2015年2月27日 星期五

2015-02-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్   
సాక్షి
గుంటూరు (మంగళగిరి): రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేస్తే తాము రోడ్డున పడతామని.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి తమచేత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనిపై ప్రశ్నించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి రైతులు, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం ...

పవన్ కళ్యాణ్ చంద్రబాబును నిలదీయాలి!: జనసేన + రైతులు   వెబ్ దునియా
'పవన్ కళ్యాణ్ చంద్రబాబును నిలదీయి'   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకే కవిత మోడీ భజన: షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో చేరాలన్న ప్రణాళికతోనే ఆమె నిత్యం ...

మంత్రి పదవి కోసమే మోడీ భజన !   News4Andhra
కేబినెట్ బెర్త్ కోసమే మోడీ భజన: కవితపై షబ్బీర్   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు   
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...

మీది 'చెత్త' ఐడియానే..!   సాక్షి
ఇదేం 'చెత్త' ఐడియా?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెత్త డబ్బాలు: జిహెచ్ఎంసిపై హైకోర్టు ఆగ్రహం   Oneindia Telugu
తెలుగువన్   
Vaartha   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
రైల్వేబడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగలేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు గత సంవత్సరం కంటే 25 శాతం అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే అల్లావుద్దీన్‌ అద్భుత దీపం ...

ఏపీకి రైల్వే జోన్ వచ్చితీరుతుంది.. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరున కొత్త రైలు కూడా!   వెబ్ దునియా
త్వరలోనే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు   Namasthe Telangana
ఏపీకి రైల్వేజోన్ వస్తుంది.. వెంకయ్య   తెలుగువన్
Palli Batani   
Oneindia Telugu   
Vaartha   
అన్ని 11 వార్తల కథనాలు »   


Palli Batani
   
చంద్రబాబు దూకుడు..మాస్టర్ ప్లాన్ డేట్ ఫిక్స్: సింగపూర్ గ్రూప్   
Palli Batani
ఏపీ రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణ వేగవంతం చేసిన చంద్రబాబు మిగిలిన వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జూన్‌లోపు సిద్ధం చేస్తామని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం తెలిపారు. తిరుమల వెంకన్నను షణ్ముగంతో పాటు ఏపీ మంత్రులు పి.
జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాం: సింగపూర్ గ్రూప్   వెబ్ దునియా
బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)   Oneindia Telugu
ప్రైవేట్ సంస్థలే ఎపి రాజధానిని నిర్మిస్తాయి   News Articles by KSR
సాక్షి   
10tv   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జడ్జిపైకి కోడి గుడ్డు... కోర్టు హాలుపై దాడి.. టి. లాయర్లు రచ్చ   
వెబ్ దునియా
ప్రత్యేక కోర్టు చేపట్టాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద లాయర్లు రచ్చ రచ్చ చేశారు. కోర్టు ద్వారాలను మూసేసి.. లోనికి ఎవరిని పోనివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక కోర్టును కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జడ్జిపై కోడి గుడ్డు విసరబోయారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆందోళన అదుపులోకి వచ్చింది. తెలంగాణ ...

రంగారెడ్డి కోర్టుల వద్ద ఉద్రిక్తత   సాక్షి
జడ్జిపై కోడిగుడ్డు! కోర్టు హాలుపై దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రా జడ్జిపై తెలంగాణ న్యాయవాదుల దాడి   Andhrabhoomi

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
సొంత పార్టీ నేతల వెన్నుపోటు వల్లే ఓడిపోయాం - మంత్రి అయ్యన్నపాత్రుడు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్టణం : విశాఖపట్టణంలోని వి.మాడుగుల నియోజకవర్గంలో మంత్రి అయ్యన్నపాత్రుడు విస్త్రతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వి.మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడానికి వైసీపీ, కాంగ్రెస్‌లు కారణం కాదని, సొంత వాళ్ళ వెన్నుపోటు వల్లే ఓడిపోయమాని అన్నారు.
విశాఖలో టీడీపీలో కొత్త వార్... మంత్రి అయ్యన్న వర్సెస్ ఎంపీ అవంతి శ్రీనివాస్   Palli Batani

అన్ని 14 వార్తల కథనాలు »   


Palli Batani
   
తెలంగాణలో అమెరికా కంపెనీల పెట్టుబడులు..!   
వెబ్ దునియా
అమెరికాకు చెందిన థింక్ కాపిటల్, థింక్ ఎనర్జీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణలో విద్యుత్, వ్యర్థ జలం పునర్వినియోగం, గ్యాస్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. గురువారం థింక్ కాపిటల్ ఛైర్మన్ డి రవిరెడ్డి, థింక్ ఎనర్జీ ఛైర్మన్ ప్రశాంత్ మిట్టల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ...

కేసీఆరా మజాకా...టీలో అమెరికా పెట్టుబడులు   Palli Batani
మురుగు నీటితో విద్యుత్ ఉత్పత్తి   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎంసెట్ పరీక్షలు: ఆంధ్రా‌లో మే 10న, తెలంగాణలో 14న...!   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండు విడివిడిగా ఎంసెట్ పరీక్షలు జరిపేందుకు నిర్ణయించాయి. ఆంధ్ర ప్రదేశ్‌‌లో మే నెల పదో తేదిన జరుగుతుంటే, తెలంగాణలో మే 14వ తేదిన నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎంసెట్ పరీక్షను వేరుగా నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. వాస్తవానికి విభజన చట్టం మేరకు ఈ పరీక్షను ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
జగన్‌కు మరో ఝలక్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మనీలాండరింగ్‌ కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి మరో ఝలక్‌ తగిలింది. భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జగతీ పబ్లికేషన్స్‌కు చెందిన 232.28 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ...

జగన్ కు ఈడీ మరోసారి ఝలక్   10tv
జగన్‌కు ఈడీ షాక్   Namasthe Telangana
మనీలాండరింగ్‌లో జగన్‌కు మరో షాక్: రూ.232 కోట్ల ఆస్తులు అటాచ్   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言