2015年2月15日 星期日

2015-02-16 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
పెషావర్‌లో షియా మసీదుపై తాలిబన్ల దాడి   
Namasthe Telangana
పెషావర్, ఫిబ్రవరి 13: పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలోని షియా మసీదుపై తాలిబన్లు జరిపిన దాడిలో 22 మంది మృతి చెందగా కనీసం 60 మంది గాయపడ్డారు. హయతాబాద్ ప్రాంతంలోని ఈ మసీదులో పౌరులు శుక్రవారం వారాంతపు ప్రార్ధనలుచేస్తున్నప్పుడు భద్రతాదళాల దుస్తులు ధరించిన ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు హ్యాండ్ గ్రనేడ్లు విసురుతూ లోపలకు ...

పెషావర్ ఉగ్రవాద దాడిలో 19 మంది మృతి   సాక్షి
పెషావర్ మసీదు వద్ద వరుస పేలుళ్లు .. 19కి చేరిన మృతులు!   వెబ్ దునియా
పాకిస్థాన్‌లో పేలుడు : 22 మంది మృతి   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల అరెస్ట్   
సాక్షి
హైదరాబాద్: దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 3.3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయి ఎయిర్ లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు ...

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం   Andhrabhoomi
ఎయిర్‌పోర్ట్‌లో 2 కేజీల బంగారం పట్టివేత   Andhraprabha Daily
లోదుస్తుల్లో 2 కేజీల గోల్డ్ బిస్కెట్‌లు.. ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్టు..!   వెబ్ దునియా
TV5   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
తాతయ్య లేచారు.. మాట్లాడుతున్నారు!   
సాక్షి
వాషింగ్టన్ : అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్ భాయ్ పటేల్ (57) ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన లేచి కూర్చుంటున్నారని, మాట్లాడుతున్నారని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది హెన్రీ ఎఫ్. షెరాడ్ తెలిపారు. సురేష్ భాయ్ కోలుకోవడానికి మాత్రం చాలా కాలం పడుతుందన్నారు.

ఇంకా మరిన్ని »   


సాక్షి
   
వంద బ్యాంకుల నుంచి రూ. 1862 కోట్ల దోపిడీ!   
సాక్షి
వాషింగ్టన్ : ప్రపంచంలోని 30 దేశాల్లో గల 100 బ్యాంకులు అత్యాధునికమైన సైబర్ దాడికి గురయ్యాయి! ఈ దాడిలో రూ. 1862 కోట్లు దోచుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కీ ల్యాబ్ ఈ విషయాన్ని గుర్తించి చెప్పింది. అనుమానాస్పద సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాకర్లు సుదీర్ఘ కాలం పాటు బ్యాంకింగ్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ: చర్చలు ఫలించాయ్!   
వెబ్ దునియా
హింసతో అట్టుడుకుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి తొలి అడుగు పడింది. జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు సుమారు 16 గంటల పాటు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దళాలు ఆదివారం నుంచి కాల్పుల విరమణ పాటించాలని తీర్మానించారు. ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు ...

ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ...పాటించడంపైనే అనుమానాలు   Teluguwishesh

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మరణశిక్ష పడిన ఆరుగురు ఖైదీలను తప్పించిన ఆల్‌ఖైదా   
వెబ్ దునియా
మరణశిక్ష పడిన ఆరుగురు ఖైదీలను ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ తప్పించింది. ఈ సంఘటన యెమెన్‌లోని షాబ్వా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఆల్‌ఖైదాకు చెందిన తీవ్రవాదులు జైలుపై ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడిచేసి బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి, తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు.
తీవ్రవాదులను జైలు నుంచి తప్పించిన ఆల్ ఖైదా   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుబాయ్‌లో లక్కీ డ్రా... 20 కిలోల గోల్డ్ గెలుచుకున్న ఎన్నారై..!   
వెబ్ దునియా
దుబాయ్‌లో ఓ ప్రవాస భారతీయ మహిళకు భలే ఛాన్స్ కొట్టింది. మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‌ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో 20 కిలో బంగారం గెలుచుకుంది. కేరళలో పుట్టి కెన్యాలో పెరిగిన అన్న్ అనే మహిళ దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మెగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆమెకు 20 కేజీల బంగారం గెలుచుకున్నట్లు నిర్వాహకులు ...

లక్కీ డ్రా: 20 కిలోల గోల్డ్ గెల్చుకున్న ఎన్నారై యువతి   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫోటో షూట్ కోసం వక్షోజాలను చూపించి బహిష్కరణకు గురైన నటి!   
వెబ్ దునియా
అరబ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మహిళ ఓ చిన్నపాటి తప్పు చేసినా కఠినమైన శిక్షను విధిస్తారు. తాజాగా ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి ఒకరు ఫోటో షూట్ కోసం తన వక్షోజాలను చూపించి... ఆ దేశ బహిష్కరణకు గురైంది. ఆ నటి పేరు గోల్షిఫ్‌టెక్ ఫరహానీ. ఈమె వయస్సు 31 యేళ్లు. ఓ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోలో కనిపించింది. ఆ సమయంలో ఆమె వక్షోజాలను ఫోటో షూట్ ...

వక్షోజాలు చూపించి బహిష్కరించబడిన నటి.. నగ్నంగా ఫోజులిచ్చింది   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లాటరీ పేరుతో ప్రజలకు టోకరా: నైజీరియన్లు అరెస్ట్!   
వెబ్ దునియా
లాటరీ పేరుతో ప్రజలకు టోకరా వేసేందుకు ఇద్దరు నైజీరియన్లు చేసిన పన్నాగాన్ని పోలీసులు వమ్ము చేశారు. ఇందుకు పథకం వేసిన ఇద్దరు నైజీరీయన్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం మాట్లాడుతూ.. నైజీరియాకు చెందిన క్రిస్టోఫర్ (31), ...

నైజీరియన్ల ఆటకట్టించిన సైబర్‌క్రైమ్ పోలీసులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


హైదరాబాదీకి 3 కోట్ల పరిశోధక అవార్డు!   
సాక్షి
న్యూయార్క్: అమెరికాలో ఓ హైదరాబాద్ ప్రొఫెసర్‌కు ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పరిశోధక అవార్డు లభించింది. న్యూయార్క్ యూనివర్సిటీ, స్నెర్ట్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ అయిన శ్రీకాంత్ జగబత్తులకు 'ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్‌మెంట్ అవార్డు(కెరీర్)'ను సైన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. అవార్డు కింద శ్రీకాంత్‌కు ఐదేళ్ల కాలంలో మొత్తం 5 లక్షల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言