వెబ్ దునియా
సినీ నటి ఆత్మహత్య.. చనిపోయేముందు.... సెల్ఫీ తీసుకుని...
వెబ్ దునియా
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించి, టీవీ సీరియల్స్లో ప్రముఖ పాత్రలను ధరిస్తున్న ఒక యువనటి ఆత్మహత్య చేసుకుంది. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న 30 సంవత్సరాల నటి దీప్తి అలియాస్ రమా లక్ష్మి శుక్రవారం రాత్రి ఫతేనగర్లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ రాడ్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం ...
ఆత్మహత్య చేసుకుంటూ సెల్పి తీసుకున్ననటిNews Articles by KSR
సినీ నటి ఆత్మహత్య.. చనిపోయేముందు....తెలుగువన్
టీవీ నటి దీప్తి ఆత్మహత్యNamasthe Telangana
Vaartha
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించి, టీవీ సీరియల్స్లో ప్రముఖ పాత్రలను ధరిస్తున్న ఒక యువనటి ఆత్మహత్య చేసుకుంది. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న 30 సంవత్సరాల నటి దీప్తి అలియాస్ రమా లక్ష్మి శుక్రవారం రాత్రి ఫతేనగర్లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ రాడ్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం ...
ఆత్మహత్య చేసుకుంటూ సెల్పి తీసుకున్ననటి
సినీ నటి ఆత్మహత్య.. చనిపోయేముందు....
టీవీ నటి దీప్తి ఆత్మహత్య
వెబ్ దునియా
గవర్నర్ నరసింహన్తో సీఎంల భేటీ ఓవర్: సాగర్ ఇష్యూకు తెర!
వెబ్ దునియా
నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల వివాదాస్పదమైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు సంయమనంతో, సమన్వయంతో ముందుకెళ్లాలని, సమస్యలతో సంబంధం లేకుండా నీటి విడుదలపై చర్చించుకోవాలని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదని సూచించారు. ఇదే కాకుండా.
సాగర్ చర్చలు ఫల ప్రదం నీళ్లొదిలారుAndhraprabha Daily
చల్లారిన సాగర్Andhrabhoomi
గవర్నర్తో సీఎంల భేటీ ముగిసిందితెలుగువన్
News4Andhra
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 37 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల వివాదాస్పదమైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు సంయమనంతో, సమన్వయంతో ముందుకెళ్లాలని, సమస్యలతో సంబంధం లేకుండా నీటి విడుదలపై చర్చించుకోవాలని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదని సూచించారు. ఇదే కాకుండా.
సాగర్ చర్చలు ఫల ప్రదం నీళ్లొదిలారు
చల్లారిన సాగర్
గవర్నర్తో సీఎంల భేటీ ముగిసింది
వెబ్ దునియా
1 నుంచి ఆధార్తో అనుసంధానం
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఒక వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు చేసుకొని దొంగఓట్లు వేయడం ఇక చెల్లదు. దొంగ ఓట్లు లేని,స్వేచ్చాయుత ప్రజాస్వామ్య దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల కమిషన్ నడుంకట్టింది. ఈ మేరకు ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. మార్చి 1 న ఈ ప్రక్రియను ప్రారం భించి వచ్చే ...
ఆగస్టుకల్లా ఆధార్తో ఓటర్ల జాబితా లింక్సాక్షి
మార్చి 1నుంచి ఓటర్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధానం!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఒక వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు చేసుకొని దొంగఓట్లు వేయడం ఇక చెల్లదు. దొంగ ఓట్లు లేని,స్వేచ్చాయుత ప్రజాస్వామ్య దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల కమిషన్ నడుంకట్టింది. ఈ మేరకు ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. మార్చి 1 న ఈ ప్రక్రియను ప్రారం భించి వచ్చే ...
ఆగస్టుకల్లా ఆధార్తో ఓటర్ల జాబితా లింక్
మార్చి 1నుంచి ఓటర్ కార్డులతో ఆధార్ కార్డుల అనుసంధానం!
వెబ్ దునియా
నాగార్జున సాగర్ కుడికాలువకు 7వేల క్యూసెక్కుల నీరు!
వెబ్ దునియా
నాగార్జున సాగర్ వివాదం ముగిసింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు ఏడు వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. కుడి కాలువ నుంచి నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం శనివారం ఇరు రాష్ట్రాల సీఎంలు గవర్నర్తో భేటీ సందర్భంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర భేటీ అయిన అనంతరం ...
వచ్చే సీజన్కి ముందుగానే నీటి వాటాలుAndhraprabha Daily
ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదలతెలుగువన్
సాగర్ డ్యాం వద్ద సడలని ఉద్రిక్తతAndhrabhoomi
Vaartha
Namasthe Telangana
సాక్షి
అన్ని 59 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నాగార్జున సాగర్ వివాదం ముగిసింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు ఏడు వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. కుడి కాలువ నుంచి నీటి విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం శనివారం ఇరు రాష్ట్రాల సీఎంలు గవర్నర్తో భేటీ సందర్భంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ దగ్గర భేటీ అయిన అనంతరం ...
వచ్చే సీజన్కి ముందుగానే నీటి వాటాలు
ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల
సాగర్ డ్యాం వద్ద సడలని ఉద్రిక్తత
వెబ్ దునియా
మహేష్ బాబుపై కేసీఆర్కు అలాంటి ప్లాన్ ఉంటే సానియా పరిస్థితేంటి...?
వెబ్ దునియా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ హీరో నితిన్లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ఆమధ్య వార్తలు హల్ చల్ చేశాయి. అది వాస్తవమో కాదో ఎవరూ స్పష్టం చేయలేదు. మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా చేసే విషయమై ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారనుకోండి. ఐతే అసలు ...
హీరో మహేష్ బాబుపై కేసీఆర్కు అలాంటి ప్లాన్ లేదా?Oneindia Telugu
హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్బాబుAndhraprabha Daily
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ హీరో నితిన్లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ఆమధ్య వార్తలు హల్ చల్ చేశాయి. అది వాస్తవమో కాదో ఎవరూ స్పష్టం చేయలేదు. మహేష్ బాబు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్గా చేసే విషయమై ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారనుకోండి. ఐతే అసలు ...
హీరో మహేష్ బాబుపై కేసీఆర్కు అలాంటి ప్లాన్ లేదా?
హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్బాబు
వెబ్ దునియా
బస్సులో దూరిన తాటి దుంగ.. విద్యార్థిని మృతి
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...
స్కూలు బస్సులోకి తాటిదుంగసాక్షి
బస్సు ప్రమాదంలో బాలిక మృతిVaartha
స్కూల్ బస్సుకు ప్రమాదం.. లహరి మృతిTV5
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...
స్కూలు బస్సులోకి తాటిదుంగ
బస్సు ప్రమాదంలో బాలిక మృతి
స్కూల్ బస్సుకు ప్రమాదం.. లహరి మృతి
సాక్షి
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండిAndhraprabha Daily
టెన్షన్ పుట్టిస్తోన్న బాబు వరంగల్ పర్యటన...TV5
చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు.. అరాచకం సృష్టిస్తాం.. ఎమ్మార్పీఎస్వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి
టెన్షన్ పుట్టిస్తోన్న బాబు వరంగల్ పర్యటన...
చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు.. అరాచకం సృష్టిస్తాం.. ఎమ్మార్పీఎస్
Andhraprabha Daily
డైపోర్టులు కావాలి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని అరుదైన, సంప్రదాయ చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రోత్సా#హం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ...
చేనేతకు ప్రోత్సాహం కల్పించండిసాక్షి
తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటుVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని అరుదైన, సంప్రదాయ చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రోత్సా#హం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ...
చేనేతకు ప్రోత్సాహం కల్పించండి
తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు
Oneindia Telugu
బాబుపై వ్యాఖ్యలు: కుండ బద్దలు కొట్టడమే జెసి తత్వం!
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తన తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఎంత ఆశ్చర్యం వ్యక్తమైందో, తెలుగుదేశం పార్టీలో చేరడానికి జెసి ముందుకు రావడం కూడా ...
'జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు విప్పాలి'సాక్షి
బాబును కలిసి వివరణ ఇచ్చిన జేసీNews4Andhra
జెసి దివాకారెడ్డికి చంద్రబాబు క్లాస్News Articles by KSR
వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తన తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఎంత ఆశ్చర్యం వ్యక్తమైందో, తెలుగుదేశం పార్టీలో చేరడానికి జెసి ముందుకు రావడం కూడా ...
'జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు విప్పాలి'
బాబును కలిసి వివరణ ఇచ్చిన జేసీ
జెసి దివాకారెడ్డికి చంద్రబాబు క్లాస్
వెబ్ దునియా
ఒక్కశాతం ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారు : ఉండవల్లి
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...
ఉండవల్లి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా!News Articles by KSR
చంద్రబాబుపై ఉండవల్లి సంచలనం, ఏపీ కోసం రేణుకOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...
ఉండవల్లి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా!
చంద్రబాబుపై ఉండవల్లి సంచలనం, ఏపీ కోసం రేణుక
沒有留言:
張貼留言