వెబ్ దునియా
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతి
వెబ్ దునియా
కర్ణాటక రాష్ట్రంలో ప్రయాణీకులు ఇంకా సర్దుకోక ముందే పెనుప్రమాదం సంభవించింది. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. హొసూరు సమీపంలోకి రాగానే పట్టాలు తప్పింది. వేగంగా ఉన్న రైలు పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. 100కుపైగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఇంటర్ ...
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదంAndhraprabha Daily
పట్టాలు తప్పిన బెంగళూరు - ఎర్నాకుళం ఇంటర్ సిటీసాక్షి
అన్ని 19 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కర్ణాటక రాష్ట్రంలో ప్రయాణీకులు ఇంకా సర్దుకోక ముందే పెనుప్రమాదం సంభవించింది. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. హొసూరు సమీపంలోకి రాగానే పట్టాలు తప్పింది. వేగంగా ఉన్న రైలు పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. 100కుపైగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఇంటర్ ...
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదం
పట్టాలు తప్పిన బెంగళూరు - ఎర్నాకుళం ఇంటర్ సిటీ
సాక్షి
గవర్నర్ నరసింహన్ తో హరీష్ రావు భేటీ
సాక్షి
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ తో ...
పోలీసులే పట్లు బట్టారు.. అధికారులు తోపులాడుకున్నారు... వేడెక్కిన సాగర్వెబ్ దునియా
సాగర్ డ్యాంపై ఆంధ్రా-తెలంగాణ పోలీసు బలగాల తోపులాటAndhrabhoomi
సాగర్ వద్ద టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనTV5
Andhraprabha Daily
అన్ని 55 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ తో ...
పోలీసులే పట్లు బట్టారు.. అధికారులు తోపులాడుకున్నారు... వేడెక్కిన సాగర్
సాగర్ డ్యాంపై ఆంధ్రా-తెలంగాణ పోలీసు బలగాల తోపులాట
సాగర్ వద్ద టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
వెబ్ దునియా
బస్సులో దూరిన తాటి దుంగ.. విద్యార్థిని మృతి
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...
స్కూలు బస్సులోకి తాటిదుంగసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...
స్కూలు బస్సులోకి తాటిదుంగ
వెబ్ దునియా
సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటన: హైదరాబాద్ పైలట్ మృతి!
వెబ్ దునియా
పెళ్లయి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పుడే ఆ పైలట్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. జమ్మూ కాశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో హైదరాబాద్కు చెందిన పైలట్ మేజర్ తాహెర్ హుస్సేన్ ఖాన్ భౌతిక కాయం హైదరాబాద్కు చేరుకుంది. దీంతో ఆయన స్వస్థలం సూరారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ...
హైదరాబాదీ ఆర్మీ మేజర్ మృతిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెళ్లయి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పుడే ఆ పైలట్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. జమ్మూ కాశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో హైదరాబాద్కు చెందిన పైలట్ మేజర్ తాహెర్ హుస్సేన్ ఖాన్ భౌతిక కాయం హైదరాబాద్కు చేరుకుంది. దీంతో ఆయన స్వస్థలం సూరారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ...
హైదరాబాదీ ఆర్మీ మేజర్ మృతి
సాక్షి
సైక్లింగ్ సక్సెస్
సాక్షి
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటింగ్ శాతం పెంచుకోవడానికి కొత్త అవతారం ఎత్తింది. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎవరూ రాకపోవడంతో పోలింగ్ కేంద్రా లు వెలవెలపోయాయి. ఓటర్ల అనాసక్తతను పసిగట్టిన దేశం అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్ శాతం పెంచేం దుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. బయట ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటింగ్ శాతం పెంచుకోవడానికి కొత్త అవతారం ఎత్తింది. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎవరూ రాకపోవడంతో పోలింగ్ కేంద్రా లు వెలవెలపోయాయి. ఓటర్ల అనాసక్తతను పసిగట్టిన దేశం అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్ శాతం పెంచేం దుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. బయట ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని ...
వెబ్ దునియా
కష్టాల కడలిలో కాంగ్రెస్.. : దిగ్విజయ్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కష్టా కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ పార్టీని గట్టేక్కించాలంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అలా కాని పరిస్థితులలో మనుగడ సాగించడం కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే పార్టీ వేగంగా ...
క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్సాక్షి
నేటి న్యూస్ రౌండప్..!News4Andhra
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కష్టా కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ పార్టీని గట్టేక్కించాలంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అలా కాని పరిస్థితులలో మనుగడ సాగించడం కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే పార్టీ వేగంగా ...
క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్
నేటి న్యూస్ రౌండప్..!
Namasthe Telangana
టెంపర్ సినిమా థియేటర్పై అభిమానుల దాడి
Namasthe Telangana
తిరుపతి : టెంపర్ మూవీ థియేటర్పై నందమూరి అభిమానులు దాడి చేశారు. తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన అభిమానులు సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో దాడికి పాల్పడ్డారు. సినిమా థియేటర్ అద్దాలను పగులగొట్టారు. పర్నిచర్ను ధ్వంసం చేశారు. వాస్తవానికి ఉదయం 5 గంటలకు మొదలవ్వాల్సిన షో ఆరుగంటలకు కూడా ప్రారంభం ...
ఎన్టీఆర్ 'టెంపర్' షో రద్దు.. థియేటర్పై అభిమానులు దాడి..!వెబ్ దునియా
అభిమానుల దండయాత్రతెలుగువన్
'టెంపర్'....రెచ్చిపోయిన ఫ్యాన్స్, దాడి!FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 36 వార్తల కథనాలు »
Namasthe Telangana
తిరుపతి : టెంపర్ మూవీ థియేటర్పై నందమూరి అభిమానులు దాడి చేశారు. తిరుపతిలోని ఓ సినిమా థియేటర్లో బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన అభిమానులు సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో దాడికి పాల్పడ్డారు. సినిమా థియేటర్ అద్దాలను పగులగొట్టారు. పర్నిచర్ను ధ్వంసం చేశారు. వాస్తవానికి ఉదయం 5 గంటలకు మొదలవ్వాల్సిన షో ఆరుగంటలకు కూడా ప్రారంభం ...
ఎన్టీఆర్ 'టెంపర్' షో రద్దు.. థియేటర్పై అభిమానులు దాడి..!
అభిమానుల దండయాత్ర
'టెంపర్'....రెచ్చిపోయిన ఫ్యాన్స్, దాడి!
Oneindia Telugu
హీరో మహేష్ బాబుపై కేసీఆర్కు అలాంటి ప్లాన్ లేదా?
Oneindia Telugu
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో హీరో నితిన్లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో వాస్తవమెంతో తెలియడం లేదు. అయితే, మహేష్ బాబును హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా చేసే విషయమై పలువురు స్పందించారు! ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. దీని గురించి ...
ప్రిన్స్ వైపు కేసీఆర్ చూపు... హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా...!వెబ్ దునియా
అన్ని 20 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో హీరో నితిన్లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో వాస్తవమెంతో తెలియడం లేదు. అయితే, మహేష్ బాబును హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా చేసే విషయమై పలువురు స్పందించారు! ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. దీని గురించి ...
ప్రిన్స్ వైపు కేసీఆర్ చూపు... హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా...!
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
సాక్షి
ఆ గుడిపై మోడీ ఆవేదన
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదనNamasthe Telangana
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్వెబ్ దునియా
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...తెలుగువన్
News Articles by KSR
News4Andhra
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదన
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...
沒有留言:
張貼留言