వెబ్ దునియా
రానున్న ఐదేళ్ళలో 2.7 లక్షల మెగా వాట్ల విద్యుత్తు
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!Andhraprabha Daily
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !సాక్షి
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్
వెబ్ దునియా
అనంత స్వామి ఆలయంలో బంగారం మిస్స్
వెబ్ దునియా
బంగారు ఆభరణాలలో తిరుమల వేంకటేశ్వర స్వామికి తీసిపోని విధంగా ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం అయ్యింది. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆలయంలోని భూగర్భ మాళిగల్లో లభించిన సంపద విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందని రాయ్ తెలిపారు. ఇంకా 'బి' అని ...
266 కిలోల గోల్డ్ మాయంతెలుగువన్
పద్మనాభ ఆలయంలో భారీగా బంగారం మాయంPalli Batani
పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయంVaartha
Oneindia Telugu
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగారు ఆభరణాలలో తిరుమల వేంకటేశ్వర స్వామికి తీసిపోని విధంగా ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం అయ్యింది. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆలయంలోని భూగర్భ మాళిగల్లో లభించిన సంపద విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందని రాయ్ తెలిపారు. ఇంకా 'బి' అని ...
266 కిలోల గోల్డ్ మాయం
పద్మనాభ ఆలయంలో భారీగా బంగారం మాయం
పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం
వెబ్ దునియా
కష్టాల్లో ఉన్నాం... కడతేర్చండి.. మోడీకి బాబు వినతి
వెబ్ దునియా
రాష్ట్రానికి ముందే లోటు బడ్జెట్, ఆపై రాజధాని లేదు.. ఎక్కడుండాలో తెలియదు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నెలకుంటోంది. దయ చేసి ఆదుకోండి. కష్టాల్లోంచి గట్టెక్కించడంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విన్నవించారు. ఆదివారం సాయంత్రం ఆయన మోడీని ...
పెద్ద మనసుతో ఆదుకోండిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రానికి ముందే లోటు బడ్జెట్, ఆపై రాజధాని లేదు.. ఎక్కడుండాలో తెలియదు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నెలకుంటోంది. దయ చేసి ఆదుకోండి. కష్టాల్లోంచి గట్టెక్కించడంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విన్నవించారు. ఆదివారం సాయంత్రం ఆయన మోడీని ...
పెద్ద మనసుతో ఆదుకోండి
Oneindia Telugu
కుప్పకూలిన భవనం: 13మంది సజీవ సమాధి
Oneindia Telugu
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ను ఓ కాంట్రాక్టర్కు ...
13మంది సజీవ సమాధిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్ను ఓ కాంట్రాక్టర్కు ...
13మంది సజీవ సమాధి
సాక్షి
దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్
సాక్షి
పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో ...
1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్Oneindia Telugu
దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అరెస్టుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో ...
1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్
దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అరెస్టు
సాక్షి
ఒకే చితిపై యువజంట అంత్యక్రియలు
తెలుగువన్
తమిళనాడులో మరణించిన భార్యాభర్తలను ఒకే చితి మీద వుంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా మాట్లపట్టి అన్నానగర్లో ప్రేమికుల రోజున ఈ ఘటన జరిగింది. మునియప్పన్, సత్య అనే యువతీ యువకులు గత ఏడాది ప్రేమవివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా వుండే ఆ జంట కలల పంట త్వరలో ఈ ప్రపంచాన్ని చూస్తుందని ఆశగా ...
భార్య శవం చూసి భర్త మరణం..ఒకే చితిపై దహనంTV5
ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
తమిళనాడులో మరణించిన భార్యాభర్తలను ఒకే చితి మీద వుంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమిళనాడులోని వేలూరు జిల్లా మాట్లపట్టి అన్నానగర్లో ప్రేమికుల రోజున ఈ ఘటన జరిగింది. మునియప్పన్, సత్య అనే యువతీ యువకులు గత ఏడాది ప్రేమవివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా వుండే ఆ జంట కలల పంట త్వరలో ఈ ప్రపంచాన్ని చూస్తుందని ఆశగా ...
భార్య శవం చూసి భర్త మరణం..ఒకే చితిపై దహనం
ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు!
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్లో కూలిన భవనం : 13 మంది మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 15 : ఉత్తరప్రదేశ్లో భవనం కూలిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారణాసి-చాందౌలి బోర్డర్ సమీపంలోని దుల్హిపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం రూప్ టాప్ మీద కూలీలు ఉంటున్నారు. ఇటీవలే భవన యజమాని కూడా కుటుంబసభ్యులతో కొత్త ఇంటిలోకి మారారు. ప్రమాదం జరిగిన ...
యూపీలో కుప్పకూలిన భవనం: 12 మంది దుర్మరణం...!వెబ్ దునియా
భవనం కూలి: 12 మంది మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 15 : ఉత్తరప్రదేశ్లో భవనం కూలిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వారణాసి-చాందౌలి బోర్డర్ సమీపంలోని దుల్హిపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం రూప్ టాప్ మీద కూలీలు ఉంటున్నారు. ఇటీవలే భవన యజమాని కూడా కుటుంబసభ్యులతో కొత్త ఇంటిలోకి మారారు. ప్రమాదం జరిగిన ...
యూపీలో కుప్పకూలిన భవనం: 12 మంది దుర్మరణం...!
భవనం కూలి: 12 మంది మృతి
సాక్షి
యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు
సాక్షి
హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం ...
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతివెబ్ దునియా
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదంAndhraprabha Daily
కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదంNamasthe Telangana
Vaartha
News4Andhra
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం ...
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతి
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదం
కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం
Vaartha
ఢిల్లీ సిఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
Vaartha
న్యూఢిల్లీ : సామాన్యుని ఓటరు శక్తిని అన్ని రాజకీయపార్టీలకు రుచిచూపించిన ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం దేశరాజధానిలో పాలన పగ్గాలు చేపట్టింది. రామ్లీలా మైదాన్లో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన ఆంత రంగికుడు, అత్యంత విశ్వాసపాత్రునిగా మసలిన పాత్రి కేయ మిత్రుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్య ...
వేషధారణలోనూ 'ఆమ్ ఆద్మీ'లే!Andhrabhoomi
జనసంద్రంలా మారిన 'రాంలీలా'సాక్షి
ఢిల్లీ 8వ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం: మంత్రులుగా ఆరుగురు!వెబ్ దునియా
TV5
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 42 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : సామాన్యుని ఓటరు శక్తిని అన్ని రాజకీయపార్టీలకు రుచిచూపించిన ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం దేశరాజధానిలో పాలన పగ్గాలు చేపట్టింది. రామ్లీలా మైదాన్లో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన ఆంత రంగికుడు, అత్యంత విశ్వాసపాత్రునిగా మసలిన పాత్రి కేయ మిత్రుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్య ...
వేషధారణలోనూ 'ఆమ్ ఆద్మీ'లే!
జనసంద్రంలా మారిన 'రాంలీలా'
ఢిల్లీ 8వ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం: మంత్రులుగా ఆరుగురు!
వెబ్ దునియా
సిగ్గు.. సిగ్గు.. కోల్కతా బ్రాంచ్ బీజేపీ ఆఫీసులో బాలికపై కీచకపర్వం!
వెబ్ దునియా
యావత్ భారత్ సిగ్గుతో తలదించుకునే రోజు. సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర కార్యాలయంలో ఓ బాలికపై కీచకపర్వం సాగింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... కోల్కతా సమీపంలో ఉన్న బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో ...
బీజేపీ కార్యాలయంలోనే దారుణంసాక్షి
బిజెపి ఆఫీస్లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడిOneindia Telugu
బీజేపీ కార్యాలయంలో అత్యాచారంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యావత్ భారత్ సిగ్గుతో తలదించుకునే రోజు. సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర కార్యాలయంలో ఓ బాలికపై కీచకపర్వం సాగింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... కోల్కతా సమీపంలో ఉన్న బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో ...
బీజేపీ కార్యాలయంలోనే దారుణం
బిజెపి ఆఫీస్లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడి
బీజేపీ కార్యాలయంలో అత్యాచారం
沒有留言:
張貼留言