2015年2月19日 星期四

2015-02-20 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీది పూటకోమాట... ఇదేం తీరు : మండిపడ్డ దిగ్విజయ్   
వెబ్ దునియా
కేంద్రప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతాపార్టీ మాట మీద నిలిచే తత్వం ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పూటకోమాట. రోజుకో తీరుగా మాట్లాడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. నాడు తాము కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే ఉన్నామన్నట్లు వ్యవహరించిన బీజేపీ నేడు అప్పటి ...

ఎపికి అప్పుడే ఇచ్చేశాం, బయటపెడ్తాం: వెంకయ్యపై దిగ్విజయ్   Oneindia Telugu
'హోదా'పై యూటర్న్   సాక్షి
ఏపీకి 'హోదా' ఇచ్చేశాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వివక్ష ఉండబోదు... అందరూ తెలంగాణ పౌరులే.   
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ఆంధ్రా ప్రాంత వాసులపై కరుణ చూపారు. సెటిలర్ అనే పదమే లేదని, ఆ పదాన్ని వినలేదన్నట్లు వ్యవహరించారు. ఆంధ్ర,హైదరాబాద్ సెటిలర్ అనే వివక్ష ఉండబోదని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో పుట్టినవారు, ఇక్కడే నివాసం ఉంటున్నవారందరూ హైదరాబాదీలే.. తెలంగాణ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి ఏ నొప్పికలిగిన ...

ఇకపై ప్రాంతీయ వివక్ష వుండదట...   తెలుగువన్
సెటిలర్స్ లేరు..   సాక్షి
పుట్టింది మెదక్‌ అయినా హైదరాబాదీనే : కేసీఆర్‌ (19-Feb-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 16 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సీఎం చంద్రబాబు... ప్రొక్లెయినర్ డ్రైవర్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొక్లెయినర్ నడిపారు. గురువారం నాడు ఆయన ప్రొక్లెయినర్ నడుపుతూ చెట్టు - నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లోనుంచి హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి. కొత్తకోట మండలం ...

ప్రొక్లెయినర్ నడుపుతూ.. చెట్టు-నీరు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు!   వెబ్ దునియా
జేసీబీని నడిపి, మట్టి తవ్విని చంద్రబాబు: నా ఒక్కడి వల్ల కాదని..   Oneindia Telugu
నీరు- చెట్టు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒంటిమిట్ట రామయ్యకి ఏనీ అధికార లాంఛనాలు   
తెలుగువన్
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో వైభవంగా జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాద్రి రామయ్యకి ప్రభుత్వ లాంఛనాలు అందేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న సందేహం ...

నేడు ఒంటిమిట్టకు అధికార బృందం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ శ్రీరామనవమి ఒంటిమిట్టలో.... భద్రాద్రి తెలంగాణకు వెళ్ళిపోవడంతో..!   వెబ్ దునియా
ఒంటిమిట్టలోనే అధికారికంగా నవమి వేడుకలు   Andhrabhoomi
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలే.. నో సెటిలర్స్!!   
వెబ్ దునియా
హైదరాబాద్‌లో సెటిలర్స్ లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉంటున్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని, అందుకే రామానాయుడుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఉండేవాళ్లు తాము సెటిలర్లమన్న భావన వదిలి ...

హైదరాబాద్ లో ఉండేవాళ్లంతా తెలంగాణ బిడ్డలే: కేసీఆర్   సాక్షి
సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Palli Batani
   
ఎమ్మెల్సీ ఎన్నికపైకేసీఆర్‌ కసరత్తు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కసరత్తు ముమ్మరం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు జగదీష్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులతో సీఎం కేసీఆర్‌ గురువారం నాడు ...

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు   Andhrabhoomi
మండలి ఎన్నికల్లో తెరాస దూకుడు...అభ్యర్థులు ఖరారు..!   Palli Batani
'మండలి' బరిలో దేవీప్రసాద్‌! పెద్దల సభకు ఉద్యోగ నేత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హంద్రీ-నీవా పనులకు వారంలో 2 రోజులు కేటాయిస్తా!   
సాక్షి
పెద్దతిప్పసముద్రం: హంద్రీ నీవా కాలువల నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదని, వారంలో రెండు రోజుల పాటు హంద్రీ-నీవా పనుల వేగవంతానికే సమయాన్ని కేటాయిస్తానని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం ...

ప్రణాళికతో కరువును ఎదుర్కోవచ్చు... సిఎం చంద్రబాబు   వెబ్ దునియా
చిత్తూరును కరువు రహిత జిల్లాగా తయారు చేస్తా ఐదేళ్లలోపు కరువు రహిత రాష్ట్రంగా ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మహానగరంలో మాయలేడీ   
సాక్షి
హైదరాబాద్: మహానగరంలో ఓ మాయలేడీ మహిళలకు మాయమాటలు చెప్పి దాదాపు రెండు కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. బాధితులు ఆమెను చితకబాది పఠాన్ చెరు మండలం ఆర్ సి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఈ మహిళ పటాన్ చెరు మండలం బీరంగూడలో ఆధ్యత డిజైనర్ క్రియేషన్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ప్రజాకర్షణ పథకాలతో మహిళలకు వల వేసింది.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో టోకరా   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


జరీబు భూముల ప్యాకేజీ పెంచాలి   
Andhraprabha Daily
చిలకలూరిపేట, కెఎన్‌ఎన్‌ : గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతులు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎకరం మెట్ట భూమి ఇస్తే ప్రభుత్వం 1000 గజాలు, కమర్షియల్‌ ఏరియాలో 200 గజాలు ...

జరీబు భూములకు పరిహారం పెంచాలి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎపి తాత్కాలిక రాజధాని పై పునరాలోచన-గుడ్   
News Articles by KSR
ఎపి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం భవనాలు నిర్మించాలని ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే ఇప్పుడు పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. దీనికి మూడు వందల కోట్లు ఖర్చు చేయడానికి కూడా రంగం సిద్దం అయింది. మళ్లీ అంతలో ఏమైందో కాని, దీనిపై మరో ఆలోచన జరుగుతోంది. తాత్కాలిక నిర్మాణాలకు ఇంత ...

రాజధాని తరలింపు యోచనకు చంద్రబాబు స్వస్తి   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言