2015年2月27日 星期五

2015-02-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో ఫిఫ్టీ... ఫిఫ్టీ.. రేపు సిఎం, మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం   
వెబ్ దునియా
కాశ్మీర్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఎన్నికలు జరిగి చాలా కాలమే అయినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. దానికి శుక్రవారంతో తెరపడింది. బిజేపీ, పిడిపిలు ఓ అంగీరానికి వచ్చాయి. కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇందులో కూడా అధికారాలను ఫిఫ్టీ ఫిఫ్టీగా పంచుకోవాలని నిర్ణయించారు. ఆదివారం ...

జమ్ములో రేపు ముఫ్తీ సర్కార్ ప్రమాణం   Namasthe Telangana
కశ్మీర్‌లో 25 మందితో కేబినెట్   సాక్షి
మోదీతో భేటీ అయిన పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5   
అన్ని 36 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌ను నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యం : నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
ప్రపంచంలో భారత్‌ను నంబవర్‌గా నిలపాలన్నదే తమ ఏకైక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన ధ్వజమెత్తారు. పేదలకు లబ్ది చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన ఆయన తమ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ ...

పేదలకు లబ్ది చేకూర్చడమే మా లక్ష్యం భారత్‌ను నెంబర్‌ వన్‌గా నిలుపుతాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధం'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇదేం తీరు... ఆడబిడ్డలపై ఇవేం దాడులు.. అడ్డుకోలేమా...!?   
వెబ్ దునియా
పెద్దల సభ పెద్ద తరహాలోనే ఆలోచించింది. రోజుకో యాసిడ్ దాడి జరుగుతుంటే చలించిపోయింది. రాజ్యసభలో యాసిడ్ దాడులపై గర్జించింది. మన ఆడపడుచులపై యాసిడ్ దాడులు జరుగుతుంటే అడ్డుకోవడానికి మార్గాలే లేవా.. వీటిని అరికట్టలేక ఇలాగే చేతులు ముడుచుకుని కూర్ంచోవాలా.. అంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలను తయారు చేసి.. అంతే ...

యాసిడ్‌దాడులపై గర్జన   Vaartha
యాసిడ్ దాడులపై గర్జించిన పెద్దల సభ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భర్తను హత్య చేయించిన భార్య.. స్నేహితురాలితో చేతులు కలిపి...   
వెబ్ దునియా
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం ...

మొగుణ్ణి చంపేసిన గొప్ప ఇల్లాలు   తెలుగువన్
భర్తకు వివాహేతర సంబంధం అనుమానం...హత్య చేసిన భార్య   Palli Batani
అక్రమ సంబంధం: ఫ్రెండ్ భర్తతో కలిపి కట్టుకున్నవాడిని చంపేసింది   Oneindia Telugu
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిరాశపర్చిన రైల్వే బడ్జెట్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్‌లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల ...

రైల్వే బడ్జెట్ చప్పగా ఉంది.. ఆంధ్రాకు మొండిచేయి: చంద్రబాబు   వెబ్ దునియా
రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించింది... అయితే...   తెలుగువన్
కొంత భిన్నం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 129 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం: ఒబామా మద్దతు   
వెబ్ దునియా
యూన్‌ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ అభ్యర్థిత్వానికి అమెరికా అధినేత బరాక్ ఒబామా మద్దతు పలికారు. తద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని ఒబామా బలపర్చినట్లు వైట్‌హౌజ్ మీడియా అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో తెలిపారు. యూఎన్‌లో సంస్కరణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి భారత్‌కు శాశ్వత సభ్యత్వం ...

భారత్ శాశ్వత సభ్యత్వానికి ఒబామా మద్దతు!   Namasthe Telangana
మండలిలో భారత్‌కు చోటు   Andhrabhoomi
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం..   
10tv
ఢిల్లీ : ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. నరమేథం సృష్టిస్తున్న కిరాతక ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తో పాటు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఇప్పటికే ఎన్నో ఉగ్రవాద సంస్థలు అరాచకాలు సృష్టిస్తుండగా.. మరో కొత్త ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆప్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా ...

ఐఎస్ఐఎస్ఐపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం!   వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా దాడులు   సాక్షి
ఐఎస్ ఐఎస్ పై ఇండియా లో నిషేధం   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ కనబడుటలేదు... ఆచూకి చెప్పినవారికి రివార్డ్.... పోస్టర్స్   
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ జాడ వ్యవహారం ఆ పార్టీలోనే కాదు... దేశంలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు అలా కనిపించకుండా పోయారన్న దానిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయనుకోండి. తాజాగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ కనబడుటలేదు అంటూ పోస్టర్స్ కూడా ...

త్వరలో రాహుల్‌కు కాంగ్రెస్‌ పట్టాభిషేకం   Vaartha
రాహుల్ గాంధీకి పగ్గాలు, మెంటర్‌గా సోనియా: సంక్షోభం తప్పదా?   Oneindia Telugu
ఇంతకీ రాహుల్‌ ఎక్కడ బ్యాంకాకలోేనా ఉత్తరాఖండ్‌లోనా.   Andhraprabha Daily
సాక్షి   
News4Andhra   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
అబూసలేంకు జీవితఖైదు   
సాక్షి
ముంబై: ఇరవైఏళ్ల నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు జీవితఖైదు పడింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తూ ముంబైలోని టాడా ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో సలేం మాజీ డ్రైవర్ మెహందీ హసన్‌కు సైతం జీవితఖైదు విధించింది. మరో నిందితుడు వీరేంద్ర జాంబ్(86)కు శిక్ష విషయంలో కాస్త ఊరట లభించింది. విచారణ ...

అబూ సలేంకు యావజ్జీవం   Andhraprabha Daily
మాఫియా డాన్ అబూ సలెంకు జీవిత ఖైదు..   10tv
మాఫియా డాన్ అబూ సలేంకు జీవిత ఖైదు : ముంబై టాడా కోర్టు తీర్పు!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజీనామా చేయండి...   
సాక్షి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే, యాదవ్ బుధవారం ...

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాజీనామా   Andhraprabha Daily
పరీక్షల కుంభకోణం కేసు: మధ్యప్రదేశ్ గవర్నర్‌ రాజీనామా   Oneindia Telugu
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!   వెబ్ దునియా
తెలుగువన్   
News4Andhra   
అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言