వెబ్ దునియా
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...
మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లుసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...
మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు
వెబ్ దునియా
రేణుకా చౌదరికి నిజంగానే మోకాళ్ల నొప్పులున్నాయా?
వెబ్ దునియా
తాను షాపింగ్ చేయడం వల్లే ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాల పాటు ఆగిందంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ కావాలనే తనపై కొందరు బురద చల్లుతున్నారని ఆరోపించారు. తాను షాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే ...
రేణుకా చౌదరి డబాయిస్తున్నారా!News Articles by KSR
చౌదరిగారి విమానం గొడవ !News4Andhra
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను షాపింగ్ చేయడం వల్లే ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం 45 నిమిషాల పాటు ఆగిందంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖండించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ కావాలనే తనపై కొందరు బురద చల్లుతున్నారని ఆరోపించారు. తాను షాపింగ్ చేసినట్టు ఆధారాలుంటే ...
రేణుకా చౌదరి డబాయిస్తున్నారా!
చౌదరిగారి విమానం గొడవ !
వెబ్ దునియా
మదర్ థెరిస్సాపై భగవత్ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య
వెబ్ దునియా
మదర్ థెరిస్సాపై ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఇపుడు దేశంలో పెను వివాదం సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మంగళవారం కొద్దిసేపు లోక్సభ కార్యకలాపాలను కూడా కుదిపేసింది. భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తావించగా.. అధికారపక్షం అడ్డుకుంది. ఎలాగైన లబ్ది పొందాలనుకుంటే పార్లమెంట్ ...
థెరిసాపై భగవత్ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మదర్ థెరిస్సాపై ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఇపుడు దేశంలో పెను వివాదం సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మంగళవారం కొద్దిసేపు లోక్సభ కార్యకలాపాలను కూడా కుదిపేసింది. భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తావించగా.. అధికారపక్షం అడ్డుకుంది. ఎలాగైన లబ్ది పొందాలనుకుంటే పార్లమెంట్ ...
థెరిసాపై భగవత్ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య
Oneindia Telugu
ఆర్డినెన్స్లను ఉపసంహరించుకోవాలి : ఆనంద్శర్మ కాంగ్రెస్ వాదనను ఖండించిన ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24 : భూ సంస్కరణల ఆర్డినెన్స్ను రాజ్యసభలో ప్రవేశపెట్టడాన్ని వాడి వేడి పరిస్థితులకు దారి తీసింది. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్తో పాటు వివాదాస్పద భూ సేకరణ ఆర్డినెన్స్ను బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజ్యసభలో ...
రాజ్యసభలో 'భూ' రగడసాక్షి
ఎక్కువ ఆర్డినెన్స్లు ఇచ్చింది కాంగ్రెస్సే:జైట్లీVaartha
భూసేకరణపై లోతైన చర్చ జరగాలి: మాయావతిNamasthe Telangana
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 24 : భూ సంస్కరణల ఆర్డినెన్స్ను రాజ్యసభలో ప్రవేశపెట్టడాన్ని వాడి వేడి పరిస్థితులకు దారి తీసింది. బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్తో పాటు వివాదాస్పద భూ సేకరణ ఆర్డినెన్స్ను బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజ్యసభలో ...
రాజ్యసభలో 'భూ' రగడ
ఎక్కువ ఆర్డినెన్స్లు ఇచ్చింది కాంగ్రెస్సే:జైట్లీ
భూసేకరణపై లోతైన చర్చ జరగాలి: మాయావతి
సాక్షి
భూసేకరణ ఆర్డినెన్స్పై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి
సాక్షి
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల ...
Oneindia Telugu
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదు:చంద్రబాబు
Andhrabhoomi
చిత్తూరు:పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రామకుప్పం మండలం మిట్టపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సమయం పడుతుందని చెప్పారు.
కుప్పంను స్మార్ట్.. ఆదర్శ సెగ్మెంట్గా తీర్చిదిద్దుతా : చంద్రబాబువెబ్ దునియా
రాజధానికి టైం పడుతుంది: బాబు, స్మార్ట్గా కుప్పంOneindia Telugu
కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిది : ముఖ్యమంత్రి చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
చిత్తూరు:పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రామకుప్పం మండలం మిట్టపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సమయం పడుతుందని చెప్పారు.
కుప్పంను స్మార్ట్.. ఆదర్శ సెగ్మెంట్గా తీర్చిదిద్దుతా : చంద్రబాబు
రాజధానికి టైం పడుతుంది: బాబు, స్మార్ట్గా కుప్పం
కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిది : ముఖ్యమంత్రి చంద్రబాబు
వెబ్ దునియా
ఎవరీ స్మగ్లర్ గంగిరెడ్డి?: విదేశాల్లో విలాస జీవితం
Oneindia Telugu
మారిషస్: పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాస జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ ద్వారా అతను ...
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్10tv
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
మారిషస్: పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాస జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ ద్వారా అతను ...
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్
వెబ్ దునియా
రైతు వ్యతిరేక భూసేకరణ ఆర్డినెన్స్ బిల్లు : ఆనంద్ శర్మ
వెబ్ దునియా
భూ సంస్కరణల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్ను కూడా ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ ...
బిల్లులో సవరణలకు సిద్ధం!సాక్షి
'భూసేకరణ' రగడ .. విపక్షాలు వాకౌట్News4Andhra
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భూ సంస్కరణల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర సర్కారు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే, బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించిన ఆర్డినెన్స్, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు అనుమతించే ఆర్డినెన్స్ను కూడా ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ ...
బిల్లులో సవరణలకు సిద్ధం!
'భూసేకరణ' రగడ .. విపక్షాలు వాకౌట్
Vaartha
రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా సమాపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు లారీని ఢీకొన్న సందర్భంలో వధువుతో సహా ఐదుమంది మరణించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఒడిసాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతిAndhrabhoomi
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నవ వధువుతో సహా ఐదుగురు దుర్మరణం..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా సమాపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు లారీని ఢీకొన్న సందర్భంలో వధువుతో సహా ఐదుమంది మరణించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఒడిసాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నవ వధువుతో సహా ఐదుగురు దుర్మరణం..!
Oneindia Telugu
ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు తగ్గుతున్నాయట... యాహూ.....
వెబ్ దునియా
ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు తగ్గనున్నాయని ట్రాయ్ నిర్ణయంతో తెలుస్తోంది. ల్యాండ్ ఫోన్ కనెక్షన్ల వాడకాన్ని దేశీయంగా గణనీయంగా పెంచాలన్న ఉద్దేశ్యంతో టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ కాల్ కనెక్టింగ్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ట్రాయ్ నిర్ణయంతో ల్యాండ్ లైన్ కాలింగ్ చార్జీలు మరింత తగ్గిపోనున్నాయి.
తగ్గనున్న ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ చార్జీలుOneindia Telugu
సెల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గనున్న చార్జీలు..Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు తగ్గనున్నాయని ట్రాయ్ నిర్ణయంతో తెలుస్తోంది. ల్యాండ్ ఫోన్ కనెక్షన్ల వాడకాన్ని దేశీయంగా గణనీయంగా పెంచాలన్న ఉద్దేశ్యంతో టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ కాల్ కనెక్టింగ్ చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ట్రాయ్ నిర్ణయంతో ల్యాండ్ లైన్ కాలింగ్ చార్జీలు మరింత తగ్గిపోనున్నాయి.
తగ్గనున్న ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ చార్జీలు
సెల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గనున్న చార్జీలు..
沒有留言:
張貼留言