2015年2月17日 星期二

2015-02-18 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
మహారాష్ట్రలో కేసీఆర్ పుట్టినరోజు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్, ముంబై: సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వయంగా కేక్ తెప్పించి కేసీఆర్‌తో కట్ చేయిం ...

నమస్తే మహారాష్ట్ర   తెలుగువన్
మహా సీఎంతో కేసీఆర్ భేటీ: నీటి సమస్యలపై చర్చ!   వెబ్ దునియా
మహారాష్ట్ర సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ   Namasthe Telangana
Oneindia Telugu   
Kandireega   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సైనికుల గొడవ.. ఒకరి మృతి   
తెలుగువన్
సరిహద్దుల్లో వుండి శత్రు సైనికులను, చొరబాటుదారులను, ఉగ్రవాదులను ఎదుర్కొండయ్యా అని నియమించిన సైనికులలో కొంతమంది ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాళ్ళలో ఒక సైనికుడు తనమీద తాను అదుపు కోల్పోయాడు. అంతే తన దగ్గరున్న గన్‌తో తోటి సైనికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక సైనికుడు మరణించగా, మరికొంతమంది సైనికులు తీవ్రంగా ...

సైనికుడు..సైనికుల మీద కాల్పులు..ఒకరు మృతి   TV5
మాల్డాలో సైనికుల మధ్య గొడవ.. ఒకరి మృతి   వెబ్ దునియా
సైనిక శిబిరంలో కాల్పులు:   Andhrabhoomi
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడుగురు మంత్రులపై జేడీ(యూ) వేటు   
సాక్షి
పట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. మరో రెండు రోజుల్లో శాసనసభలో విశ్వాసపరీక్ష జరగనున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి బహిష్కృతుడైన ముఖ్యమంత్రి జితన్‌రామ్‌మాంఝీకి మద్దతు తెలిపిన ఏడుగురు మంత్రులను కూడా జనతదాళ్(యూ) సస్పెండ్ చేసింది. మాంఝీ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందిగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను ...

నితీష్..మాంఝీ కుస్తీ..   10tv
బీహార్‌లో వేడెక్కుతున్న రాజకీయం   Namasthe Telangana
బీహార్ పాలిటిక్స్ : ఏడుగురు మంత్రులపై జేడీయు సస్పెండ్ వేటు   వెబ్ దునియా
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పాక్‌లో తెహ్రిక్ ఈ తాలిబన్ కమాండర్ కాల్చివేత   
Namasthe Telangana
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన భక్తి రాజ్ అనే ప్రధాన కమాండర్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇవాళ భద్రతా దళాలు, పోలీసులు పాకిస్థాన్‌లోని వాయవ్య రాష్ట్రంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన కమాండర్ ...

పాకిస్తాన్‌లో మళ్లీ పంజా విసిరిన టెర్రిరిస్టులు   10tv
లాహోర్‌లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి, పక్కనే కాలేజీలు   Oneindia Telugu
షియా మసీదుపై తాలిబన్ల దాడి: 22 మంది మృతి   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి   
సాక్షి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ...

లాహోర్ లో ఆత్మాహుతి దాడి... ఐదుగురు మృతి   TV5
బాంబు పేలుడులో ఎనిమిదికి చేరిన మృతులు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇచ్చి పుచ్చుకుందాం   
సాక్షి
పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం.. దీనికోసం నిపుణుల కమిటీల ఏర్పాటు నదీ జలాల సమర్థ వినియోగమే లక్ష్యమని ప్రకటన పలు సాగునీటి ప్రాజెక్టులపై కుదిరిన అవగాహన ప్రాణహిత ముంపుపై మహారాష్ట్ర సర్కారు ఆందోళన ముంపు తగ్గేలా డిజైన్ మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం లెండి ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని ఉమ్మడిగా ...

తెలంగాణ-మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో   TV5
ప్రాణహిత ఎత్తు తగ్గించాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భేటీ: లెక్క చేయకుండా వచ్చారని ఫడ్నవీస్, డిజైన్‌పై కెసిఆర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజస్థాన్‌లో విషాదం: అక్కా-తమ్ముడు సజీవదహనం!   
వెబ్ దునియా
రాజస్థాన్‌లోని విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గాఢనిద్రలో ఉన్న అక్కతో పాటు 13ఏళ్ల తమ్ముడు సజీవ దహనమయ్యారు. లాల్ రామ్ మీనా, రాజంతి అనే దంపతులు తమ పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లాల్‌రామ్ పిల్లలు గయానా (18), యువరాజ్ (13) సజీవ దహనం అయ్యారని పోలీసులు ...

వచ్చే నెలలో పెళ్లి: సజీవ దహనమైన అక్కాతమ్ముడు   Oneindia Telugu
అక్కాతమ్ముళ్ల సజీవ దహనం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీచర్లు కొట్టారని.. ఉరివేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య   
Oneindia Telugu
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో నెలరోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతి ఉపాధ్యాయులు తనను తీవ్రంగా కొట్టడంతో మానసికంగా ఆందోళనకు గురైన ఆ విద్యార్థి తనువు చాలించాడు. బనస్కాంత జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు ఉపాధ్యాయులను ...

టీచర్లు కొట్టారని విద్యార్థి ఆత్మహత్య   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
బీజేపీ, పీడీపీల మధ్య 'ఆర్టికల్ 370' సమస్య   
సాక్షి
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు పీటముడి మరింత బిగుస్తోంది. ఒకవైపు బీజేపీ, పీడీపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌ను రూపొందించే దిశగా తలమునకలై ఉండగా.. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 రద్దు అంశాన్ని లేవనెత్తవద్దన్న పీడీపీ డిమాండ్‌పై ఆరెస్సెస్ విభేదించడం, దానిపై పీడీపీ ...

జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ - బీజేపీ సంకీర్ణ సర్కారు!   వెబ్ దునియా
జమ్మూ కశ్మీర్‌లో వారంలో కొత్త ప్రభుత్వం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
షరతులకు ఒప్పుకుంటేనే బీజేపీతో పొత్తు: పీడీపీ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 9 మంది మృతి   
సాక్షి
ధార్/జబువ(మధ్యప్రదేశ్): ధార్ జిల్లాలోని మఛాలియా ఘాట్‌లో ఓ బస్సు 300 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిని రాఖీ రాజేంద్ర(38), పూజ గావ్లి(30), మహమ్మద్ నూర్(60), సామ్రాట్‌మల్ జైన్(62), కైలాష్(డ్రైవర్), రామ్, ముస్తఫా(20), శంతు సోలంకి, మధు వర్మ(40) గా పోలీసులు ...

మధ్యప్రదేశ్‌లో లోయలో పడిన ప్రైవేట్ బస్సు : 10 మంది దుర్మరణం!   వెబ్ దునియా
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం   Namasthe Telangana
ఘోర రోడ్డు ప్రమాదం   TV5

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言