News4Andhra
1. గాంధీజీ... 2. మండేలా... 3. కేసీఆర్...
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నాడు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ బర్త్డేని వైభవంగా జరుపగా, ప్రస్తుతం ముంబై పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడ రాజ్ భవన్లో బర్త్ డే కేక్ కట్ చేశారు. కేసీఆర్కి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ...
గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత కేసీఆరే: జగదీష్ రెడ్డివెబ్ దునియా
కేసీఆర్.. మరో గాంధీ, మరో మండేలా..!News4Andhra
టిఆర్ఎస్ తో పొత్తుపై చర్చలు జరగలేదుNews Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నాడు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ బర్త్డేని వైభవంగా జరుపగా, ప్రస్తుతం ముంబై పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడ రాజ్ భవన్లో బర్త్ డే కేక్ కట్ చేశారు. కేసీఆర్కి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ...
గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత కేసీఆరే: జగదీష్ రెడ్డి
కేసీఆర్.. మరో గాంధీ, మరో మండేలా..!
టిఆర్ఎస్ తో పొత్తుపై చర్చలు జరగలేదు
వెబ్ దునియా
వెంకయ్య జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువ: హర్షకుమార్ ఎద్దేవా
వెబ్ దునియా
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సెటైర్లు విసిరారు. వెంకయ్య జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువంటూ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర ...
'వెంకయ్య జోకర్కి ఎక్కువ, బపూన్కి తక్కువ'Oneindia Telugu
వెంకయ్య ను హర్షకుమార్ ఎంత మాట అన్నారు..News Articles by KSR
'ఆయన జోకర్ కి ఎక్కువ, బఫూన్ కి తక్కువ'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సెటైర్లు విసిరారు. వెంకయ్య జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువంటూ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర ...
'వెంకయ్య జోకర్కి ఎక్కువ, బపూన్కి తక్కువ'
వెంకయ్య ను హర్షకుమార్ ఎంత మాట అన్నారు..
'ఆయన జోకర్ కి ఎక్కువ, బఫూన్ కి తక్కువ'
సాక్షి
తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 61వ జన్మదిన వేడుకలు మంగళవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్'లో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. సీఎం ...
కేసీఆర్కు టాలీవుడ్ డైరెక్టర్ బర్త్డే గిఫ్ట్Palli Batani
మా నాన్న స్టార్ బ్యాట్స్మెన్ : నిజామాబాద్ ఎంపీ కె కవిత!వెబ్ దునియా
స్టార్ బ్యాట్స్మెన్: కవిత, భవన్లో వేడుకలు(పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 61వ జన్మదిన వేడుకలు మంగళవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్'లో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. సీఎం ...
కేసీఆర్కు టాలీవుడ్ డైరెక్టర్ బర్త్డే గిఫ్ట్
మా నాన్న స్టార్ బ్యాట్స్మెన్ : నిజామాబాద్ ఎంపీ కె కవిత!
స్టార్ బ్యాట్స్మెన్: కవిత, భవన్లో వేడుకలు(పిక్చర్స్)
సాక్షి
హరహర మహాదేవ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి నెట్వర్క్): శ్రీశైలక్షేత్రాన జ్యోతిర్లింగమూర్తిని మహాశివరాత్రి పర్వదినం నాడు 4.5లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో క్షేత్ర వీధులు ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ అశేష భక్తజనం నడుమ వైభవంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడ పవిత్ర కృష్ణానదిలో ...
హర..హర.. మహాదేవ.. శంభో శంకరా!Andhrabhoomi
వేములవాడలో శివరాత్రి సందడిVaartha
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలుKandireega
10tv
సాక్షి
Namasthe Telangana
అన్ని 36 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి నెట్వర్క్): శ్రీశైలక్షేత్రాన జ్యోతిర్లింగమూర్తిని మహాశివరాత్రి పర్వదినం నాడు 4.5లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో క్షేత్ర వీధులు ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ అశేష భక్తజనం నడుమ వైభవంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడ పవిత్ర కృష్ణానదిలో ...
హర..హర.. మహాదేవ.. శంభో శంకరా!
వేములవాడలో శివరాత్రి సందడి
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు
Oneindia Telugu
'తిరుపతి ఎన్నిక జరిగిన తీరుతో సిగ్గుపడుతున్నా'
Oneindia Telugu
హైదరాబాద్: తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు అత్యంత దారుణమని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారులు, తెలుగుదేశం నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మంగళవారం రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదిగా ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు. ఇతర ప్రాంత టిడిపి కార్యకర్తలతో లక్ష ఓట్లు రిగ్గింగ్ ...
లక్ష ఓట్ల రిగ్గింగ్ అంటున్న రఘువీరాNews Articles by KSR
'ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నా'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు అత్యంత దారుణమని ఏపి కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అధికారులు, తెలుగుదేశం నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మంగళవారం రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదిగా ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు. ఇతర ప్రాంత టిడిపి కార్యకర్తలతో లక్ష ఓట్లు రిగ్గింగ్ ...
లక్ష ఓట్ల రిగ్గింగ్ అంటున్న రఘువీరా
'ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నా'
సాక్షి
ఇచ్చి పుచ్చుకుందాం
సాక్షి
పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం.. దీనికోసం నిపుణుల కమిటీల ఏర్పాటు నదీ జలాల సమర్థ వినియోగమే లక్ష్యమని ప్రకటన పలు సాగునీటి ప్రాజెక్టులపై కుదిరిన అవగాహన ప్రాణహిత ముంపుపై మహారాష్ట్ర సర్కారు ఆందోళన ముంపు తగ్గేలా డిజైన్ మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం లెండి ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని ఉమ్మడిగా ...
తెలంగాణ-మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలోTV5
ప్రాణహిత ఎత్తు తగ్గించాలిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భేటీ: లెక్క చేయకుండా వచ్చారని ఫడ్నవీస్, డిజైన్పై కెసిఆర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం.. దీనికోసం నిపుణుల కమిటీల ఏర్పాటు నదీ జలాల సమర్థ వినియోగమే లక్ష్యమని ప్రకటన పలు సాగునీటి ప్రాజెక్టులపై కుదిరిన అవగాహన ప్రాణహిత ముంపుపై మహారాష్ట్ర సర్కారు ఆందోళన ముంపు తగ్గేలా డిజైన్ మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం లెండి ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని ఉమ్మడిగా ...
తెలంగాణ-మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో
ప్రాణహిత ఎత్తు తగ్గించాలి
భేటీ: లెక్క చేయకుండా వచ్చారని ఫడ్నవీస్, డిజైన్పై కెసిఆర్
సాక్షి
గోవాకు '108' సిబ్బంది
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గోవాలో 108 సర్వీసు ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 40 మంది 108 సర్వీసు సిబ్బందిని అక్కడికి పంపినట్లు సమాచారం. అక్కడ అంబులెన్స్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చూసేందుకే పంపించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో 40 వాహనాల ద్వారా అందాల్సిన 108 సేవలకు ...
తెలంగాణ 108 టెక్నీషియన్లు గోవాకు!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: గోవాలో 108 సర్వీసు ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 40 మంది 108 సర్వీసు సిబ్బందిని అక్కడికి పంపినట్లు సమాచారం. అక్కడ అంబులెన్స్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చూసేందుకే పంపించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో 40 వాహనాల ద్వారా అందాల్సిన 108 సేవలకు ...
తెలంగాణ 108 టెక్నీషియన్లు గోవాకు!
వెబ్ దునియా
కిడ్నీ రాకెట్: నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!
వెబ్ దునియా
హైదరాబాద్ పోలీసులు కిడ్నీ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి డబ్బులు ఎరవేసి, వారి కిడ్నీలను కాజేస్తున్న నలుగురు నేరగాళ్లను పోలీసులు సోమవారం అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల నుండి తొమ్మిది పాస్ పోర్టులు, వైద్య పరీక్షల రిపోర్టులు, ఓ కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్టాప్లు, ఆరు సెల్ ...
మార్కెట్లో కిడ్నీలు!Vaartha
రాకెట్: భార్య కిడ్నీనే అమ్మేసిన ఏజెంట్ (పిక్చర్స్)Oneindia Telugu
కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టుAndhraprabha Daily
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ పోలీసులు కిడ్నీ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి డబ్బులు ఎరవేసి, వారి కిడ్నీలను కాజేస్తున్న నలుగురు నేరగాళ్లను పోలీసులు సోమవారం అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల నుండి తొమ్మిది పాస్ పోర్టులు, వైద్య పరీక్షల రిపోర్టులు, ఓ కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్టాప్లు, ఆరు సెల్ ...
మార్కెట్లో కిడ్నీలు!
రాకెట్: భార్య కిడ్నీనే అమ్మేసిన ఏజెంట్ (పిక్చర్స్)
కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
వెబ్ దునియా
అటవీ పర్యావరణ శాఖకు రూ.1373.30 కోట్లు: ఈటెల ప్రతిపాదనల స్వీకారం
వెబ్ దునియా
2015- 16 ఆర్థిక సంవత్సరానికి గానూ.. అటవీ, పర్యావరణ శాఖకు రూ. 1373.30 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను అటవీశాఖ మంత్రి జోగురామన్న విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా వ్యయానికి రూ.1045 కోట్లు, ప్రణాళికేతర వ్యయానికి రూ. 329 కోట్లు కేటాయించాలని మంత్రి జోగురామన్న ప్రతిపాదించారు. 2015- 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సన్నాహక ...
అటవీ, పర్యావరణ శాఖకు రూ. 1373.30 కోట్లుTV5
ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లుసాక్షి
అటవీ శాఖపై మంత్రి ఈటెల బడ్జెట్ సమీక్షNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2015- 16 ఆర్థిక సంవత్సరానికి గానూ.. అటవీ, పర్యావరణ శాఖకు రూ. 1373.30 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను అటవీశాఖ మంత్రి జోగురామన్న విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా వ్యయానికి రూ.1045 కోట్లు, ప్రణాళికేతర వ్యయానికి రూ. 329 కోట్లు కేటాయించాలని మంత్రి జోగురామన్న ప్రతిపాదించారు. 2015- 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సన్నాహక ...
అటవీ, పర్యావరణ శాఖకు రూ. 1373.30 కోట్లు
ప్రతిపాదనల బడ్జెట్.. 3 లక్షల కోట్లు
అటవీ శాఖపై మంత్రి ఈటెల బడ్జెట్ సమీక్ష
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కేసీఆర్కు నరేంద్ర మోడీ బర్త్డే విషెస్!
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన 61వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్... మంగళవారం మధ్యాహ్నం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ...
కెసిఆర్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలుNews Articles by KSR
కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన 61వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్... మంగళవారం మధ్యాహ్నం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ...
కెసిఆర్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలు
కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
沒有留言:
張貼留言