వెబ్ దునియా
పాక్ జట్టుకు అపరాధం : టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకట..
వెబ్ దునియా
క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడక ముందే.. జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు వీరికి ఈ జరిమానా విధించారు. పైగా.. ఇకపై ఇలా జరిగితే టోర్నీ నుంచి బయటకు పంపేస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ ప్రపంచ కప్లో పాకిస్థాన్ జట్టు ఈనెల 15 ...
టీమ్ కర్ఫ్యూ ఉల్లంఘించిన పాక్ క్రికెటర్లుNamasthe Telangana
వరల్డ్ కప్: పాక్ క్రికెటర్లకు జరిమానాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడక ముందే.. జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు వీరికి ఈ జరిమానా విధించారు. పైగా.. ఇకపై ఇలా జరిగితే టోర్నీ నుంచి బయటకు పంపేస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ ప్రపంచ కప్లో పాకిస్థాన్ జట్టు ఈనెల 15 ...
టీమ్ కర్ఫ్యూ ఉల్లంఘించిన పాక్ క్రికెటర్లు
వరల్డ్ కప్: పాక్ క్రికెటర్లకు జరిమానా
Namasthe Telangana
అట్టహాసంగా.. వరల్డ్కప్ ప్రారంభోత్సవం
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ 11వ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో గురువారం ఘనంగా జరిగాయి. బ్యాక్యార్డ్ మ్యాచ్ల్లో క్రికెట్ దిగ్గజాలతో చిన్నారులు కలిసిపోయారు. మోరిస్ డ్యాన్సర్లతో కలిసి మవోరి వారియర్స్ వేదికను పంచుకున్నారు. పచ్చ దనంతో నిండిన హాగ్లే పార్క్ (క్రైస్ట్చర్చ్, న్యూజిలాండ్)లో జరిగిన ఈ ఉత్సవాలకు ...
ప్రపంచకప్ ఆరంభ వేడుకలు అదుర్స్Namasthe Telangana
అట్టహాసంగాప్రపంచకప్ ఆరంభవేడుకలుTV5
ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)Oneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Andhraprabha Daily
క్రైస్ట్చర్చ్: ఐసీసీ 11వ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో గురువారం ఘనంగా జరిగాయి. బ్యాక్యార్డ్ మ్యాచ్ల్లో క్రికెట్ దిగ్గజాలతో చిన్నారులు కలిసిపోయారు. మోరిస్ డ్యాన్సర్లతో కలిసి మవోరి వారియర్స్ వేదికను పంచుకున్నారు. పచ్చ దనంతో నిండిన హాగ్లే పార్క్ (క్రైస్ట్చర్చ్, న్యూజిలాండ్)లో జరిగిన ఈ ఉత్సవాలకు ...
ప్రపంచకప్ ఆరంభ వేడుకలు అదుర్స్
అట్టహాసంగాప్రపంచకప్ ఆరంభవేడుకలు
ప్రపంచ కప్ ఆరంభం వేడుకలు అదుర్స్: ధోనీ చప్పట్లు (పిక్చర్స్)
Namasthe Telangana
ఇంగ్లండ్తో మ్యాచ్కు క్లార్క్ దూరం
Namasthe Telangana
మెల్ బోర్న్: ప్రపంచ కప్ ఆరంభపు మ్యాచ్కు క్లార్క్ అందుబాటులో ఉండట్లేదు. ఫిట్నెస్ పరీక్షలో విఫలం అయినందున ఫిబ్రవరి 14న ఇంగ్లండుతో జరిగే మ్యాచ్కు ఈ అసీస్ కెప్టెన్ ఆడట్లేదు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 21న ఉంది. ఆ మ్యాచ్కు మైఖేల్ క్లార్క్ అందుబాటులో ఉంటాడని కోచ్ డారెన్ లీమన్ ఆశభావం వ్యక్తం చేశారు. Key Tags. Michael Clarke-England ...
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ : తొలి మ్యాచ్కు క్లార్క్ దూరం!వెబ్ దునియా
వరల్డ్ కప్: ప్రారంభ మ్యాచ్కి కెప్టెన్ క్లార్క్ దూరంthatsCricket Telugu
తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్ బోర్న్: ప్రపంచ కప్ ఆరంభపు మ్యాచ్కు క్లార్క్ అందుబాటులో ఉండట్లేదు. ఫిట్నెస్ పరీక్షలో విఫలం అయినందున ఫిబ్రవరి 14న ఇంగ్లండుతో జరిగే మ్యాచ్కు ఈ అసీస్ కెప్టెన్ ఆడట్లేదు. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఫిబ్రవరి 21న ఉంది. ఆ మ్యాచ్కు మైఖేల్ క్లార్క్ అందుబాటులో ఉంటాడని కోచ్ డారెన్ లీమన్ ఆశభావం వ్యక్తం చేశారు. Key Tags. Michael Clarke-England ...
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ : తొలి మ్యాచ్కు క్లార్క్ దూరం!
వరల్డ్ కప్: ప్రారంభ మ్యాచ్కి కెప్టెన్ క్లార్క్ దూరం
తొలి మ్యాచ్ కు మైకేల్ క్లార్క్ దూరం
వెబ్ దునియా
అరవింద్ కేజ్రీవాల్ మఫ్లర్.. ఇప్పుడు ధోనీ హెల్మెట్ స్థానంలో..!
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆహార్యంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మఫ్లర్, ఆయన విజయానికి కారణమని కొందరు క్రీడాభిమానులు కొత్త భాష్యం చెబుతున్నారు. రెండు రోజుల్లో మొదలుకానున్న వన్డే వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా రికార్డులను తిరగరాయాలని భారత క్రికెట్ అభిమానులు ...
సోషల్ మీడియా: నిన్న మఫ్లర్లో కేజ్రీవాల్.... నేడు ధోని హల్ చల్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆహార్యంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మఫ్లర్, ఆయన విజయానికి కారణమని కొందరు క్రీడాభిమానులు కొత్త భాష్యం చెబుతున్నారు. రెండు రోజుల్లో మొదలుకానున్న వన్డే వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా రికార్డులను తిరగరాయాలని భారత క్రికెట్ అభిమానులు ...
సోషల్ మీడియా: నిన్న మఫ్లర్లో కేజ్రీవాల్.... నేడు ధోని హల్ చల్
Namasthe Telangana
'మీ సేవలో డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు'
Namasthe Telangana
హైదరాబాద్ : రాష్ట్రంలో 2.5 కోట్ల క్యూబిక్మీటర్ల ఇసుక అవసరం ఉందని ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ లోకేశ్కుమార్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 20 రీచ్లను గుర్తించామన్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలో మరిన్ని రీచ్లను వినియోగంలోకి తెస్తామన్నారు. వినియోగదారులు అన్లైన్, మీ సేవా ...
మీ సేవా కేంద్రాల్లో ఇసుక బుకింగ్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : రాష్ట్రంలో 2.5 కోట్ల క్యూబిక్మీటర్ల ఇసుక అవసరం ఉందని ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ లోకేశ్కుమార్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 20 రీచ్లను గుర్తించామన్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలో మరిన్ని రీచ్లను వినియోగంలోకి తెస్తామన్నారు. వినియోగదారులు అన్లైన్, మీ సేవా ...
మీ సేవా కేంద్రాల్లో ఇసుక బుకింగ్
వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు
సాక్షి
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
స్వైన్ఫ్లూపై భయాందోళన వద్దు
సాక్షి
కర్నూలు హాస్పిటల్: స్వైన్ఫ్లూపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.నిరుపమ పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ సమావేశ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ఫ్లూ నిర్ధారణ కేసులు ఐదు నమోదు కాగా, అందులో గోనెగండ్లకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కర్నూలు హాస్పిటల్: స్వైన్ఫ్లూపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.నిరుపమ పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్య శాఖ సమావేశ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ఫ్లూ నిర్ధారణ కేసులు ఐదు నమోదు కాగా, అందులో గోనెగండ్లకు ...
జగన్ జెండా - అజెండా రైతు సంక్షేమమే
సాక్షి
గుంటూరు సిటీ : వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా-అజెండా రైతాంగ సంక్షేమమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అందుకే ఆయన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
గుంటూరు సిటీ : వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా-అజెండా రైతాంగ సంక్షేమమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అందుకే ఆయన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల ...
సాక్షి
భారీ భద్రత
సాక్షి
సాక్షి, కర్నూలు : 'శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రత పరంగా ఎటువంటి ఢోకా లేదు. 2,393 మంది సిబ్బంది, వందలాది సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులు, దొంగల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. ఆత్మకూరు, డోర్నాల ఘాట్రోడ్డులో ప్రయాణించే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, కర్నూలు : 'శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రత పరంగా ఎటువంటి ఢోకా లేదు. 2,393 మంది సిబ్బంది, వందలాది సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులు, దొంగల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. ఆత్మకూరు, డోర్నాల ఘాట్రోడ్డులో ప్రయాణించే ...
TV5
ఐపీఎల్ 2015 షెడ్యూల్ విడుదల: 3 మ్యాచ్లు వైజాగ్లో..
వెబ్ దునియా
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ...
హైదరాబాద్లో 5 ఐపీఎల్ మ్యాచ్లుNamasthe Telangana
త్వరలో ఐపీఎల్ 2015TV5
విశాఖలో 3: ఐపీఎల్ 8వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్thatsCricket Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ...
హైదరాబాద్లో 5 ఐపీఎల్ మ్యాచ్లు
త్వరలో ఐపీఎల్ 2015
విశాఖలో 3: ఐపీఎల్ 8వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్
沒有留言:
張貼留言