2015年2月13日 星期五

2015-02-14 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
సచిన్ పై చాపెల్ తీవ్ర వ్యాఖ్యలు   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెటర్లు నిత్యం వివాదాలను గొడవలను కోరుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ మరోసారి మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సచిన్ పై విమర్శలకు దిగాడు. తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో సచిన్ పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వివరాలిలా ఉన్నాయి. టీమిండియాకు గతంలో కోచ్‌గా వ్యవహరించి, చెడు ఇమేజ్ సొంతం ...

అదే మా మధ్య దూరాన్ని పెంచింది   సాక్షి
సచిన్‌పై చాపెల్ తీవ్ర విమర్శలు   Namasthe Telangana
నా నిర్ణయాన్ని వ్యతిరేకించాడు: సచిన్‌ మీద దుమ్మెత్తిపోసిన చాపెల్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
అట్టహాసంగా.. వరల్డ్‌కప్‌ ప్రారంభోత్సవం   
Andhraprabha Daily
క్రైస్ట్‌చర్చ్‌: ఐసీసీ 11వ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ప్రారంభోత్సవాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో గురువారం ఘనంగా జరిగాయి. బ్యాక్‌యార్డ్‌ మ్యాచ్‌ల్లో క్రికెట్‌ దిగ్గజాలతో చిన్నారులు కలిసిపోయారు. మోరిస్‌ డ్యాన్సర్లతో కలిసి మవోరి వారియర్స్‌ వేదికను పంచుకున్నారు. పచ్చ దనంతో నిండిన హాగ్లే పార్క్‌ (క్రైస్ట్‌చర్చ్‌, న్యూజిలాండ్‌)లో జరిగిన ఈ ఉత్సవాలకు ...

ప్రపంచకప్ ఆరంభ వేడుకలు అదుర్స్   Namasthe Telangana
ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)   Oneindia Telugu
వరల్డ్ కప్.. సంబరాలు షురూ   News4Andhra
వెబ్ దునియా   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నవాజ్‌ షరీఫ్‌కు ప్రధాని వెూడీ బెస్టాఫ్‌ లక   
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా టీమిండియాతో పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేసి మరీ బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు. షరీఫ్‌తో పాటు వరల్డ్‌ కప్‌లో పాల్గొనే సార్క్‌ దేశాల అధినేతలకూ మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఐసీసీ వరల్డ్‌ కప్‌ సందర్భాన్ని ...

పాక్‌తో సయోధ్యకు ప్రధాని ప్రయత్నం   Namasthe Telangana
కప్ కబుర్లు   సాక్షి
షరీఫ్‌కు మోడీ ఫోన్, వరల్డ్ కప్‌పై మాట్లాడారు, సార్క్ దేశాలపై ట్వీట్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


TV5
   
ఐపీఎల్ 2015 షెడ్యూల్ విడుదల: 3 మ్యాచ్‌లు వైజాగ్‌లో..   
వెబ్ దునియా
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ...

హైదరాబాద్‌లో 5 ఐపీఎల్ మ్యాచ్‌లు   Namasthe Telangana
త్వరలో ఐపీఎల్ 2015   TV5
విశాఖలో 3: ఐపీఎల్ 8వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్   thatsCricket Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
15 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు 74/1   
సాక్షి
క్రైస్ట్ చర్చ్: వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇక్కడ శనివారం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఓపెనర్ దిల్షాన్(24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా, తిరిమన్నే(46)పరుగులతో ఆడుతున్నాడు. అతనికి జతగా కుమార సంగక్కార(3)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టాగ్లు: cricket-world cup-2015, ...

ప్రపంచ కప్: శ్రీలంక బౌలర్లను దంచికొట్టిన న్యూజిలాండ్   Oneindia Telugu
శ్రీలంక జట్టు విజయ లక్ష్యం 332 పరుగులు   Namasthe Telangana

అన్ని 30 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు క్లార్క్ దూరం   
Namasthe Telangana
మెల్ బోర్న్: ప్రపంచ కప్ ఆరంభపు మ్యాచ్‌కు క్లార్క్ అందుబాటులో ఉండట్లేదు. ఫిట్‌నెస్ పరీక్షలో విఫలం అయినందున ఫిబ్రవరి 14న ఇంగ్లండుతో జరిగే మ్యాచ్‌కు ఈ అసీస్ కెప్టెన్ ఆడట్లేదు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 21న ఉంది. ఆ మ్యాచ్‌కు మైఖేల్ క్లార్క్ అందుబాటులో ఉంటాడని కోచ్ డారెన్ లీమన్ ఆశభావం వ్యక్తం చేశారు. Key Tags. Michael Clarke-England ...

ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ : తొలి మ్యాచ్‌కు క్లార్క్ దూరం!   వెబ్ దునియా
వరల్డ్ కప్: ప్రారంభ మ్యా‌చ్‌కి కెప్టెన్ క్లార్క్ దూరం   thatsCricket Telugu
తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు!   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల ప్రారంభ వేడుకలు గురువారం రాత్రి అట్టహాసంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ఈ టోర్నీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లను పేరుపేరునా ...

జడేజాని 'సర్' అన్న ప్రధాని... ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి ట్వీట్లు   Oneindia Telugu
ధోనిసేనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్: 8 మంది పాక్ ఆటగాళ్ళకు అపరాధం   
వెబ్ దునియా
ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్ టోర్నీలో తొలి బంతి ఇంకా పడలేదు. కానీ పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లపై జరిమానా విధించారు. ఏమాత్రం క్రమశిక్షణ లేని పాక్ క్రికెటర్లు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోనూ అదే విధానాన్ని అనుసరించారు. ఫలితంగా మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిదీ సహా 8 మంది పాక్ క్రికెటర్లపై నిర్వాహకులు ఒక్కొక్కరికీ 230 డాలర్ల జరిమానా విధించారు.
వరల్డ్ కప్: భారత్‌తో మ్యాచ్... పాక్ ఆటగాళ్ల గొడవ, జరిమానా   Oneindia Telugu
అప్పుడే రచ్చ మొదలు..!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధోనీనే వరల్డ్ కప్‌కు కీలకం.. సెమీస్‌కు 4 జట్లే: సచిన్   
వెబ్ దునియా
ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి కేవలం నాలుగు జట్లే చేరుకుంటాయని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పాడు."నా దృష్టిలో సెమీస్ చేరే టాప్-4 జట్లు... ఆస్టేలియా, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా"అని అన్నారు. టీమిండియా కెప్టెన్ ధోని నాయకత్వం, అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని సచిన్ పేర్కొన్నారు. "ధోనినే ప్రపంచకప్‌లో కీలకం. అతను చాలా ...

వరల్డ్ కప్ సెమీస్‌కు ఆ నాలుగు జట్లే.. సచిన్ జోస్యం   thatsCricket Telugu
భారత్ సెమీస్‌కు వెళ్తుంది: సచిన్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అయినప్పటికీ భారత్‌పై పాక్ గెలవలేదు: మోహిందర్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం అడిలైడ్ ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచులో టీమిండియా తప్పక విజయం సాధిస్తుందని భారత మాజీ ఆటగాడు మోహిందర్ అమర్‌నాథ్ ధీమా వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్‌లో టీమిండియా కంటే బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్‌పై పాకిస్థాన్ గెలవలేదని అన్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఐదు ...

మొదటి మ్యాచ్ లోనే కుమ్మేయండి!   సాక్షి
రేపటి నుంచి ప్రపంచకప్ క్రికెట్ పోటీలు   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言