2015年2月16日 星期一

2015-02-17 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అంతా ధోనీనే చేశాడు..!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చండీగఢ్‌ : 'వరల్డ్‌కప్‌ టీ మ్‌లో యువరాజ్‌ సింగ్‌కు చోటు దక్కకపోవడానికి కెప్టెన్‌ ధోనీయే కారణమ'ని యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో.. యువీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 'వరల్డ్‌కప్‌ టీమ్‌లో యువీకి స్థానం దక్కకపోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. నా కుమారుడితో ధోనీకి ఏమైనా వ్యక్తిగత ...

ధోనీ రాజకీయాలవల్లే   Andhraprabha Daily
ఎస్... అంతా ధోనీయే చేశాడు...   తెలుగువన్
కొడుకు 'రికార్డ్‌'తో బాంబు పేల్చిన తండ్రి: ధోనీకి షాకిచ్చిన యువీ!   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
Palli Batani   
అన్ని 16 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
హాట్‌హాట్‌గా ఐపీఎల్‌-8 వేలం, రూ.16 కోట్లకు యువరాజ్‌ను కొనుగోలు చేసిన డేర్‌ డెవిల్స్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు, ఫిబ్రవరి 16 : వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కపోయిన ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు క్రేజ్‌ తగ్గలేదు. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ ఎనిమిదో ఎడిషన్‌లో వేలంలో యువరాజ్‌ అత్యధిక ధర పలికాడు. 16 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యువరాజ్‌ను సొంతం చేసుకుంది. స్టార్‌ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. భారత జట్టులో చోటు ...

అప్పుడు 14.. ఇప్పుడు 16 కోట్లు   సాక్షి
అతని రేటు 16 కోట్లు   తెలుగువన్

అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పసికూనల పంచ్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్‌లో తొలి సంచలనం నమోదైంది. రెండుసార్లు విశ్వవిజేత వెస్టిండీస్‌కు పసికూన ఐర్లండ్‌ షాకిచ్చింది. సోమవారం జరిగిన గ్రూప్‌-బి పోరులో తమకంటే మెరుగైన ర్యాంకర్‌ విండీస్‌ను ఐర్లండ్‌ 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సిమ్మన్స్‌ (102) సామి (89) రాణించడంతో.. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అనంతరం ...

ఐర్లాండ్‌పై విండీస్ గెలవాల్సిందిపోయి.. ఏంటిది?: సామీ   వెబ్ దునియా
'కప్ లో ఇలాగే ఆడితే ఇంటికే'   సాక్షి
షాక్: సంక్షోభంలో వెస్టిండీస్, ఐర్లాండ్ కూన కాదు..!   Oneindia Telugu
Palli Batani   
Namasthe Telangana   
అన్ని 37 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫిక్స్‌? ఇతడెవరు?   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అడిలైడ్‌: వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందా? మ్యాచ్‌కు ముందే ఇరు జట్ల స్కోర్లను సామాజిక సైట్లలో పోస్ట్‌ చేశారా? టీమిండియా చేతిలో మిస్బాసేన మట్టికరుస్తుందని ఓ పాక్‌ దేశస్తుడికి ముందే తెలుసా?..ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ.. భారత్‌ 300పైన స్కోరు చేస్తుందని!.. పాక్‌ 220 పరుగులకు ఆలౌట్‌ అవుతుందని ...

ఈ ఫిక్సింగ్ గోలేంట్రా బాబూ...   News4Andhra
భారత్‌తో మ్యాచ్: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓటమి వెనుక..?   Oneindia Telugu
వరల్డ్ కప్ : భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్స్ అయిందా?   వెబ్ దునియా
Palli Batani   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ ఫిబ్రవరి 16: మహాశివరాత్రి సందర్భంగా సోమవారం తెలంగాణ జిల్లాల్లోని ప్రధాన శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తుల కోసం ఆలయాల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో మూడు రోజుల పాటు కొనసాగే శివరాత్రి మహోత్సవాల కోసం ఆలయ అధికారులు భారీ ఎత్తున ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మ్యాచ్: సిడ్నీలో భారత్‌ను దూషించారు, పాక్-భారత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు!   
Oneindia Telugu
సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా సిడ్నీలో ఘర్షణ జరిగింది. సిడ్నీలోని మేరీల్యాండ్స్ క్లబ్‌లో దాదాపు 180 మంది అభిమానులు టీవీలో ఈ మ్యాచ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది. 40 మంది బాహాబాహీ తలపడ్డారు. వీరిలో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ...

క్రికెట్ పిచ్చితో కొట్టుకున్నారు   News Articles by KSR
ఇండో-పాక్ మ్యాచ్.. సిడ్నీలో ఘర్షణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
కష్టపడి గెలిచిన కివీస్   
సాక్షి
డునెడిన్: ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం స్కాట్ లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. స్కాట్ లాండ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు కివీస్ కష్టపడాల్సివచ్చింది. ఏడు వికెట్లు కోల్పోయి గెలుపు సాధించింది. ఆరంభం నుంచి పైచేయి సాధించిన న్యూజిలాండ్ ఆఖర్లో చెమటోడ్చింది. స్కాట్ లాండ్ ...

వరల్డ్ కప్: రెండో విజయం దిశగా న్యూజిలాండ్   thatsCricket Telugu

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్ 300 చేస్తుందని అనుకున్నాను.. చేసింది: అమితాబ్ బచ్చన్   
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించడం గర్వంగా ఉందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. 'కపిల్, అక్తర్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి కామెంటరీ చెప్పడం గర్వంగా ఉంది. భారత్ 300 చేస్తుందని అనుకున్నాను. చేసింది' అని అమితాబ్ భారత ఇన్నింగ్స్ ముగిశాక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అలాగే ...

జాతీయ గీతం విన్నప్పుడు భావోద్వేగానికి లోనవుతా: బిగ్ బి   Oneindia Telugu
బిగ్‌బి కామెంట్రీ అదిరె   Namasthe Telangana
ఆక ట్టుకున్న అమితాబ్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాకిస్థాన్‌పై మాత్రమే గెలిచాం.. వరల్డ్ కప్ గెలవలేదుగా..!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌పై మాత్రమే గెలిచాం.. వరల్డ్ కప్ గెలవలేదుగా..! అంటున్నారు.. టీమిండియా టీమ్ సహాయక బృందంలోని ఓ సభ్యుడు. దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం సాధించిన టీమిండియా సంబరాలకు దూరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ వరల్డ్ కప్‌లో పాక్‌పై ధోనీ సేన ...

పాక్‌పై విజయం: 'ప్రపంచ కప్ నెగ్గామా? సంబరాలు చేసుకోడానికి'   Oneindia Telugu
వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ రికార్డులు   Andhraprabha Daily
టీమిండియాకు రాష్ట్రపతి, మోదీ, కలాం, సోనియా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అక్మల్ వేస్ట్.. అతన్ని తీసుకున్నపుడే ఓడిపోయింది : ఇమ్రాన్   
వెబ్ దునియా
భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ తుది జట్టులోకి వికెట్ కీపర్‌గా ఉమర్ అక్మల్‌ను తీసుకున్నపుడే తమ దేశ జట్టు సగం ఓడిపోయిందని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వెల్లడైన ఈ మ్యాచ్ ఫలితంపై ఆయన స్పందిస్తూ చాలా కాలం తర్వాత తాను క్రికెట్ మ్యాచ్ చూశానని, అయితే పాకిస్థాన్ ఆటతీరు ఇంత దారణంగా ...

ఆ క్యాచే పాక్ కొంప ముంచింది: ఇమ్రాన్ ఖాన్   thatsCricket Telugu
'అతడిని ఆడించడం పొరపాటు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言