2015年2月12日 星期四

2015-02-13 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
నో ఇంగ్లీష్ అంటే బాదేశారు.. ముస్లింలను కాల్చి చంపేశారు!   
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. నో పార్కింగ్‌లో వివాదాల కారణంగా ముస్లింలను కాల్చి చంపేయగా, నో ఇంగ్లీష్ అంటూ భాష తెలియని భారతీయ పౌరుడిపై అమెరికా పోలీసులు చితకబాదారు. అమెరికా పోలీసులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 6 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలబామాలోని ...

నో ఇంగ్లీష్ అన్నందుకు చితకబాదారు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
యూఎస్‌లో ముగ్గురు ఇస్లామ్ విద్యార్థులు హత్య...!   
వెబ్ దునియా
అమెరికాలోని నార్త్ కరొలినా ప్రాంతంలో ముగ్గురు ఇస్లామ్ విద్యార్థులను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాపెల్ హిల్ ప్రాంతంలోని సమ్మర్ వాక్ సర్కిల్లో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.11 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు తెలిపారు. అక్కడ ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన డీ షాడీ బరాకత్ (23), ...

అమెరికాలో ట్రిపుల్ మర్డర్ సంచలనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


చంద్రుడి వెనుక...? నాసా అద్భుత వీడియో విడుదల   
Teluguwishesh
అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ చంద్రుడికి సంబంధించి ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. మనం భూమి మీద నుండి 'చంద్రుడి' వెనుక వైపున ఏముందో అది విడుదల చేసింది. మనం చూసే చంద్రుడిని కాకుండా.. ఆ వెనుక వైపుకు ఉండే వైపు వీడియో తీసి, విడుదల చేసింది. 'నాసా' లూనార్ రీకన్నైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో)ను ఉపయోగించి చంద్రుడికి అటువైపు ఏముందో ...


ఇంకా మరిన్ని »   


పాక్‌లో బాంబు పేలుడు.. 25 మందికి గాయాలు..!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో తీవ్రవాదులు మరోమారు హెచ్చిపోయారు. తీవ్రవాదుల కన్ను రైలు ప్రయాణాకులపై పడినట్టుంది. సింధు ప్రావెన్స్ లోని దిల్ మురాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై తీవ్రవాదులు అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో ఆ ట్రాక్ పై వెళ్తున్న కుషాల్ ఖాన్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం ...

బాంబు పేలుడు... పట్టాలు తప్పిన రైలు బోగీలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గర్భవతి అయిన భార్యను మింగేసిన మొసలిని చంపేసిన భర్త!   
వెబ్ దునియా
గర్భవతి అయిన భార్యను మొసలి మింగేసిందని తెలియడంతో ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. అంతేకాదు.. ఆ మొసలిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన యుగాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియో నబిరే (గర్భిణీ) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
రష్యా, ఉక్రెయిన్‌ల శాంతి ఒప్పందం   
సాక్షి
మిన్స్క్(బెలారస్): రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. బెలారస్ రాజధాని మిన్స్క్‌లో ఆ రెండు దేశాలతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌లు పాల్గొని, 16 గంటల పాటు ఏకధాటిగా జరిపిన శాంతి చర్చల అనంతరం గురువారం ఒక అంగీకారానికి వచ్చారు. దీని ప్రకారం ఆదివారం నుంచి ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
నేటి నుండి ఇంటర్ ప్రయోగ పరీక్షలు   
Andhrabhoomi
నెల్లూరు, ఫిబ్రవరి 11: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు గురువారం నుండి ప్రారంభం కానున్న ప్రయోగ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. బుధవారం కలెక్టర్‌ట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా ...

అమెరికాలో నెల్లూరు యువతి అనుమానస్పద మృతి.. భర్తపై అనుమానం   వెబ్ దునియా
అమెరికాలో నెల్లూరు యువతి మృతి   తెలుగువన్
'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అమెరికా పర్యటనకు చైనా అధ్యక్షుడు... ఒబామా ఆహ్వానంతోనే..!   
వెబ్ దునియా
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అమోరికా దేశాన్ని పర్యటించనున్నారు. ఆయనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు. దీంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే ఏప్రిల్ నెలలో అమెరికాను పర్యటించనున్నట్టు సమాచారం. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామా బుధవారం చైనా ...

సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుని అమెరికా పర్యటన   సాక్షి
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం   Andhrabhoomi
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామా   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


అమెరికాలో అసహనం   
సాక్షి
బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు...ముఖ్యంగా పాలకులుగా ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎలాంటి విపరిణామాలు సంభవించే అవకాశం ఉన్నదో తాజాగా అమెరికాలో జరిగిన రెండు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఒక ఉదంతంలో ముగ్గురు ముస్లిం యువతీయువకులను దుండగుడు కాల్చిచం పగా...మరో ఘటనలో పోలీసులు ఒక భారతీయుణ్ణి నడిరోడ్డుపై చితకబాది తీవ్రంగా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
సముద్రంలో పడవలు బోల్తా.. 300 మంది లిబియా శరనార్ధులు గల్లంతు...!   
వెబ్ దునియా
ఇటలీ సముద్ర తీరంలో వాతావరణ రుద్రతాండవం కారణంగా రాక్షస అలల్లో చిక్కుకున్న రెండు పడవలు బోల్తా పడడంతో అందులో ఉన్న 300 మంది లిబియా శరనార్ధులు గల్లంతయ్యారు. వారిలో తొమ్మిది మంది మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగిలిన వారి కోసం ఇటలీ నావికా దళం కాలింపు చర్యలు చేపట్టింది. లిబియాలోని త్రిపోలి నగరానికి సమీపంలో ఉన్న సముద్ర తీరం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言