బెంట్లీ అన్నారు. ఆయన బాధిత భారతీయుడికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల తన కుమారుడిని చూసేందుకు అమెరికా వెళ్లిన ఓ భారతీయ వృద్ధుడిపై యుఎస్ పోలీసులు తమ ప్రతాపం చూపారు. దీనిపై అలబామా గవర్నర్ ...

భారతీయుడిపై అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరిన అలబామా గవర్నర్   Namasthe Telangana
అక్కడ గవర్నర్ క్షమాపణ చెప్పారు..ఇక్కడైతే..   News Articles by KSR
క్షమాపణ కోరిన అలబామా గవర్నర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
శ్వేత సౌధం సదస్సుకు బాన్ కీ మూన్   
Namasthe Telangana
వాషింగ్టన్: శ్వేత సౌధంలో జరిగే ఓ సదస్సుకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హాజరు అవుతారు. గురువారం నుండి ఈ సమావేశం ప్రారంబమవుతుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఫరాఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు.వివిధ దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరయ్యే అత్యున్నత స్థాయి ప్రతనిధులను ఉద్ధేశించి బాన్ కీ మూన్ మాట్లాడుతారు. మూడు రోజుల పాటు ...

వైట్ హౌస్ సమ్మిట్ కు బాన్ కీ మూన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు   
సాక్షి
సాక్షి, తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవలో శ్రీవారిని, అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయన్ని ఆశీర్వదించారు. టీటీడీ ఈవో సాంబశివరావు ...

'మైత్రీపాల'నం   Andhrabhoomi
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమలలో శ్రీలంక ప్రెసిడెంట్ సిరిసేన... తెరుచుకోని గుడి తలుపులు!   వెబ్ దునియా
Andhraprabha Daily   
Vaartha   
అన్ని 25 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈశాన్య జపాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు!   
వెబ్ దునియా
ఈశాన్య జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీ   TV5
జపాన్ లో మళ్లీ సునామీ   News Articles by KSR
జపాన్‌లో స్వల్ప సునామీ   Namasthe Telangana
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో భారీ పేలుడు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్జీనియా, ఫిబ్రవరి 17 : అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ పేలుడు జరిగింది. వంద బోగీలు ఉన్న రైలులో 30 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున రావడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో కనావా, ఫెయెట్‌ కౌంటీల్లో అధికారులు అత్యవసర ...

అమెరికాలో పట్టాలు తప్పిన ముడి చమురు రైలు.. మంటలు...   వెబ్ దునియా
పట్టాలు తప్పిన ముడిచమురు రైలు..భారీగా ఎగసిపడుతున్న మంటలు   Namasthe Telangana
అమెరికాలో పేలుడు- పెద్ద ఎత్తున మంటలు   News Articles by KSR
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


News4Andhra
   
అమెరికా జాత్యహంకారం పడగవిప్పింది.. గెట్ అవుట్..!   
వెబ్ దునియా
అమెరికా జాత్యహంకారం మరోసారి పడగ విప్పింది. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఒక హిందూ దేవాలయం గోడపై ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి, 'గెట్ అవుట్ (ఇక్కడి నుంచి వెళ్లిపోండి)' అని రాశారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ...

'ఆగంతకుల రాతలు విచారకరం'   సాక్షి
అమెరికాలో ఆలయంపై విద్వేషం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలోని హిందూ టెంపుల్ పై విద్వేష దాడి   News4Andhra
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
లాహోర్‌లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి, పక్కనే కాలేజీలు   
Oneindia Telugu
లాహోర్: పాకిస్తాన్‌లో మంగళవారం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. లాహోర్‌లోని పోలీస్ లైన్ సమీపంలో ఆత్మాహుతి దాడికి దిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో రద్దీ ప్రాంతం. అక్కడ పాకిస్తాన్ ...

షియా మసీదుపై తాలిబన్ల దాడి: 22 మంది మృతి   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దక్షిణాసియాలో మరో ఉగ్రవాద సంస్థ... అమెరికా హెచ్చరిక...!   
వెబ్ దునియా
ఇప్పటికే ప్రపంచంలో పలు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ, ప్రాణాలను బలితీసుకుంటుండగా తాజాగా దక్షిణాసియా దేశంలో మరో ఉగ్రవాద సంస్థ విస్తరిస్తున్నట్టు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాసియాలో 'హిజ్బుత్ తెహ్రిర్' అనే ఉగ్రవాద సంస్థ ప్రమాదకరంగా పరిణమిస్తుందని తెలిపింది. ఈ విషయం గురించి అమెరికా ఒక ...

దక్షిణాసియాలో మరో ఉగ్రవాద సంస్థ   Namasthe Telangana
షాకింగ్: ఐసిస్ కంటే 'హిజ్బుత్ తెహ్రీర్' ప్రమాదకరం   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అమెరికాలో మరో భారతీయుడి హత్య   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 17 : అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. న్యూజెర్సీలో వైన్‌ షాపు నిర్వహిస్తున్న అమిత్‌ పటేల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇది దోపిడీ దొంగల పనా? లేక ఇతర కారణాలతో హత్య జరిగిందా తెలియరాలేదు. న్యూ జెర్సీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్‌లోని కేడార్‌ జిల్లా, నాడియర్‌కు చెందిన పటేల్‌ ...

అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తపై కాల్పులు: మృతి   Oneindia Telugu
అమెరికాలో ఎన్నారై యువకుడు కాల్చివేత..   వెబ్ దునియా
న్యూజెర్సీలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు   
Namasthe Telangana
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో తాలిబన్లు మళ్లీ ఆత్మాహుతి దాడులకు దిగారు. రెండు దేశాల్లోని పోలీసులే లక్ష్యంగా తాలిబన్లు జరిపిన ఈ దాడుల్లో 29 మది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు సమీపంలోని లోగార్ ప్రావిన్స్ ప్రాంతంలో గల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోకి నలుగురు ఉగ్రవాదులు దూసుకొచ్చి తమనుతాము పేల్చుకోవడంతో 22మంది ...

అఫ్ఘానిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言