Oneindia Telugu
అతి కిరాతకంగా బందీల తల నరికే ఐసీస్ ఉగ్రవాది... ఎవరీ 'జిహాదీ జాన్' (ఫోటోలు)
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్ని చంపిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేశాడు. వీడియోని ...
సిరియాలో అమెరికా జర్నలిస్టు గొంతు కోసిందెవరు?.. తెలుసా...!వెబ్ దునియా
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్ని చంపిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేశాడు. వీడియోని ...
సిరియాలో అమెరికా జర్నలిస్టు గొంతు కోసిందెవరు?.. తెలుసా...!
పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!
వెబ్ దునియా
జిహాదీ జాన్ను చంపొద్దు.. డేవిడ్ హెయిన్స్ భార్య కోరిక..!
వెబ్ దునియా
నిత్యం ప్రపంచ వ్యాప్తంగా మారణహోమాలు సృష్టిస్తూ వందలాది ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్. ఐఎస్ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాది జిహాదీ జాన్ (మహ్మద్ ఎమ్వాజీ). ఈ ఉగ్రవాది కనిపిస్తే కాల్చిపారేసంతటి కోపంతో ప్రపంచ దేశాలు ఉంటే. అతడి చేతిలో బలైన బ్రిటన్కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగాన్ మాత్రం జిహాదీని ...
జిహాదీ జాన్ నాక్కావాలి..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిత్యం ప్రపంచ వ్యాప్తంగా మారణహోమాలు సృష్టిస్తూ వందలాది ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్. ఐఎస్ఐఎస్ సంస్థకు చెందిన ఉగ్రవాది జిహాదీ జాన్ (మహ్మద్ ఎమ్వాజీ). ఈ ఉగ్రవాది కనిపిస్తే కాల్చిపారేసంతటి కోపంతో ప్రపంచ దేశాలు ఉంటే. అతడి చేతిలో బలైన బ్రిటన్కు చెందిన డేవిడ్ హెయిన్స్ భార్య డ్రాగాన్ మాత్రం జిహాదీని ...
జిహాదీ జాన్ నాక్కావాలి..
ఇండోనేసియాలో భారీ భూకంపం
సాక్షి
జకార్తా: దక్షిణ మధ్య ఇండోనేసియా సమీపంలోని సముద్ర గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదు అయింది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి లేదని తెలిపింది. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 ...
ఇండోనేషియాలో భూకంపంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
జకార్తా: దక్షిణ మధ్య ఇండోనేసియా సమీపంలోని సముద్ర గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదు అయింది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి లేదని తెలిపింది. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 ...
ఇండోనేషియాలో భూకంపం
వెబ్ దునియా
భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం: ఒబామా మద్దతు
వెబ్ దునియా
యూన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ అభ్యర్థిత్వానికి అమెరికా అధినేత బరాక్ ఒబామా మద్దతు పలికారు. తద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని ఒబామా బలపర్చినట్లు వైట్హౌజ్ మీడియా అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో తెలిపారు. యూఎన్లో సంస్కరణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి భారత్కు శాశ్వత సభ్యత్వం ...
భారత్ శాశ్వత సభ్యత్వానికి ఒబామా మద్దతు!Namasthe Telangana
మండలిలో భారత్కు చోటుAndhrabhoomi
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యూన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశ అభ్యర్థిత్వానికి అమెరికా అధినేత బరాక్ ఒబామా మద్దతు పలికారు. తద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని ఒబామా బలపర్చినట్లు వైట్హౌజ్ మీడియా అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో తెలిపారు. యూఎన్లో సంస్కరణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి భారత్కు శాశ్వత సభ్యత్వం ...
భారత్ శాశ్వత సభ్యత్వానికి ఒబామా మద్దతు!
మండలిలో భారత్కు చోటు
భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు
Namasthe Telangana
హెచ్-1బీ వీసా హోల్డర్లకు శుభవార్త
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు సంతోషకరమైన వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. యూఎస్లో హెచ్-1బీ వీసాపై సేవలందిస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు మే 26 తేదీ నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ హెచ్-1బీ ఉద్యోగులకు ...
హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్సాక్షి
భాగస్వామికి బంపర్ ఆఫర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాట నిలబెట్టుకున్న ఒబామా: హెచ్1-బీ వీసాపై నిబంధనలు సరళతరంOneindia Telugu
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు సంతోషకరమైన వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. యూఎస్లో హెచ్-1బీ వీసాపై సేవలందిస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు మే 26 తేదీ నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ హెచ్-1బీ ఉద్యోగులకు ...
హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్
భాగస్వామికి బంపర్ ఆఫర్
మాట నిలబెట్టుకున్న ఒబామా: హెచ్1-బీ వీసాపై నిబంధనలు సరళతరం
వెబ్ దునియా
ముగ్గురు కలిసి ఓ బిడ్డకు జన్మ... బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం..!
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదంOneindia Telugu
బ్రిటన్లో ఇక త్రీ పేరెంట్ బేబీలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం
బ్రిటన్లో ఇక త్రీ పేరెంట్ బేబీలు
ఉగ్రవాదులపై ఇరాక్ లో దాడులు-35 మంది మృతి
News Articles by KSR
ఆరబ్ దేశాలలో ఉగ్రవాదం పెనుముప్పుగా మారుతోంది. అటు ఉగ్రవాదుల దాడిలో, ఇటు ప్రభుత్వ దళాల దాడిలోను అమాయక పౌరులు మరణిస్తున్నారు.ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఇరాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ముప్పై మంది మరణించారు.మరో ఏభై మంది వరకు గాయపడ్డారు.మరణించినవారిలో, గాయపడ్డవారిలో ఉగ్రవాదులతో పాటు ...
వైమానికి దాడులు : 35 మంది హతంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ఆరబ్ దేశాలలో ఉగ్రవాదం పెనుముప్పుగా మారుతోంది. అటు ఉగ్రవాదుల దాడిలో, ఇటు ప్రభుత్వ దళాల దాడిలోను అమాయక పౌరులు మరణిస్తున్నారు.ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఇరాక్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ముప్పై మంది మరణించారు.మరో ఏభై మంది వరకు గాయపడ్డారు.మరణించినవారిలో, గాయపడ్డవారిలో ఉగ్రవాదులతో పాటు ...
వైమానికి దాడులు : 35 మంది హతం
సాక్షి
'సీరీజ్'పై మరో వెలుగు చుక్కలు
సాక్షి
మరుగుజ్జు గ్రహం సీరీజ్పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
మరుగుజ్జు గ్రహం సీరీజ్పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ...
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. ఏడుగురి మృతి
సాక్షి
కాన్సాస్ సిటీ(అమెరికా): వివిధ ప్రాంతాల్లో ఏడుగురిని కాల్చి చంపిన సాయుధుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జరిగింది. అనుమానితుడి మృత దేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించామని పోలీసులు తెలిపారు. టైరోన్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడి జరిగిందని, బాధితుల మృతదేహాలను నాలుగు ఇళ్లలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కాన్సాస్ సిటీ(అమెరికా): వివిధ ప్రాంతాల్లో ఏడుగురిని కాల్చి చంపిన సాయుధుడు తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జరిగింది. అనుమానితుడి మృత దేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించామని పోలీసులు తెలిపారు. టైరోన్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడి జరిగిందని, బాధితుల మృతదేహాలను నాలుగు ఇళ్లలో ...
ఒబామా వీటో ప్రయోగం
సాక్షి
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. దీంతో రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షునిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఒబామా ఈ అధికారాన్ని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. దీంతో రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షునిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఒబామా ఈ అధికారాన్ని ...
沒有留言:
張貼留言