వెబ్ దునియా
అనిల్ కుంబ్లేకు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం
వెబ్ దునియా
భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. ఇందులో ఆయనకు సభ్యత్వం ఖరారయ్యింది. ఇది అరుదైన గౌరవ దక్కనుంది. త్వరలో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం స్వీకరించనున్నారు. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 77 కు చేరనుంది. వన్డే వరల్డ్ కప్ లో ఆదివారం జరుగనున్న ...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్... అనిల్ కుంబ్లేతెలుగువన్
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కుంబ్లేసాక్షి
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అనిల్ కుంబ్లేNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. ఇందులో ఆయనకు సభ్యత్వం ఖరారయ్యింది. ఇది అరుదైన గౌరవ దక్కనుంది. త్వరలో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం స్వీకరించనున్నారు. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 77 కు చేరనుంది. వన్డే వరల్డ్ కప్ లో ఆదివారం జరుగనున్న ...
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్... అనిల్ కుంబ్లే
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కుంబ్లే
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో అనిల్ కుంబ్లే
Andhraprabha Daily
జింబాబ్వే బోణీ
Andhraprabha Daily
సాక్స్టన్ ఒవల్ (నెల్సన్, న్యూజిలాండ్): పార్ట్ టైమ్ క్రికెట్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్లో అద్భుత ప్రతిభ కనబరించింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైంది. షైమన్ అన్వర్ 67, 43 ఏళ్ల వెటరన్ ఖుర్రం ఖాన్ 45 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ...
ఆదుకున్న విలియమ్స్సాక్షి
జింబాబ్వే విజయంతెలుగువన్
ప్రపంచ కప్ 2015 లీగ్ మ్యాచ్: యూఏఈపై జింబాబ్వే గెలుపు!వెబ్ దునియా
Palli Batani
Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 29 వార్తల కథనాలు »
Andhraprabha Daily
సాక్స్టన్ ఒవల్ (నెల్సన్, న్యూజిలాండ్): పార్ట్ టైమ్ క్రికెట్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్లో అద్భుత ప్రతిభ కనబరించింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైంది. షైమన్ అన్వర్ 67, 43 ఏళ్ల వెటరన్ ఖుర్రం ఖాన్ 45 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ...
ఆదుకున్న విలియమ్స్
జింబాబ్వే విజయం
ప్రపంచ కప్ 2015 లీగ్ మ్యాచ్: యూఏఈపై జింబాబ్వే గెలుపు!
సాక్షి
ఇండియా బ్యాటింగ్ అంటే కోహ్లీ ఒక్కడే కాదు
Andhraprabha Daily
మెల్బోర్న్: ఈ వరల్డ్ కప్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ ఆదివారం జరగనున్న మ్యాచ్లో ఈ విధ్వంసకర బ్యాట్స్మన్ కోసం ప్రత్యేక ప్రణాళికలేవీ చేయడం లేదని సౌతాఫ్రికా కోచ్ రస్సెల్ డొమింగో అన్నారు. 'గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ టీమిండియాలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతని రికార్డు ...
భారత్ అంటే కోహ్లి ఒక్కడే కాదు!సాక్షి
విరాట్ కోహ్లీతో జర భద్రం!Namasthe Telangana
వరల్డ్ కప్: సఫారీలపై సెంచరీ చేయని కోహ్లీ, ఈసారైనా చేస్తాడా?Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మెల్బోర్న్: ఈ వరల్డ్ కప్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ ఆదివారం జరగనున్న మ్యాచ్లో ఈ విధ్వంసకర బ్యాట్స్మన్ కోసం ప్రత్యేక ప్రణాళికలేవీ చేయడం లేదని సౌతాఫ్రికా కోచ్ రస్సెల్ డొమింగో అన్నారు. 'గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ టీమిండియాలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అతని రికార్డు ...
భారత్ అంటే కోహ్లి ఒక్కడే కాదు!
విరాట్ కోహ్లీతో జర భద్రం!
వరల్డ్ కప్: సఫారీలపై సెంచరీ చేయని కోహ్లీ, ఈసారైనా చేస్తాడా?
సాక్షి
నాపై సీబీఐ కేసును కొట్టివేయండి: శ్రీలక్ష్మి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును అన్యాయం, ఏకపక్షం, అక్రమంగా ప్రకటించాలని, ఇదే సమయంలో తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా ఆదేశాలు ...
స్వేచ్ఛ, జీవితం.. అన్నీ కోల్పోయాను!Namasthe Telangana
నాపై ఉన్న కేసులను కొట్టివేయాలి: శ్రీలక్ష్మిVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును అన్యాయం, ఏకపక్షం, అక్రమంగా ప్రకటించాలని, ఇదే సమయంలో తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా ఆదేశాలు ...
స్వేచ్ఛ, జీవితం.. అన్నీ కోల్పోయాను!
నాపై ఉన్న కేసులను కొట్టివేయాలి: శ్రీలక్ష్మి
వెబ్ దునియా
ఈ రోజు కాకుంటే, ఏదో ఒక రోజున ఆసీస్ను ఓడిస్తాం: ముష్పికర్ రహీం
వెబ్ దునియా
తప్పకుండా ఆస్ట్రేలియాను ఎప్పటికైనా ఓడిస్తామని బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం అన్నాడు. క్రికెట్లో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమేనని, అయితే అది అసాధ్యం మాత్రం కాదని రహీం పేర్కొన్నాడు. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించే సత్తా తమకుందని, ఈరోజు కాకుంటే, ఏదో ఒక రోజున కంగారూలను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకూ ఒక రోజు ...
'మాకు ఒక రోజు వస్తుంది, ఆసీస్ను ఓడిస్తాం'thatsCricket Telugu
'ఏదో ఒక రోజున ఓడిస్తాం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తప్పకుండా ఆస్ట్రేలియాను ఎప్పటికైనా ఓడిస్తామని బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం అన్నాడు. క్రికెట్లో ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమేనని, అయితే అది అసాధ్యం మాత్రం కాదని రహీం పేర్కొన్నాడు. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించే సత్తా తమకుందని, ఈరోజు కాకుంటే, ఏదో ఒక రోజున కంగారూలను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకూ ఒక రోజు ...
'మాకు ఒక రోజు వస్తుంది, ఆసీస్ను ఓడిస్తాం'
'ఏదో ఒక రోజున ఓడిస్తాం'
వెబ్ దునియా
భారత్ టీమ్ యమా డేంజర్.. బీ కేర్ ఫుల్: రికీ పాంటింగ్
వెబ్ దునియా
భారత్ టీమ్తో జాగ్రత్తగా ఉండాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి వరల్డ్ కప్లో టీమిండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు అని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. భారత జట్టులో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశం ఉందని ...
భారత జట్టు మహా డేంజర్: రికీ పాంటింగ్ హెచ్చరికOneindia Telugu
టీమిండియాతో జర భద్రం : పాంటింగ్Namasthe Telangana
టీమిండియా చాలా ప్రమాదకర జట్టుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ టీమ్తో జాగ్రత్తగా ఉండాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి వరల్డ్ కప్లో టీమిండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు అని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. భారత జట్టులో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశం ఉందని ...
భారత జట్టు మహా డేంజర్: రికీ పాంటింగ్ హెచ్చరిక
టీమిండియాతో జర భద్రం : పాంటింగ్
టీమిండియా చాలా ప్రమాదకర జట్టు
వెబ్ దునియా
ధోనీకి బ్రేక్.. ఈ స్టంప్స్ చాలా రేటు గురూ..!
వెబ్ దునియా
2015 ప్రపంచకప్ను పురస్కరించుకుని నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్పై మ్యాచ్ గెలిచిన సందర్భంగా.. ఆ ఆనందంలో పిచ్పై స్టంప్స్ తీసుకెళ్లేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్రేక్ పడింది. ఆ స్టంప్స్ ఎత్తుకెళ్లడానికి వీల్లేదని ఎంపైర్లు అడ్డుకున్నారు. స్టంప్స్ తీసుకోనివ్వక పోవడంతో, ధోనీ నిరాశ చెందాడని వార్తలొచ్చాయి. దీనికి అసలు కారణం ఏమిటని ఆరా ...
ఈ స్టంప్స్ చాలా రేటు గురూ!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2015 ప్రపంచకప్ను పురస్కరించుకుని నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్పై మ్యాచ్ గెలిచిన సందర్భంగా.. ఆ ఆనందంలో పిచ్పై స్టంప్స్ తీసుకెళ్లేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్రేక్ పడింది. ఆ స్టంప్స్ ఎత్తుకెళ్లడానికి వీల్లేదని ఎంపైర్లు అడ్డుకున్నారు. స్టంప్స్ తీసుకోనివ్వక పోవడంతో, ధోనీ నిరాశ చెందాడని వార్తలొచ్చాయి. దీనికి అసలు కారణం ఏమిటని ఆరా ...
ఈ స్టంప్స్ చాలా రేటు గురూ!
వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్ కేసు.. సల్మాన్ అంగీకారం.. ఆసిఫ్, అమీర్లపైనా పీసీబీ వేటు..!
వెబ్ దునియా
2010లో ఇంగ్లాండుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్లో తాను స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అంగీకరించినట్టు పీసీబీ వర్గాల సమాచారం. అంతేకాకుండా స్పాట్ ఫిక్సింగ్లో తాను పాల్గొనడంతో పాటు మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్లను కూడా దింపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ...
'స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డా, వారిద్దరికి ఫిక్సింగ్లో పాల్గొనాలని చెప్పా'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
2010లో ఇంగ్లాండుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్లో తాను స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్టు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అంగీకరించినట్టు పీసీబీ వర్గాల సమాచారం. అంతేకాకుండా స్పాట్ ఫిక్సింగ్లో తాను పాల్గొనడంతో పాటు మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్లను కూడా దింపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ...
'స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డా, వారిద్దరికి ఫిక్సింగ్లో పాల్గొనాలని చెప్పా'
సాక్షి
హ్యాట్రిక్ విజయంపై కివీస్ కన్ను
సాక్షి
వెల్లింగ్టన్: ప్రపంచకప్ లో పూల్-ఏలో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్ లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ తలపడుతోంది. తాఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన కివీస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ లోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతితో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లీషు టీమ్ తొలి విజయం సాధించాలని ...
ఇంగ్లండ్తో తలపడనున్న న్యూజిలాండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
వెల్లింగ్టన్: ప్రపంచకప్ లో పూల్-ఏలో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్ లో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ తలపడుతోంది. తాఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన కివీస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ లోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతితో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లీషు టీమ్ తొలి విజయం సాధించాలని ...
ఇంగ్లండ్తో తలపడనున్న న్యూజిలాండ్
సాక్షి
చెలరేగిన సౌతీ, ఇంగ్లండ్ ఎదురీత
సాక్షి
వెల్లింగ్టన్: కివీస్ బౌలర్ సౌతీ చెలరేగడంతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. మోర్గాన్(17), జేమ్స్ టేలర్(0), బట్లర్(3) వరుసగా అవుటయ్యారు. అంతముందు మొయిన్ అలీ 20, బాలన్స్ 10, బెల్ 8 పరుగులు చేసి ...
పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వెల్లింగ్టన్: కివీస్ బౌలర్ సౌతీ చెలరేగడంతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. మోర్గాన్(17), జేమ్స్ టేలర్(0), బట్లర్(3) వరుసగా అవుటయ్యారు. అంతముందు మొయిన్ అలీ 20, బాలన్స్ 10, బెల్ 8 పరుగులు చేసి ...
పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
沒有留言:
張貼留言