2015年2月26日 星期四

2015-02-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...

మాజీ ఎంపీ పొన్నంపై మంత్రి జగదీశ్‌రెడ్డి పరువునష్టం దావా   Andhrabhoomi
పొన్నంపై జగదీశ్‌రెడ్డి దావా   సాక్షి
పొన్నంపై పరువునష్టం దావా వేసిన మంత్రి జగదీశ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మహా ప్రభో... కేటాయింపులు ఏవి?   
వెబ్ దునియా
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. దేశంలోని ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడి మాటలకు విలువ ఇచ్చినట్లు లేదు. జిల్లాకు ఇద్దరు ఎంపీల చొప్పున ఉంటే ఎక్కడా కొత్త రైళ్ళు లేవు, కేటాయింపులు లేవు, ఓవర్ బ్రిడ్జులు లేవు, రైళ్ళ హాల్టింగులు లేవు.. మోడీ, ప్రభు ఏమనుకున్నారో అది చేసుకుపోయారే తప్ప. కేటాయింపులు ఎంపిలు ...

కేటాయింపులేవీ.. మహాప్రభు..   సాక్షి
రైల్వేలను ప్రైవేటీకరించం : లోక్‌సభ టీవీతో మంత్రి సురేశ్‌ ప్రభు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైల్వేబడ్జెట్: టీడీపీ అసహనం, తెలుగు రాష్ట్రాలకు ఇంతే..! ఎవరేమన్నారు..   Oneindia Telugu
తెలుగువన్   
అన్ని 123 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విచారణ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి.. మహారాష్ట్రది అదే వాదన   
వెబ్ దునియా
విభజన బిల్లులోని వ్యాకరణాలను పట్టుకుని తిరిగి నీటి పంపిణీ చేపట్టాలనుకుంటే ఎలా? విడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణ కింద కేటాయించిన నీటిని యధాతథంగా ప్రాజెక్టుల వారిగా పంపిణీ చేస్తే సరిపోతుంది. దీంతో మహారాష్ట్రను లాగాల్సిన అవసరమేలేదని ఆ రాష్ట్రం తన ...

'విచారణను ఆ 2 రాష్ట్రాలకే పరిమితం చేయండి'   సాక్షి

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రైల్వే బడ్జెట్‌పై బాబు అసంతృప్తి: మాట్లాడలేకపోతున్నారు, కవిత హ్యాపీ   
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోగా, ఉమ్మడితో పోలిస్తే కొంత నమయమని తెరాస ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం   Andhrabhoomi
రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు అరకొర   సాక్షి
బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సారీ చెప్తాను.. కానీ నిజాయితీగానే మాట్లాడుతా: వెంకయ్య   
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలపై తన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలపై లోక్‌సభ దద్ధరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల ...

వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!   Oneindia Telugu
వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్   Andhrabhoomi
వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం లోక్‌సభ 15 నిమిషాలు వాయిదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పట్టాలు తప్పిన గూడ్స్... నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు..!   
వెబ్ దునియా
అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో గురువారం ఉదయం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో వెళ్ళే అన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా మరికొద్ది గంటల్లో ...

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆప్‌లా కాదు, టిడిపి పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతే: బాబుపై జగన్ ఫైర్   
Oneindia Telugu
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 ...

జగన్ కు ఎన్నికల యావ ఏర్పడిందా!   News Articles by KSR
టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
జగదీష్ మార్కెట్‌లో 300 దుకాణాల మూసివేత   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 26: మహానగర పాలక సంస్థ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లను మరింత ముమ్మరం చేశారు. నిన్నమొన్నటి దాకా వ్యాపార సంస్థలకు రెడ్‌నోటీసులు జారీ చేయటం, సామాగ్రిని జప్తు చేసుకోవటం వంటి చర్యలు చేపట్టిన అధికారులు ఇపుడు ఏకంగా వ్యాపార సంస్థలకు తాళాలు వేస్తున్నారు. దీంతో వ్యాపారవర్గాల్లో తీవ్ర స్థాయిలో నిరసన ...

రూ. కోట్ల బకాయిలు: జగదీష్ మార్కెట్‌కు తాళాలు, ఆందోళన(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్నికల్లో గెలవడం కాదు.. మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యం!   
వెబ్ దునియా
ఎన్నికల్లో గెలవడం కాదు.. అత్యధిక మెజార్టీ తెచ్చుకోవడమే ముఖ్యమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చైతన్యరాజు అత్యధిక ...

గెలుపు కాదు, మెజార్టీనే ముఖ్యం: లోకేష్, విశాఖలో 'టిడిపి' గోబ్యాక్ నినాదాలు   Oneindia Telugu
తిరుపతి ఉప ఎన్నికలో పైసా ఖర్చు చేయలేదు-లోకేష్   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


Palli Batani
   
ఢిల్లీ వరల్డ్ నెంబర్ వన్..ఎందులోనో తెలుసా..!   
Palli Batani
మన దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఢిల్లీకి నెంబర్ వన్ హోదా ఎందులో అనుకుంటున్నారా కాలుష్యంలో ఈ ఘనత వహించింది లెండి. ఎంబీఎంటీ వాయు కాలుష్య ప్రజారోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రో మీటర్ల సాంద్రత గాలిలో కలుస్తోంది. ఈ వాయు కాలుష్య తీవ్రత వల్ల ...

ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా నిలిచిన ఢిల్లీ!.. ఏ విషయంలో తెలుసా?   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言