2015年2月11日 星期三

2015-02-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
నిర్బంధం కేసులో... సిఐ సస్పెన్షన్   
వెబ్ దునియా
ఓ కేసులో ఆదాయపన్ను శాఖ అదనపు కమిషనర్ ను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఓ సిఐని సస్పెండు చేశారు. ఈ మేరకు హైదరబాద్ నగర కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రవీంద్ర ఆదాయపన్ను శాఖలో అదనపు కమిషనర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో భారతి అనే మహిళను పెళ్లి ...

లైంగిక దాడి, చీటింగ్‌ల్లో నిర్బంధం: సిఐ సస్పెన్షన్   Oneindia Telugu
సీసీఎస్ సీఐ విజయ్‌సింగ్ సస్పెన్షన్   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోరు షురూ   
సాక్షి
ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను వెల్లడించింది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ స్థానంలో తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
ఏపీ, తెలంగాణ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్!   వెబ్ దునియా
మండలి ఎన్నికల షెడ్యూలు   తెలుగువన్
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల   Andhrabhoomi
Teluguwishesh   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీడీపీని పీడీపీగా మార్చుకోండి: కేటీఆర్ సూచన   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీని పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు తన పార్టీ పేరును టీడీపీ నుంచి పీడీపీ(పక్క దేశం పార్టీ)గా మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు రాష్ట్రంలో ...

చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఫైర్   Namasthe Telangana
పక్క దేశపు పార్టీ, వారిలాగే: బాబుకు కేటీఆర్ నిలదీత   Oneindia Telugu
'టీడీపీని.. పక్కదేశం పార్టీగా మార్చుకోండి'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఊపందుకున్న కార్డన్ సెర్చ్... సైదాబాద్, కార్మికనగర్‌లలో 18 మంది అరెస్టు..!   
వెబ్ దునియా
నగరంలో నేరాల అడ్డుకట్టకై పోలీసులు అర్థరాత్రి వేళల్లో జరుపుతున్న తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పోలీసులు సైదాబాద్ సింగరేణి కలనీ, జూబ్లీహిల్స్ కార్మికనగర్, రెహ్మత్ నగర్‌లలో పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 250మంది పోలీసులుతో జరిపిన ఈ అకస్మిక తనిఖీలలో ...

హైదరాబాద్ పోలీసు లను అబినందించాలి   News Articles by KSR
సైదాబాద్, కార్మికనగర్ లో కార్డన్ సెర్చ్   సాక్షి
సింగరేణి కాలనీలో పోలీసుల కార్డన్‌సెర్చ్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేణుకా చౌదరిపై కోటి రూపాయల చీటింగ్ కేసు: గిరిజన మహిళ ఏకంగా..   
వెబ్ దునియా
రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి‌కి కష్టాలు తప్పేలా లేవు. ఓ గిరిజన మహిళ కోటి రూపాయల ఆరోపణ చేసింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సమావేశం‌లో ఆమె ఏకంగా ధర్నాకు దిగింది. వైరా టిక్కెట్‌ను ఇప్పిస్తామని చెప్పి, తన భర్త రాంజీ నుంచి రేణుక చౌదరి కోటి పది లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆమె గొడవకు దిగారు. రాంజీ భార్య చంద్రకళ ...

రేణుకా చౌదరిపై కోటి రూపాయల ఆరోపణ   News Articles by KSR
వర్క్ షాప్ రసాభసా: రేణుకాచౌదరి చీటర్, 420   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వివేక్ వస్తారా!   
సాక్షి
హన్మకొండ : వరంగల్ రాజకీయాల వైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ జి వివేక్ అడుగులు వేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో వివేక్ బుధవారం సమావేశం కావడం జిల్లాలో చర్చకు దారితీసింది. వివేక్ తన తండ్రి వెంకటస్వామి స్మారక భవనం నిర్మాణం విషయంపై సీఎంను ...

కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు : మాజీ ఎంపీ వివేక్ స్పష్టం   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


10tv
   
నీటిని ఇచ్చేది లేదన్న టి.సర్కార్..   
10tv
హైదరాబాద్ : సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం.. అదనంగా నీటిని వాడుకుంటోందని.. ఇక నుంచి నీటిని ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్‌రావు.. సాగర్‌ నీటిమట్టం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి జగడం ఎవరి వాదనలు వారివే..   Andhraprabha Daily
సాగర్ కుడి కాల్వకు చుక్క నీరిచ్చేదిలేదు!   సాక్షి
మళ్లీ సాగర్ నీటి విడుదల రగడ   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కర్నూల్లో ఎర్రచందనం డంప్ పై పోలీసులు దాడి.. 19 మంది అరెస్టు   
వెబ్ దునియా
కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనం డంపులపై పోలీసులు జరిపిన దాడుల్లో రూ.కోటి విలువైన 179 ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన డంపులపై చిత్తూరు జిల్లాలో తీగె లాగితే కర్నూలు జిల్లాలో డొంక కదిలింది. ఈ సంఘటనకు ...

కర్నూలులో 'ఎర్ర' డంప్ స్వాధీనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్‌లో గుర్తు తెలియని యువతి శవం... అత్యాచారం, హత్య...   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పాతబస్తీలో గల పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబానగర్‌లో గుర్తు తెలియని ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ యువతి శవం కుబానగర్‌లో నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలికి 23 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు ...

హైదరాబాద్‌లో యువతి శవం: అత్యాచారం, ఆపై హత్య?   Oneindia Telugu
యువతిపై అత్యాచారం..హత్య?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
కన్నబిడ్డల్ని కడతేర్చిన తల్లి   
తెలుగువన్
బంగారం లాంటి ఇద్దరు పిల్లల్ని మతిస్థిమితం లేని కన్నతల్లి కడతేర్చింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన నిర్మల అనే మహిళకు అక్షర (2), సహస్ర (7 నెలలు) అనే ఇద్దరు పిల్లలున్నారు. నిర్మలకు గత కొంతకాలంగా మతిస్థిమితం వుండటం లేదు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చనిపోతానని చెబుతూ వుంటుంది. ఆమెకు కుటుంబ సభ్యులు వైద్యం ...

ఇద్దరు పిల్లలను చంపిన తల్లి   Vaartha
కన్న బిడ్డలను కడతేర్చిన తల్లి... మంచి నీటి సంపులో ముంచి...!   వెబ్ దునియా
చేతులెలా వచ్చాయి 'తల్లీ'?   సాక్షి
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 16 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言