2015年2月28日 星期六

2015-03-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


News Articles by KSR
   
అప్పుడే ఉత్తం పై కారాలు,మిరియాలు   
News Articles by KSR
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించరాదని పొన్నాల లక్ష్మయ్య కోరినా అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై అప్పుడే అసంతృప్తి ఆరంభైమందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ ...

ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు?   సాక్షి
టీపీసీసీ సారథిగా ఉత్తమ్‌?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేటి న్యూస్ రౌండప్..!   News4Andhra
వెబ్ దునియా   
Palli Batani   
Andhrabhoomi   
అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్ ఆస్తులు.. లేటెస్టు జప్తులు...   
తెలుగువన్
జగన్ ఆస్తులు జప్తు కావడం అనేది మామూలు విషయం అయిపోయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నెలకో రెండు నెలలకో ఓసారి జగన్‌కి చెందిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం మామూలైపోయింది. పుట్ట తవ్వేకొద్దీ పాములు బయటపడుతున్నట్టు కేసులను తవ్వేకొద్దీ జగన్ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా 232.28 కోట్ల జగన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్‌కి ...

జగన్ కు ఈడీ మరోసారి ఝలక్   10tv
జగన్‌కు మరో ఝలక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు   
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...

మీది 'చెత్త' ఐడియానే..!   సాక్షి
ఇదేం 'చెత్త' ఐడియా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇదేం పద్ధతి?   Andhrabhoomi

అన్ని 14 వార్తల కథనాలు »   


Palli Batani
   
చంద్రబాబు దూకుడు..మాస్టర్ ప్లాన్ డేట్ ఫిక్స్: సింగపూర్ గ్రూప్   
Palli Batani
ఏపీ రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణ వేగవంతం చేసిన చంద్రబాబు మిగిలిన వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జూన్‌లోపు సిద్ధం చేస్తామని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం తెలిపారు. తిరుమల వెంకన్నను షణ్ముగంతో పాటు ఏపీ మంత్రులు పి.
జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం: సింగపూర్ గ్రూప్   వెబ్ దునియా
బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)   Oneindia Telugu
ప్రైవేట్ సంస్థలే ఎపి రాజధానిని నిర్మిస్తాయి   News Articles by KSR
సాక్షి   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంతకంటే న్యాయం చేయాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండాలి : వెంకయ్య   
వెబ్ దునియా
తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తనకు తెలిసినంత వరకు రైల్వే బడ్జెట్‌లో ఏపీకి న్యాయం చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. రైల్వే బడ్జెట్‌లో చప్పగా ఉందనీ, తీవ్ర నిరాశను మిగిల్చిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

'త్వరలోనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు'   Namasthe Telangana
రైల్వేబడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగలేదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ టు ఢిల్లీ... ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మారుతోంది   Palli Batani

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం.. ఐఐఎం   
వెబ్ దునియా
ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఏపీ, జమ్మూకాశ్మీర్‌కు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), కర్ణాటకు ఐఐటీని నెలకొల్పుతామని ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, తమిళనాడులో ఎయిమ్స్ ఆస్పత్రి, బీహార్‌లో ...

తెలంగాణ, ఏపీకి సాయం : జైట్లీ   Namasthe Telangana
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం   తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్   
సాక్షి
గుంటూరు (మంగళగిరి): రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేస్తే తాము రోడ్డున పడతామని.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి తమచేత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనిపై ప్రశ్నించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి రైతులు, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం ...

పవన్ కళ్యాణ్ చంద్రబాబును నిలదీయాలి!: జనసేన + రైతులు   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
88202 మంది బీడీకార్మికులకే జీవనభృతి   
సాక్షి
ముకరంపుర : జీవనభృతి కోసం ఎదురుచూస్తున్న బీడీకార్మికుల్లో ప్రభుత్వం కొందరి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా సర్వే ద్వారా విచారణ పూర్తి చేసిన సర్కారు 88,202 కార్మికులనే జీవనభృతికి అర్హులుగా గుర్తించింది. వీరికి మార్చి నుంచి ప్రతి నెల రూ.వెరుు్య అందించనుంది. సోమవారం రాయికల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ...

బీడీ కార్మికుల ర్యాలీ, ధర్నా   Andhrabhoomi
మార్చి నుంచి బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి   Vaartha
బీడి కార్మికుల జీవనభృతి పెంపు   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
మరో గుండె పయనించింది!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)అన్ని జంక్షన్లలో గ్రీన్‌ లైట్లే.... యాబై మీటర్లకు ముందే హెచ్చరికలు.... రోడ్డుపైన ఒక అంబులెన్స్‌... దాని ముందు ట్రాఫిక్‌ పోలీసుల ఎస్కార్ట్‌ వాహనాలు.. ఇవి తప్ప మిగిలిన వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇదంతా ఓ వీవీఐపీ బందోబస్తు కాదు. ఒక ప్రాణం నిలపడానికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, యశోద ఆసుపత్రి వైద్యులు ...

హైదరాబాద్ లో అరుదైన గుండె మార్పిడి చికిత్స   10tv
గుండె చప్పుడు   Andhrabhoomi
గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతం   సాక్షి
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   


TV5
   
'పొన్నంపై చర్య తీసుకోవాలి'   
సాక్షి
నకిరేకల్: అసత్య ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగం కలిగించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయమూర్తిని కోరారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిఫ్‌కోర్టులో న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్ ఎదు ట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ...

నకిరేకల్ కోర్టుకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి   Namasthe Telangana
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言