2015年2月22日 星期日

2015-02-23 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!   
సాక్షి
సిడ్నీ : ఆస్ట్రేలియాలో వలస చట్టాలు మరింత కఠినతరం కానున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసేందుకు తమ వద్ద ఇప్పటికే ఉన్నఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆ దేశం మార్చబోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వెల్లడించారు. దేశం తీసుకునే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, దేశ ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యలకై వలసల చట్టాల ...

వలస చట్టాలను పటిష్టం చేస్తున్న ఆస్ట్రేలియా   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పిక్నిక్ అని చెప్పి.. ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన యువతులు   
Oneindia Telugu
లండన్: వందలాది మంది ప్రాణాలను తీస్తూ ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువత సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా లండన్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు దేశం విడిచి వెళ్లారని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లండన్ నుంచి కదీజా ...

ఇసిస్‌లో చేరిన ముగ్గురు లండన్ విద్యార్థులు!?   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణ   
Namasthe Telangana
లండన్, ఫిబ్రవరి 22: బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆదివారం ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే ...

బ్రిటన్‌లో మార్చి 14న గాంధీజీ విగ్రహావిష్కరణ   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్న బరాక్ ఒబామా   
Oneindia Telugu
వాషింగ్టన్: మతహింసను సహించబోమని, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీవ్యాఖ్యానించడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగిన క్రైస్తవ సదస్సులో మోడీ.. మతపరమైన హింసను ఖండించారు. సిక్కులపై సామూహిక హత్యాకాండ, స్వీయగుర్తింపు హక్కు తదితర అంశాలపై మోడీతో ...

వెూడీ హామీని స్వాగతించిన ఒబామా   Andhraprabha Daily
మతస్వేచ్ఛపై మోదీ హామీ సంతోషకరం: ఒబామా   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!   
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...

దుబాయ్‌లోని 80 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
59వ అంతస్తులో భారీగా మంటలు   తెలుగువన్
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం   Andhrabhoomi
సాక్షి   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సౌదీ రాజు సల్మాన్‌ ది గ్రేట్... రూ. 2 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ...!   
వెబ్ దునియా
ఒక వైపు వెంటాడుతున్న ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే, సౌదీ రాజు మాత్రం ప్రజలపై నోట్ల వర్షం కురిపించాడు. ఇక్కడ కొత్త రాజు సల్మాన్ దేశంలోని ప్రజలందరికీ బోనస్ పేరిట ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల కోట్లు (32 బిలియన్ డాలర్లు) పంచిపెట్టారు. ఈ మొత్తం ఆఫ్రికాఖండంలోని పెద్ద దేశమైన నైజీరియా వార్షిక బడ్జెట్‌తో సమానమట.
రెండులక్షల కోట్లు పంచేశారు..!   Namasthe Telangana
సౌదీ అరేబియా రాజు ఔదార్యం   Andhraprabha Daily
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదు: గిలియానీ   
వెబ్ దునియా
అమెరికా ఎన్నికల నేపథ్యంలో అప్పుడే అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రిపబ్లికన్ పార్టీ టార్గెట్ చేసింది. అసలు బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియానీ విమర్శలు గుప్పించారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం ...

'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీలో మరో నిర్భయ... కారులో తిప్పుతూ నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్...!   
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...

కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్   సాక్షి
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


మెక్సికో పసిఫిక్ తీరంలో భూకంపం   
సాక్షి
మెక్సికో: మెక్సికో జాలిస్కో రాష్ట్రంలోని పసిఫిక్ తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదయింది. అయితే భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కాని జరిగినట్లు సమాచారం అందలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. టాగ్లు: earthquake, 6.2-magnitude ...


ఇంకా మరిన్ని »   


మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అరెస్టు   
సాక్షి
మాల్దీవులు : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నషీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఏ నేరమనే విషయంపై మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం నషీద్ మాల్దీవుల చట్టసభలో ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారు. నషీద్ అధ్యక్షుడిగా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言