వెబ్ దునియా
పద్మానాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం.. ఆడిట్ లో తేలని లెక్క
వెబ్ దునియా
అనంత పద్మనాభ స్వామి పేరు చెప్పగానే బంగారు నిధులు.. గుప్త నిధులు దాచిన నేల మాళిగలు గుర్తుకొస్తాయి. వాటిలో భారీ ఎత్తున బంగారం నిల్వ ఉన్న విషయం తెలిసిందే. వాటిని తెరవాలని కోర్టు ఆదేశాలతో బంగారాన్ని వెలికి తీశారు. అయితే అందులో ఇప్పటికే 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ట్రావెల్ కోర్ రాజకుటుంబం ఏమాత్రం ...
పద్మనాభస్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయంNamasthe Telangana
266 కిలోల బంగారం మాయంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనంత పద్మనాభ స్వామి పేరు చెప్పగానే బంగారు నిధులు.. గుప్త నిధులు దాచిన నేల మాళిగలు గుర్తుకొస్తాయి. వాటిలో భారీ ఎత్తున బంగారం నిల్వ ఉన్న విషయం తెలిసిందే. వాటిని తెరవాలని కోర్టు ఆదేశాలతో బంగారాన్ని వెలికి తీశారు. అయితే అందులో ఇప్పటికే 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ట్రావెల్ కోర్ రాజకుటుంబం ఏమాత్రం ...
పద్మనాభస్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం
266 కిలోల బంగారం మాయం
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆల్ ది బెస్ట్!
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషెస్ చెప్పారు. డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాంలీలా మైదాన్ వేదిక నుంచే ఆయన టీమిండియాకు ''ఆల్ ద బెస్ట్'' చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మరోవైపు.. కేజ్రీవాల్ కీలక ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషెస్ చెప్పారు. డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాంలీలా మైదాన్ వేదిక నుంచే ఆయన టీమిండియాకు ''ఆల్ ద బెస్ట్'' చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మరోవైపు.. కేజ్రీవాల్ కీలక ...
సాక్షి
జనసంద్రంలా మారిన 'రాంలీలా'
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి ...
ఢిల్లీ 8వ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం: మంత్రులుగా ఆరుగురు!వెబ్ దునియా
రాంలీలా మైదానంలో అంబరాన్నంటిన సంబరంTV5
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారంతెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
Vaartha
అన్ని 39 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి ...
ఢిల్లీ 8వ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం: మంత్రులుగా ఆరుగురు!
రాంలీలా మైదానంలో అంబరాన్నంటిన సంబరం
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
వెబ్ దునియా
సిగ్గు.. సిగ్గు.. కోల్కతా బ్రాంచ్ బీజేపీ ఆఫీసులో బాలికపై కీచకపర్వం!
వెబ్ దునియా
యావత్ భారత్ సిగ్గుతో తలదించుకునే రోజు. సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర కార్యాలయంలో ఓ బాలికపై కీచకపర్వం సాగింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... కోల్కతా సమీపంలో ఉన్న బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో ...
బీజేపీ కార్యాలయంలోనే దారుణంసాక్షి
బిజెపి ఆఫీస్లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడిOneindia Telugu
బీజేపీ కార్యాలయంలో అత్యాచారంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యావత్ భారత్ సిగ్గుతో తలదించుకునే రోజు. సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర కార్యాలయంలో ఓ బాలికపై కీచకపర్వం సాగింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... కోల్కతా సమీపంలో ఉన్న బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో ...
బీజేపీ కార్యాలయంలోనే దారుణం
బిజెపి ఆఫీస్లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడి
బీజేపీ కార్యాలయంలో అత్యాచారం
Teluguwishesh
జైలు నుంచి విడుదలైన జాకీ చాన్ తనయుడు..
Teluguwishesh
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ తనయుడు, చైనా చిత్రసీమ హీరో జైసీ చాన్ జైలు నుంచి విడుదలయ్యారు. సుమారుగా ఆరు మాసాల తరువాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ వాడిన కేసులో అడ్డంగా దోరికిన హీరో జైసీ చాన్ కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఇవాళ్టికి శిక్షను సూర్తి చేసుకున్న జైసీ చాన్ విడుదలయ్యారు. కోర్టు ...
టెంపర్ సినిమా థియేటర్పై అభిమానుల దాడిNamasthe Telangana
ఎన్టీఆర్ 'టెంపర్' షో రద్దు.. థియేటర్పై అభిమానులు దాడి..!వెబ్ దునియా
అభిమానుల దండయాత్రతెలుగువన్
FIlmiBeat Telugu
సాక్షి
అన్ని 34 వార్తల కథనాలు »
Teluguwishesh
హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ తనయుడు, చైనా చిత్రసీమ హీరో జైసీ చాన్ జైలు నుంచి విడుదలయ్యారు. సుమారుగా ఆరు మాసాల తరువాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. డ్రగ్స్ వాడిన కేసులో అడ్డంగా దోరికిన హీరో జైసీ చాన్ కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఇవాళ్టికి శిక్షను సూర్తి చేసుకున్న జైసీ చాన్ విడుదలయ్యారు. కోర్టు ...
టెంపర్ సినిమా థియేటర్పై అభిమానుల దాడి
ఎన్టీఆర్ 'టెంపర్' షో రద్దు.. థియేటర్పై అభిమానులు దాడి..!
అభిమానుల దండయాత్ర
సాక్షి
యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు
సాక్షి
హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం ...
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతివెబ్ దునియా
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదంAndhraprabha Daily
పట్టాలు తప్పిన ఇంటర్సిటీ: పదిమంది మృతిVaartha
తెలుగువన్
News4Andhra
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
హొసూరు: బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. హొసూరు సమీపంలోని ఆనేకల్-హొసూరు మధ్య కర్పూర గ్రామం వద్ద బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం ఉదయం నుంచి బెంగళూరు-హొసూరు మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. శుక్రవారం ...
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతి
ఎర్నాకులం ఎక్సప్రెస్కు ఘోర ప్రమాదం
పట్టాలు తప్పిన ఇంటర్సిటీ: పదిమంది మృతి
వెబ్ దునియా
ఆ గుడిపై మోడీ ఆవేదన
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదనNamasthe Telangana
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్వెబ్ దునియా
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...తెలుగువన్
News Articles by KSR
News4Andhra
సాక్షి
అన్ని 15 వార్తల కథనాలు »
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదన
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...
Teluguwishesh
సింగిల్ గా వస్తే.. సింహానికి చావు తప్పలేదు..
Teluguwishesh
సింహం.. సింగిల్గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి' అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింగిల్ గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా.. అడవికి రాజులుగా వున్న హోదాను సింహాలు గత కొంత కాలంగా కొల్పోతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ చెరువు తీరం వద్ద ఏడాది వయస్సున్న గజరాజు.. మృగరాజుల గుంపును తప్పించుకుని వెళ్లగా, తాజాగా మహీషి చేతిలో చిక్కిన ...
సింహాన్ని సింగిల్గా కుమ్మేసింది..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Teluguwishesh
సింహం.. సింగిల్గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి' అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింగిల్ గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా.. అడవికి రాజులుగా వున్న హోదాను సింహాలు గత కొంత కాలంగా కొల్పోతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ చెరువు తీరం వద్ద ఏడాది వయస్సున్న గజరాజు.. మృగరాజుల గుంపును తప్పించుకుని వెళ్లగా, తాజాగా మహీషి చేతిలో చిక్కిన ...
సింహాన్ని సింగిల్గా కుమ్మేసింది..
భారత్కు శాశ్యత సభ్యత్వం వలదు: పాక్
Namasthe Telangana
ఇస్లామబాద్:ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్యత సభ్యత్వం ఆమోద యోగ్యం కాదని పాక్ మరోసారి పునరుద్ఘాటించింది. కాశ్మీర్ సమస్య పై ఐరాస చేసిన తీర్మానాలను తుంగలో తొక్కిన భారత్కు భద్రతా మండలిలో శాశ్యత సభ్యత్వం ఇవ్వాలనుకోవడం సముచితం కాదంటూ చెప్పుకొచ్చింది. పరస్పర ప్రయోజనాల అంశంపై చర్చించడానికి ఒబామా ఫోన్ చేసినపుడు ...
భారత్కు 'శాశ్వత సభ్యత్వం' ఆమోదయోగ్యం కాదు: పాక్సాక్షి
భారత్కు శాశ్వతAndhraprabha Daily
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇస్లామబాద్:ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్యత సభ్యత్వం ఆమోద యోగ్యం కాదని పాక్ మరోసారి పునరుద్ఘాటించింది. కాశ్మీర్ సమస్య పై ఐరాస చేసిన తీర్మానాలను తుంగలో తొక్కిన భారత్కు భద్రతా మండలిలో శాశ్యత సభ్యత్వం ఇవ్వాలనుకోవడం సముచితం కాదంటూ చెప్పుకొచ్చింది. పరస్పర ప్రయోజనాల అంశంపై చర్చించడానికి ఒబామా ఫోన్ చేసినపుడు ...
భారత్కు 'శాశ్వత సభ్యత్వం' ఆమోదయోగ్యం కాదు: పాక్
భారత్కు శాశ్వత
వెబ్ దునియా
మద్యం మత్తులో విద్యార్థి.. మందలించిన టీచర్కు కత్తిపోట్లు..!
వెబ్ దునియా
మణిపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు పాఠశాల ఆవరణలోనే క్లాస్ టీచర్ను ఓ విద్యార్థి ఐదుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ సంఘటనా స్థలంలోనే నేలపై కుప్పకూలారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం...ఇంపాల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం ...
మద్యం తాగొద్దన్నందుకు టీచర్ను కత్తితో పొడిచిన విద్యార్థిOneindia Telugu
టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మణిపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు పాఠశాల ఆవరణలోనే క్లాస్ టీచర్ను ఓ విద్యార్థి ఐదుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ సంఘటనా స్థలంలోనే నేలపై కుప్పకూలారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం...ఇంపాల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం ...
మద్యం తాగొద్దన్నందుకు టీచర్ను కత్తితో పొడిచిన విద్యార్థి
టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి
沒有留言:
張貼留言