సాక్షి
ఇంగ్లండ్ గెలిచిందోచ్...
సాక్షి
క్రైస్ట్చర్చ్: వరుసగా రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాలతో డీలాపడిన ఇంగ్లండ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్కు ఇదే తొలి విజయం. హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ...
ఇంగ్లండ్ బోణీAndhraprabha Daily
గట్టెక్కిన ఇంగ్లాండ్ జట్టు... స్కాట్లాండ్పై ఘన విజయం..!వెబ్ దునియా
వరల్డ్ కప్ లో బోణి కొట్టిన ఇంగ్లాండ్Teluguwishesh
Palli Batani
thatsCricket Telugu
Andhrabhoomi
అన్ని 41 వార్తల కథనాలు »
సాక్షి
క్రైస్ట్చర్చ్: వరుసగా రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాలతో డీలాపడిన ఇంగ్లండ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్కు ఇదే తొలి విజయం. హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ...
ఇంగ్లండ్ బోణీ
గట్టెక్కిన ఇంగ్లాండ్ జట్టు... స్కాట్లాండ్పై ఘన విజయం..!
వరల్డ్ కప్ లో బోణి కొట్టిన ఇంగ్లాండ్
సాక్షి
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ
సాక్షి
మహబూబ్నగర్ క్రీడలు : జాతీయస్థాయిలో జరిగే క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించేలా సీఎం కేసీఆర్ త్వరలోనే క్రీడాపాలసీని ప్రవేశపెట్టనున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (షాట్) మేనేజింగ్ డెరైక్టర్ దినకర్బాబు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా స్టేడియంలో సోమవారం రాత్రి ఆయన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జాతీయ క్రికెట్ టోర్నీని ...
జాతీయస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలు షురూNamasthe Telangana
మహబూబ్నగర్ లో జాతీయ క్రికెట్ పోటీలుVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
మహబూబ్నగర్ క్రీడలు : జాతీయస్థాయిలో జరిగే క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించేలా సీఎం కేసీఆర్ త్వరలోనే క్రీడాపాలసీని ప్రవేశపెట్టనున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (షాట్) మేనేజింగ్ డెరైక్టర్ దినకర్బాబు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా స్టేడియంలో సోమవారం రాత్రి ఆయన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జాతీయ క్రికెట్ టోర్నీని ...
జాతీయస్థాయి అండర్-14 క్రికెట్ పోటీలు షురూ
మహబూబ్నగర్ లో జాతీయ క్రికెట్ పోటీలు
సాక్షి
దక్షిణాఫ్రికాకు జరిమానా
సాక్షి
మెల్బోర్న్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికాపై స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కూడా పడింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేశారని రిఫరీ జెఫ్ క్రో తెలిపారు. దీంతో కెప్టెన్ డి విలియర్స్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్లకు 10 శాతం జరిమానా విధించారు. టోర్నీలో మరో మ్యాచ్లో ఈ జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడితే ...
సఫారీలకు ఫైన్Andhrabhoomi
భారత్తో మ్యాచ్.. స్లో ఓవర్ రేట్.. సౌతాఫ్రికా ఫీజులో కోత!వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికాపై స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కూడా పడింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేశారని రిఫరీ జెఫ్ క్రో తెలిపారు. దీంతో కెప్టెన్ డి విలియర్స్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్లకు 10 శాతం జరిమానా విధించారు. టోర్నీలో మరో మ్యాచ్లో ఈ జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడితే ...
సఫారీలకు ఫైన్
భారత్తో మ్యాచ్.. స్లో ఓవర్ రేట్.. సౌతాఫ్రికా ఫీజులో కోత!
Namasthe Telangana
ధోని కూతురు ప్రపంచ కప్ తీసుకొస్తుందట!
Namasthe Telangana
మెల్బోర్న్: ధోనీ కూతురు ప్రపంచ కప్ తీసుకురావడం ఏమిటి అనుకుంటున్నారా? ఈ మాటలు అంటున్నది ధోనీ వీరాభిమాని బషీర్. 20-20 వరల్డ్ కప్ ఫైనల్కు ధోనీ అతనికి టికెట్ ఇప్పించాడు. ఇతను పాకిస్తాన్కు చెందిన వాడు కావడం విశేషం. పాకిస్తాన్ ఎక్కడ క్రికెట్ ఆడినా హాజరవుతాడు. పాకిస్తాన్కే కాకుండా టీమిండియాకు కూడా అభిమానే. ఇండో-పాక్ మ్యాచ్కు ఇరు ...
ధోనితో పాక్ అభిమాని: 'నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది, వరల్డ్ కప్తోనే వెళ్తావు'Oneindia Telugu
ధోనీ.. మళ్లీ వరల్డ్ కప్ తో వెళతావు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్బోర్న్: ధోనీ కూతురు ప్రపంచ కప్ తీసుకురావడం ఏమిటి అనుకుంటున్నారా? ఈ మాటలు అంటున్నది ధోనీ వీరాభిమాని బషీర్. 20-20 వరల్డ్ కప్ ఫైనల్కు ధోనీ అతనికి టికెట్ ఇప్పించాడు. ఇతను పాకిస్తాన్కు చెందిన వాడు కావడం విశేషం. పాకిస్తాన్ ఎక్కడ క్రికెట్ ఆడినా హాజరవుతాడు. పాకిస్తాన్కే కాకుండా టీమిండియాకు కూడా అభిమానే. ఇండో-పాక్ మ్యాచ్కు ఇరు ...
ధోనితో పాక్ అభిమాని: 'నీ కూతురు అదృష్టాన్ని తెస్తుంది, వరల్డ్ కప్తోనే వెళ్తావు'
ధోనీ.. మళ్లీ వరల్డ్ కప్ తో వెళతావు!
సాక్షి
గేల్ విజృంభించేనా?
సాక్షి
కాన్బెర్రా (మనుకా ఓవల్): ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బిలో మంగళవారం జరగబోయే మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు, జింబాంబ్వేతో తల పడనుంది. మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఓడి, రెండో మ్యాచ్ లో పాక్ పై భారీ ఆధిక్యంతో విజయాన్ని వెస్టిండిస్ తమ ఖాతాలో వేసుకుంది. అదే జోరును జింబాంబ్వేతో జరిగే మ్యాచ్ లో కొనసాగించాలని కరేబియన్లు కసిగా ఉన్నారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
కాన్బెర్రా (మనుకా ఓవల్): ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బిలో మంగళవారం జరగబోయే మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు, జింబాంబ్వేతో తల పడనుంది. మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఓడి, రెండో మ్యాచ్ లో పాక్ పై భారీ ఆధిక్యంతో విజయాన్ని వెస్టిండిస్ తమ ఖాతాలో వేసుకుంది. అదే జోరును జింబాంబ్వేతో జరిగే మ్యాచ్ లో కొనసాగించాలని కరేబియన్లు కసిగా ఉన్నారు.
Namasthe Telangana
భారత్కు మద్ధతిచ్చినందుకు రోజర్ ఫెదరర్పై పాక్ అభిమానుల ఆగ్రహం
Namasthe Telangana
దుబాయ్: సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ఓ ఫొటో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ను ఇబ్బందుల్లో పెట్టింది. భారత్, పాక్ మ్యాచ్కు ముందు భారత జెర్సీతో కూడిన ఓ ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ఫెదరర్పై పాక్ అభిమానలు ఆగ్రహించారు. అయితే భారత్కు ఫెదరర్ మద్ధతిచ్చాడనే ప్రచారంపై అతను వివరణ ఇచ్చాడు. భారత జట్టుకు మద్దతివ్వ లేదని చెప్పాడు.
భారత్కు మద్దతుపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం, క్షమాపణ చెప్పిన ఫెదరర్!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
దుబాయ్: సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ఓ ఫొటో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ను ఇబ్బందుల్లో పెట్టింది. భారత్, పాక్ మ్యాచ్కు ముందు భారత జెర్సీతో కూడిన ఓ ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ఫెదరర్పై పాక్ అభిమానలు ఆగ్రహించారు. అయితే భారత్కు ఫెదరర్ మద్ధతిచ్చాడనే ప్రచారంపై అతను వివరణ ఇచ్చాడు. భారత జట్టుకు మద్దతివ్వ లేదని చెప్పాడు.
భారత్కు మద్దతుపై పాక్ ఫ్యాన్స్ ఆగ్రహం, క్షమాపణ చెప్పిన ఫెదరర్!
సాక్షి
నిఖత్కు స్వర్ణం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూని వర్సిటీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటుకుంది. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో పసిడి పంచ్తో మెరిసింది. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం మహిళల 51 కేజీల కేటగిరీలో పోటీపడిన ఆమె 3-0తో మహర్షి దయానంద్ యూనివర్షిటీ (రోహ్తక్)కి చెందిన రీతుపై విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ...
తెలంగాణ బాక్సర్కు బంగారు పతకంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూని వర్సిటీ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తాచాటుకుంది. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో పసిడి పంచ్తో మెరిసింది. పంజాబ్లోని జలంధర్లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం మహిళల 51 కేజీల కేటగిరీలో పోటీపడిన ఆమె 3-0తో మహర్షి దయానంద్ యూనివర్షిటీ (రోహ్తక్)కి చెందిన రీతుపై విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ...
తెలంగాణ బాక్సర్కు బంగారు పతకం
తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కోసం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి అభిప్రాయపడ్డారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి శాసనమండలి సమితి అధ్యక్షులుగా కూడా ఉన్న చైర్మన్ చక్రపాణి సోమవారం తన చాంబర్లో ...
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి చర్యలుAndhraprabha Daily
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కోసం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి అభిప్రాయపడ్డారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి శాసనమండలి సమితి అధ్యక్షులుగా కూడా ఉన్న చైర్మన్ చక్రపాణి సోమవారం తన చాంబర్లో ...
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి చర్యలు
రోడ్డున పడ్డ రవాణా
సాక్షి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండానే ప్రభుత్వం రవాణా శాఖపై స్వారీ చేస్తోంది. ఆదాయ లక్ష్యాల కంటే ముందు ఆధార్అనుసంధానంపై దృష్టి సారించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఆ శాఖ సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల ఆదాయం సమకూర్చాల్సిన ఎంవీఐ(బ్రేక్ ఇన్స్పెక్టర్లు)లూ వాహనాలు ఆపి ఆధార్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండానే ప్రభుత్వం రవాణా శాఖపై స్వారీ చేస్తోంది. ఆదాయ లక్ష్యాల కంటే ముందు ఆధార్అనుసంధానంపై దృష్టి సారించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఆ శాఖ సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నెలకు రూ.5 లక్షల ఆదాయం సమకూర్చాల్సిన ఎంవీఐ(బ్రేక్ ఇన్స్పెక్టర్లు)లూ వాహనాలు ఆపి ఆధార్ ...
'గోల్డ్ స్కామ్'లు రూ.6510 కోట్లకు పైనే
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫర్మ్స్ అండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.6,510 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు సోమవారం ఒక ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఫర్మ్స్ అండ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.6,510 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అగ్రిగోల్డ్ కేసులో 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించినట్లు సోమవారం ఒక ...
沒有留言:
張貼留言