2015年2月20日 星期五

2015-02-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు:పొన్నాల   
సాక్షి
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం తగదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూచించారు. మీడియాపై ఆంక్షలు విధించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన ...

'జీహెచ్‌ఎంసీ' కోసమే సెటిలర్లపై ప్రేమ!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆరూ.. మీడియా స్వేచ్ఛను కూడా అడ్డుకుంటారా?: పొన్నాల   వెబ్ దునియా
మీడియాకు సంకెళ్లు ?   Vaartha

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచివాలయంలో మీడియాపై ఆంక్షలెందుకు? : ప్రతిపక్షాల మండిపాటు.   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మీడియా అంటే కేసీఆర్ కు అంత భయమెందుకో? తమకు అర్థం కావడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఆయన తన దురాగతాలు బయట పడకుండా ఉండేందుకు చివరకు మీడియాపై కూడా కక్ష సాధింపునకు తెగిస్తున్నారని ఆరోపించారు.
సచివాలయంలో ఆంక్షలు వద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేసీఆర్ మీద మీడియా ఆగ్రహం   తెలుగువన్
మీకు మీడియా అంటే ఎందుకంత భయం?   సాక్షి
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
మే 14న ఎంసెట్‌! 28న ర్యాంకుల ప్రకటన   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్‌-2015 షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, మే 14న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి ప్రకటించారు. మే 28న ఎంసెట్‌ ర్యాంకులు వెల్లడిస్తామని తెలిపారు. శుక్రవారం ...

మే 14న ఎంసెట్   సాక్షి
తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల   తెలుగువన్
ఎంసెట్-2015 షెడ్యూల్‌ను విడుదల చేసిన టి. సర్కారు!   వెబ్ దునియా
Oneindia Telugu   
Vaartha   
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రభుత్వ ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా   
తెలుగువన్
త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడానికి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ ప్రస్తుతం మెదక్ ...

ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా   Namasthe Telangana
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎన్జీవో నేత దేవీప్రసాద్ రాజీనామా!   వెబ్ దునియా
ఎన్జీవో నేత ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా   Vaartha
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాం, నిందులు పట్టించుకోను: కెసిఆర్   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రజల దీవెన తనకు ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా ముందుకు సాగిపోతూనే ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరువలో ...

బాధ్యత మరింత పెరిగింది   Andhraprabha Daily
ప్రజల దీవెన ఉంది! ఎవరెన్ని నిందలేసినా ముందుకు సాగుతా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'లక్ష కోట్ల బడ్జెట్'పై ఇప్పుడే చెప్పలేం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి పరారైన చైన్ స్నాచర్ అరెస్ట్!   
వెబ్ దునియా
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి పరారైన చైన్ స్నాచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్‌స్పెక్టర్ ఎపి ఆనంద్‌కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ షామా టాకీస్ మోడల్ టౌన్ కాలనీకి చెందిన మహమ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ ...

మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఖలీఫా అరెస్ట్(పిక్చర్స్)   Oneindia Telugu
కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో విజిలెన్స్ తనిఖీలు   TV5
ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఖలీఫా?   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
చంద్రబాబూ! చరిత్రలో లేకుండా పోతావ్: కవిత   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు ఎక్కడా చోటు కల్పించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వీరోచిత తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెడితే, చరిత్రలో లేకుండా పోతారని నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, పలువురు కార్యకర్తలు ఆ ...

బాబూ.. చరిత్ర లేకుండా పోతావ్‌   Andhraprabha Daily
తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే.. చంద్రబాబే చరిత్రలో ఉండరు : ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు చరిత్రలో లేకుండా పోతరు: కవిత   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీ రాజధాని ల్యాండ్ పూలింగ్ కేసు వాయిదా..!   
వెబ్ దునియా
ఆంద్ర ప్రదేశ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టన భూ సేకరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పూలింగ్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి తమను తప్పించాలని కోరుతూ ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాలకు చెందిన 32 మంది రైతులు కోర్టులో పిటిషన్ ...

ఎపి రాజధానికి చిక్కులు: హైకోర్టుకెక్కిన రైతులు   Oneindia Telugu
ఏపీ రాజధాని..సర్కార్ కు చిక్కులు..   10tv
ల్యాండ్ పూలింగ్ పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'సెటిలర్లు' అని మొదట అన్నది కేసీఆరే...   
తెలుగువన్
హైదరాబాద్‌లో 'సెటిలర్లు' అనేవాళ్ళు ఎవరూ లేరని, హైదరాబాద్‌లో వున్నవాళ్ళందరూ హైదరాబాదీలేనని, హైదరాబాద్‌లోని ఆంధ్రావాళ్ళ కాళ్ళలో ముల్లు దిగితే తాను నోటితో తీస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఈ మాటలు ఏ ఉద్దేశంతో చెప్పారో ఏంటోగానీ, ప్రతిపక్షాలు మాత్రం మూకుమ్మడిగా ఆయన మీద మాటల దాడి ...

వివక్ష ఉండబోదు... అందరూ తెలంగాణ పౌరులే.   వెబ్ దునియా
నా పంటితో తీస్తా   Vaartha
సెటిలర్స్ లేరు..   సాక్షి
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
11వ శతాబ్దంలోనే ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం.. భద్రాద్రి కంటే...   
వెబ్ దునియా
ఖమ్మం జిల్లాలో గోదావరీ ఒడ్డున రామదాసు ఆలయాన్ని నిర్మించేందుకు వందల సంవత్సరాలకు ముందే కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం పూజలందుకుంటోంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు అధికారిక శ్రీరామనవమి వేడుకల్ని ఒంటిమిట్టలోనే నిర్వహించాలని నిర్ణయించుకుందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శ్రీరామనవమి రోజున ...

ఒంటిమిట్టకు నవమి శోభ   Andhrabhoomi
మార్చి 28న కోదాండరాముని ఉత్సవం   Andhraprabha Daily
ఏపీలో శ్రీరామ నవమి వేడుకపై వివాదం రాజుకుంటోంది..   TV5
తెలుగువన్   
అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言