Oneindia Telugu
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...
పార్టీ పున:నిర్మాణంలో రాహూల్.. పార్లమెంటుకు దూరం.. సోనియాకు లేఖవెబ్ దునియా
సోనియా గాంధీకి సలహాలు....తెలుగువన్
రాహుల్ మిస్సింగ్ -సోనియా వివరణ బాగుందా!News Articles by KSR
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...
పార్టీ పున:నిర్మాణంలో రాహూల్.. పార్లమెంటుకు దూరం.. సోనియాకు లేఖ
సోనియా గాంధీకి సలహాలు....
రాహుల్ మిస్సింగ్ -సోనియా వివరణ బాగుందా!
సాక్షి
బీజేపీ మీద పవర్ స్టార్ సంచలన ట్వీట్లు....
తెలుగువన్
పవర్స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...
ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్.. దానిపై ఏమన్నారంటే..వెబ్ దునియా
బీజేపీ మాట తప్పదు...ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ సంచలన కామెంట్లుPalli Batani
అన్ని 22 వార్తల కథనాలు »
తెలుగువన్
పవర్స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...
ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్.. దానిపై ఏమన్నారంటే..
బీజేపీ మాట తప్పదు...ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ సంచలన కామెంట్లు
వెబ్ దునియా
ఆంధ్రాకు వంకాయే మిగిలింది... రాష్ట్రపతి ప్రసంగంలో వినిపించని ప్రత్యేక హోదా
వెబ్ దునియా
రాష్ట్రానికి మిగిలేది ఎంపి దివాకర్ రెడ్డి చెప్పినట్లు వంకాయే మిగులేలా ఉంది. పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఎక్కడా ఆంధ్రకు ప్రత్యేక హోదాగానీ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లో, కనీసం ఆ సూచనలు కూడా కనిపించలేదు. ఈ వాతావరణం, కేంద్రప్రభుత్వం మాట ముందే తెలిసిన జేసి దివాకర్ రెడ్డి నిర్వేదంలో ప్రత్యేక హోదాపై ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
రాష్ట్రానికి మిగిలేది ఎంపి దివాకర్ రెడ్డి చెప్పినట్లు వంకాయే మిగులేలా ఉంది. పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఎక్కడా ఆంధ్రకు ప్రత్యేక హోదాగానీ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లో, కనీసం ఆ సూచనలు కూడా కనిపించలేదు. ఈ వాతావరణం, కేంద్రప్రభుత్వం మాట ముందే తెలిసిన జేసి దివాకర్ రెడ్డి నిర్వేదంలో ప్రత్యేక హోదాపై ...
సాక్షి
అమ్మ సీఎం కావాలని శిలువ ఎక్కాడు....
తెలుగువన్
తమిళనాడులో ఒక యువకుడు అమ్మ కోసం తనను తాను శిలువ వేసుకున్నాడు. శిలువ మీద తన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మేకులు కొడుతుంటే ఆర్తిగా ''అమ్మా... అమ్మా'' అని అరిచాడు.. అమ్మ కోసం శిలువ వేసుకున్న ఇలాంటి బిడ్డని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుంటున్నారు కదూ! కానీ నిజానికి వీడిని కన్న తల్లి దురదృష్టవంతురాలు.
అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!సాక్షి
'అమ్మ' కోసం శిలువపై.... కరాటే మాస్టర్ వీరాభిమానం.. !వెబ్ దునియా
జయలలితను సిఎంగా చూడాలని.. శిలువ వేసుకున్న అభిమాని (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
తెలుగువన్
తమిళనాడులో ఒక యువకుడు అమ్మ కోసం తనను తాను శిలువ వేసుకున్నాడు. శిలువ మీద తన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మేకులు కొడుతుంటే ఆర్తిగా ''అమ్మా... అమ్మా'' అని అరిచాడు.. అమ్మ కోసం శిలువ వేసుకున్న ఇలాంటి బిడ్డని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుంటున్నారు కదూ! కానీ నిజానికి వీడిని కన్న తల్లి దురదృష్టవంతురాలు.
అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!
'అమ్మ' కోసం శిలువపై.... కరాటే మాస్టర్ వీరాభిమానం.. !
జయలలితను సిఎంగా చూడాలని.. శిలువ వేసుకున్న అభిమాని (ఫోటోలు)
సాక్షి
దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు!
వెబ్ దునియా
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు.
సాయిబాబా గుడిలో బాంబు లేదు: పోలీసులుNamasthe Telangana
సాయిబాబ ఆలయానికి బాంబు బెదిరింపుNews Articles by KSR
దిల్సుఖ్నగర్కు బాంబు బెదిరింపు (23-Feb-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు.
సాయిబాబా గుడిలో బాంబు లేదు: పోలీసులు
సాయిబాబ ఆలయానికి బాంబు బెదిరింపు
దిల్సుఖ్నగర్కు బాంబు బెదిరింపు (23-Feb-2015)
Oneindia Telugu
యోగా చేస్తే మానభంగాలు జరగవట...
తెలుగువన్
యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ''ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది ...
యోగాతో రేప్ల తగ్గుముఖం పడతాయట : ఎంఎం జోషీ మాటలు!వెబ్ దునియా
యోగతో అత్యాచారాలు తగ్గిపోతాయి..10tv
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగువన్
యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ''ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది ...
యోగాతో రేప్ల తగ్గుముఖం పడతాయట : ఎంఎం జోషీ మాటలు!
యోగతో అత్యాచారాలు తగ్గిపోతాయి..
Oneindia Telugu
ఢిల్లీలో కాల్పుల కలకలం.. కలవరం...
తెలుగువన్
సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ వాహనం డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ...
ఢిల్లీలో కాల్పుల కలకలం: డ్రైవర్కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చేరికOneindia Telugu
ఢిల్లీలో కాల్పుల కలకలం ఐఆర్సీటీసీకి చెందిన కారుపై కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీలో కాల్పుల కలకలంNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ వాహనం డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ...
ఢిల్లీలో కాల్పుల కలకలం: డ్రైవర్కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీలో కాల్పుల కలకలం ఐఆర్సీటీసీకి చెందిన కారుపై కాల్పులు
ఢిల్లీలో కాల్పుల కలకలం
Oneindia Telugu
మీడియాపై ఆంక్షలు షురూ
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయా.. అంటే అవుననే చెప్పవచ్చు. సోమవారం సచివాలయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజుల కిందట కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సెక్రటేరియట్ నెలకొన్న పరిస్థితులు ఇందుకు బలం ...
జర్నలిస్టులూ 'గెట్ ఔట్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ గాలం: టి సచివాలయంలో మీడియాపై ఆంక్షలుOneindia Telugu
టీ సచివాలయంలో మీడియా పై ఆంక్షలు లేవుTV5
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయా.. అంటే అవుననే చెప్పవచ్చు. సోమవారం సచివాలయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజుల కిందట కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సెక్రటేరియట్ నెలకొన్న పరిస్థితులు ఇందుకు బలం ...
జర్నలిస్టులూ 'గెట్ ఔట్'
టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ గాలం: టి సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
టీ సచివాలయంలో మీడియా పై ఆంక్షలు లేవు
Oneindia Telugu
ఇంటర్పోల్ గుప్పిట్లో గంగిరెడ్డి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాడి కాలంగా పోలీసు యంత్రాంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ తప్పించుకొని తురుగుతున్న గంగిరెడ్డిని సినీఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెల్లపాటు దుబాయిలో అజ్ఞాత జీవితం గడిపి పోలీసులకు సింహస్వప్నం గా ...
స్మగ్లర్ గంగిరెడ్డికి సంకెళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంటర్ పోల్ సాయం: మారిషస్లో అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాడి కాలంగా పోలీసు యంత్రాంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ తప్పించుకొని తురుగుతున్న గంగిరెడ్డిని సినీఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెల్లపాటు దుబాయిలో అజ్ఞాత జీవితం గడిపి పోలీసులకు సింహస్వప్నం గా ...
స్మగ్లర్ గంగిరెడ్డికి సంకెళ్లు
ఇంటర్ పోల్ సాయం: మారిషస్లో అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీల నిరసన!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తొలిరోజునే నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా విభజన ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఆందోళనKandireega
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేAndhraprabha Daily
మోడీ పాలన: పార్లమెంటులో ప్రణబ్, ఏపీకి హోదా కోసం నేతల ధర్నాOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తొలిరోజునే నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా విభజన ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఆందోళన
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
మోడీ పాలన: పార్లమెంటులో ప్రణబ్, ఏపీకి హోదా కోసం నేతల ధర్నా
沒有留言:
張貼留言