2015年2月25日 星期三

2015-02-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఢిల్లీవాసులకు కేజ్రీ కానుకలు... విద్యుత్తు చార్జీల తగ్గింపు   
వెబ్ దునియా
కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తూనే, మరోవైపు తాగు నీరు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు చార్జీలను 50 శాతం తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది.
ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 50 శాతం తగ్గింపు   సాక్షి
ఢిల్లీ ప్రజలపై సిఎం కేజ్రీవాల్‌ వరాల జల్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేజ్రీ డెసిషన్స్: మార్చి 1 నుంచి విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, ఉచిత తాగునీరు   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ, తెలంగాణ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు: 'కృష్ణా'పై కర్నాటక   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి ...

కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబునల్ ఎదట విచారణ ప్రారంభం   వెబ్ దునియా
'కృష్ణా జలాల'పై మళ్లీ విచారణ వద్దు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
ఏపీలో మే 10న ఎంసెట్‌   
Andhraprabha Daily
విశాఖపట్నం, కెఎన్‌ఎ న్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఒంటరిగానే నిర్వ హిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రక టించారు. మే 10వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిర్వహ ణ బాధ్యత కాకినాడ జెఎన్‌టీ యు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా ...

మే 10న ఏపీ ఎంసెట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో మే 10న ఎంసెట్   సాక్షి
ఎంసెట్‌పై గందరగోళానికి ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం   10tv

అన్ని 24 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాహుల్ గాంధీకి పగ్గాలు, మెంటర్‌గా సోనియా: సంక్షోభం తప్పదా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం గట్టనుంది. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు పరోక్షంగా ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్‌ ఇప్పటికే ...

ఇంతకీ రాహుల్‌ ఎక్కడ బ్యాంకాకలోేనా ఉత్తరాఖండ్‌లోనా.   Andhraprabha Daily
రాహుల్‌కు ఈ ఏడాదే కాంగ్రెస్ పగ్గాలు!   సాక్షి
రాహుల్ ఎక్కడ?   Andhrabhoomi

అన్ని 18 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది.. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వస్తోంది   
Teluguwishesh
సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఎవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబందం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు. అదేంటి 144 ...

విజృంభించిన స్వైన్ ఫ్లూ... అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమలు..!   వెబ్ దునియా
స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్..బహిరంగ సభలు నిషేధం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాఫియా డాన్ అబుసలేంకు జీవితఖైదు   
వెబ్ దునియా
మాఫియా డాన్ అబుసలేం ఇక జీవితాంత జైలులో ఉండాల్సిందే. ఓ హత్యకేసులో ఆయన జీవిత ఖైదు విధించారు. బెదిరింపు, హత్యా నేరారోపణలు రుజువుకావడంతో టాడా కోర్టు ఆయనకు శిక్ష విధించింది. 1995 నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు అబూసలేంకు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్ తోపాటు పలువురు ...

అబూ సలేంకు యావజ్జీవం   Andhraprabha Daily
అబూసలేంకు జీవితఖైదు   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజీనామా చేయండి...   
సాక్షి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే, యాదవ్ బుధవారం ...

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాజీనామా   Andhraprabha Daily
మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామా   Andhrabhoomi
పరీక్షల కుంభకోణం కేసు: మధ్యప్రదేశ్ గవర్నర్‌ రాజీనామా   Oneindia Telugu
వెబ్ దునియా   
Namasthe Telangana   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లోక్ సభ ఎదుటకు కొత్త బిల్లులు   
వెబ్ దునియా
పార్లమెంటు ఎదుటకు కీలక అంశాలను తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదటు పెట్టింది. బొగ్గు గనులు, బీమా, పౌరసత్వం అంశాలపై జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో చట్టాలను చేసేందుకు గాను లోక్‌సభలో కేంద్రం బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే కొత్త బీమా బిల్లును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ...

లోక్‌సభకు త్వరలో మూడు కీలక బిల్లులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాయగిరి- గుట్ట రోడ్డుకి నిధులు మంజూరు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లాలోని రాయగిరి-యాదగిరి గుట్టకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తుర్క పల్లి-యాదగిరి గుట్టకు డబుల్‌ లైన్‌ నిర్మాణా నికి రూ.10కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్‌ యాద గిరి ...

గుట్టకు మహర్దశ   Andhrabhoomi
గుట్టకు ఏటా రూ.వంద కోట్లు - సీఎం కేసీఆర్..   10tv
రాయగిరి-గుట్ట రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు   Namasthe Telangana
సాక్షి   
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి   
సాక్షి
ఏలూరు(వన్ టౌన్) : ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతోన్న విద్యార్థిని బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారు జామున ఐదు గంటలకు వాచ్‌మన్ ద్వారా విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు సమాచారం ఇవ్వడంతో దుర్ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ...

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య   Andhrabhoomi
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!   వెబ్ దునియా
10వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య, ప్రిన్సిపాల్ సస్పెండ్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言