వెబ్ దునియా
రెచ్చిపోయిన మతోన్మాదం... ప్రముఖ బ్లాగర్ దారుణ హత్య..!
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...
అందరు చూస్తుండగానే...రక్తం మడుగులోసాక్షి
ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్యOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...
అందరు చూస్తుండగానే...రక్తం మడుగులో
ఢాకా పుస్తక ప్రదర్శనకు వెళ్లిన అమెరికన్ రచయిత రాయ్ హత్య
వెబ్ దునియా
ఇండోనేసియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు..!
వెబ్ దునియా
ఇండోనేసియాలోని దక్షిణ దిశలో ఉన్న సముద్రం గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భూకంపం రిక్టర్ స్కేల్పై 3.4గా నమోదు కాగా, తాజాగా సంభవించిన భూకం 7.0గా రిక్టర్ స్కేల్పై నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వలన సునామీ ఏర్పడే పరిస్థితి ...
ఇండోనేసియాలో భారీ భూకంపంసాక్షి
ఇండోనేషియాలో భూకంపంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండోనేసియాలోని దక్షిణ దిశలో ఉన్న సముద్రం గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఇక్కడ అప్పుడప్పుడు భూకంపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భూకంపం రిక్టర్ స్కేల్పై 3.4గా నమోదు కాగా, తాజాగా సంభవించిన భూకం 7.0గా రిక్టర్ స్కేల్పై నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వలన సునామీ ఏర్పడే పరిస్థితి ...
ఇండోనేసియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భూకంపం
వెబ్ దునియా
తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!
వెబ్ దునియా
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ ...
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. ఉన్మాదిగా మారిన ఓ ...
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతి
వెబ్ దునియా
ముగ్గురు కలిసి ఓ బిడ్డకు జన్మ... బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం..!
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదంOneindia Telugu
బ్రిటన్లో ఇక త్రీ పేరెంట్ బేబీలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం
బ్రిటన్లో ఇక త్రీ పేరెంట్ బేబీలు
సాక్షి
జిహాదీ జాన్ కు యాంగర్ థెరపీ..
సాక్షి
లండన్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్ కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండ న్ లోని క్వీన్స్ పార్క్ లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు ...
జిహాదీ జాన్ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
లండన్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది జిహాదీ జాన్ కు అతడు చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులు కోపాన్ని నియంత్రించుకునే థెరపీ (యాంగర్ థెరపీ) ఇచ్చారట. నిరంతరం అతడు తోటి విద్యార్థులతో అనవసరంగా గొడవపడుతుండటం చూసి ఈ థెరపీని ఇచ్చినట్లు లండ న్ లోని క్వీన్స్ పార్క్ లోగల క్వింటిన్ కినాస్తోన్ పాఠశాల ఉపాధ్యాయులు ...
జిహాదీ జాన్ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!
Oneindia Telugu
అతి కిరాతకంగా బందీల తల నరికే ఐసీస్ ఉగ్రవాది... ఎవరీ 'జిహాదీ జాన్' (ఫోటోలు)
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్ని చంపిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేశాడు. వీడియోని ...
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్ని చంపిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేశాడు. వీడియోని ...
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
ఉగ్రవాదులపై ఇరాక్ లో దాడులు-35 మంది మృతి
News Articles by KSR
ఆరబ్ దేశాలలో ఉగ్రవాదం పెనుముప్పుగా మారుతోంది. అటు ఉగ్రవాదుల దాడిలో, ఇటు ప్రభుత్వ దళాల దాడిలోను అమాయక పౌరులు మరణిస్తున్నారు.ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఇరాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ముప్పై మంది మరణించారు.మరో ఏభై మంది వరకు గాయపడ్డారు.మరణించినవారిలో, గాయపడ్డవారిలో ఉగ్రవాదులతో పాటు ...
వైమానికి దాడులు : 35 మంది హతంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ఆరబ్ దేశాలలో ఉగ్రవాదం పెనుముప్పుగా మారుతోంది. అటు ఉగ్రవాదుల దాడిలో, ఇటు ప్రభుత్వ దళాల దాడిలోను అమాయక పౌరులు మరణిస్తున్నారు.ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఇరాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ముప్పై మంది మరణించారు.మరో ఏభై మంది వరకు గాయపడ్డారు.మరణించినవారిలో, గాయపడ్డవారిలో ఉగ్రవాదులతో పాటు ...
వైమానికి దాడులు : 35 మంది హతం
సాక్షి
ఇండో అమెరికన్కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని ...
సాక్షి
'సీరీజ్'పై మరో వెలుగు చుక్కలు
సాక్షి
మరుగుజ్జు గ్రహం సీరీజ్పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మరుగుజ్జు గ్రహం సీరీజ్పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ...
మంచి ఆత్మలకు నిలయాలు జంతువులే..
సాక్షి
లండన్ : మూగజీవాలే మంచి ఆత్మలకు నిలయాలని హాలీవుడ్ నటి జూడీ డెంచ్ అన్నారు. అవంటే తనకు చాలా ఇష్టమని, వాటినే తాను నిజంగా నమ్ముతానని చెప్పారు. ప్రస్తుతం నాలుగు పిల్లులను, రెండు గినియా పిగ్స్, 12 వాటర్ వోల్స్, రెండు చేపలతోపాటు కొన్ని ఎలుకలను కూడా పెంచి పోషిస్తున్న ఆమె తనకు వాటితో చాలా చక్కటి అనుభందం ఉందని పేర్కొంది. క్రిస్మస్ కు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్ : మూగజీవాలే మంచి ఆత్మలకు నిలయాలని హాలీవుడ్ నటి జూడీ డెంచ్ అన్నారు. అవంటే తనకు చాలా ఇష్టమని, వాటినే తాను నిజంగా నమ్ముతానని చెప్పారు. ప్రస్తుతం నాలుగు పిల్లులను, రెండు గినియా పిగ్స్, 12 వాటర్ వోల్స్, రెండు చేపలతోపాటు కొన్ని ఎలుకలను కూడా పెంచి పోషిస్తున్న ఆమె తనకు వాటితో చాలా చక్కటి అనుభందం ఉందని పేర్కొంది. క్రిస్మస్ కు ...
沒有留言:
張貼留言