2015年2月25日 星期三

2015-02-26 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
హెచ్-1బీ వీసా హోల్డర్లకు శుభవార్త   
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు సంతోషకరమైన వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. యూఎస్‌లో హెచ్-1బీ వీసాపై సేవలందిస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు మే 26 తేదీ నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ హెచ్-1బీ ఉద్యోగులకు ...

హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్   సాక్షి
భాగస్వామికి బంపర్‌ ఆఫర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాట నిలబెట్టుకున్న ఒబామా: హెచ్1-బీ వీసాపై నిబంధనలు సరళతరం   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారత్ శాశ్వత సభ్యత్వానికి ఒబామా మద్దతు!   
Namasthe Telangana
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ అభ్యర్థిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బలపర్చినట్లు వైట్‌హౌజ్ మీడియా అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో తెలిపారు. యూఎన్‌లో సంస్కరణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కే అవకాశముందని ఆయన ఆశాభావం ...

మండలిలో భారత్‌కు చోటు   Andhrabhoomi
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డబ్బూ.. డబ్బూ.. డబ్బే డబ్బు.. దుబాయి రోడ్లపై కనక వర్షం   
వెబ్ దునియా
కనక వర్షం కురిస్తే... అబ్బ ఎంత బాగుణ్ణు.. అసలు కనక వర్షం ఎలా ఉంటుందో కూడా తెలియని చూడని వారు చాలా మంది ఉంటారు. అది ఎలా ఉంటుందో ఈ మధ్య దుబాయివాసులు చూశారు. రోడ్లపై పడ్డ నోట్లను పట్టుకోవడానికి పరుగులు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు. పది లక్షల పౌండ్ల డబ్బు రోడ్లపై వర్షలా కురిసింది. గాలికి నోట్లు కొట్టుకొచ్చాయి. అవి ఎక్కడ నుంచి ...

నోట్ల వర్షం   Vaartha

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆకాశం నుంచి కరెన్సీ నోట్లు వర్షం... దుబాయ్‌లో అంతే దుబాయ్‌లో అంతే...   
వెబ్ దునియా
ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు ...

ఆకాశం నుంచి కురిసిన కరెన్సీ నోట్లు: ఎగబడిన జనం, ట్రాఫిక్ జాం(వీడియో)   Oneindia Telugu
వర్షానికి బదులు..డబ్బులు కురిశాయి   Namasthe Telangana
ఆకాశం నుంచి కాసుల వర్షం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
మాల్దీవుల మాజీ అధ్యక్షుడి అరెస్ట్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ని ఉగ్ర నిరోధక చట్టాల కింద అక్కడి పోలీసులు అరెస్టు చేారు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ జడ్జిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారని దీనికి సంబంధించిన కేసులో అరెస్టు చేశారని సమాచారం. అప్పట్లో జడ్జిని అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన ...

చొక్కా పట్టి ఈడ్చుకెళ్లి, చేయి విరిచి: మాజీ అధ్యక్షుడిపై పోలీసులు   Oneindia Telugu
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మెహమెద్ నషీద్ అరెస్ట్.. ఎందుకో?   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నాకిది పునర్జన్మ   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...

మోడీ గ్రేట్... తాలిబన్ల చెర నుంచి బయటపడిన క్రైస్తవ మత బోధకుడు...!   వెబ్ దునియా
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


ఒబామా వీటో ప్రయోగం   
సాక్షి
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. దీంతో రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షునిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఒబామా ఈ అధికారాన్ని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మంచు చరియలు విరిగిపడి 124 మంది మృతి   
సాక్షి
కాబూల్: అప్ఘానిస్థాన్‌లోని పంజ్‌షిర్ రాష్ట్రంలో మంచుచరియలు విరిగిపడి 124 మంది సజీవ సమాధి అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో వంద ఇళ్లు మంచులో కూరుకుపోయినట్లు అప్ఘాన్ పర్యావరణ విపత్తుల సంస్థ అధికారి అస్లాం తెలిపారు. పంజ్‌షిర్‌లో మంగళవారం అవిశ్రాంతగా కురుస్తున్న మంచుతో అన్ని ప్రదేశాల్లో దాదాపు మూడడుగుల మేర మంచు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
నైజీరియాలో 207 మంది బోకోహారమ్ ఉగ్రవాదుల హతం!   
వెబ్ దునియా
నైజీరియాలో చాదియన్ సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఏకంగా 207 మంది బొకోహార మ్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చింది. వారి నుంచి భారీ ఆయుధాలను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. వారి నివాస స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి మంగళవారం చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందగా ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
నైజీరియాలో ఆత్మాహుతి బాంబర్‌   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నైజీరియాలో ఏడేళ్ల బాలిక ఆత్మాహుతి బాంబర్‌గా మారిన సంఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈశాన్య నైజీరియాలో పొటిస్కంలోని ఓ మార్కెట్‌లో ఈ సంపుటన జరిగింది. దీని వెనుక బోకో హరాం ఉగ్రవాదులున్నారని అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు పిల్లలను ఆత్మాహుతి కోసం ఎన్నుకోవడం అధ్యక్షుడు తీవ్రంగా పరిగణించారు.
నైజీరియాలో ఏడేండ్ల బాలిక ఆత్మాహుతి దాడి   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言