వెబ్ దునియా
మహా ప్రభో... కేటాయింపులు ఏవి?
వెబ్ దునియా
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. దేశంలోని ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడి మాటలకు విలువ ఇచ్చినట్లు లేదు. జిల్లాకు ఇద్దరు ఎంపీల చొప్పున ఉంటే ఎక్కడా కొత్త రైళ్ళు లేవు, కేటాయింపులు లేవు, ఓవర్ బ్రిడ్జులు లేవు, రైళ్ళ హాల్టింగులు లేవు.. మోడీ, ప్రభు ఏమనుకున్నారో అది చేసుకుపోయారే తప్ప. కేటాయింపులు ఎంపిలు ...
కేటాయింపులేవీ.. మహాప్రభు..సాక్షి
రైల్వేలను ప్రైవేటీకరించం : లోక్సభ టీవీతో మంత్రి సురేశ్ ప్రభుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రైల్వేబడ్జెట్: టీడీపీ అసహనం, తెలుగు రాష్ట్రాలకు ఇంతే..! ఎవరేమన్నారు..Oneindia Telugu
తెలుగువన్
Andhraprabha Daily
అన్ని 123 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. దేశంలోని ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడి మాటలకు విలువ ఇచ్చినట్లు లేదు. జిల్లాకు ఇద్దరు ఎంపీల చొప్పున ఉంటే ఎక్కడా కొత్త రైళ్ళు లేవు, కేటాయింపులు లేవు, ఓవర్ బ్రిడ్జులు లేవు, రైళ్ళ హాల్టింగులు లేవు.. మోడీ, ప్రభు ఏమనుకున్నారో అది చేసుకుపోయారే తప్ప. కేటాయింపులు ఎంపిలు ...
కేటాయింపులేవీ.. మహాప్రభు..
రైల్వేలను ప్రైవేటీకరించం : లోక్సభ టీవీతో మంత్రి సురేశ్ ప్రభు
రైల్వేబడ్జెట్: టీడీపీ అసహనం, తెలుగు రాష్ట్రాలకు ఇంతే..! ఎవరేమన్నారు..
Oneindia Telugu
రైల్వే బడ్జెట్పై బాబు అసంతృప్తి: మాట్లాడలేకపోతున్నారు, కవిత హ్యాపీ
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోగా, ఉమ్మడితో పోలిస్తే కొంత నమయమని తెరాస ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్కు అన్యాయంAndhrabhoomi
రైల్వే బడ్జెట్లో కేటాయింపులు అరకొరసాక్షి
బడ్జెట్ను స్వాగతిస్తున్నాంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోగా, ఉమ్మడితో పోలిస్తే కొంత నమయమని తెరాస ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్కు అన్యాయం
రైల్వే బడ్జెట్లో కేటాయింపులు అరకొర
బడ్జెట్ను స్వాగతిస్తున్నాం
వెబ్ దునియా
సారీ చెప్తాను.. కానీ నిజాయితీగానే మాట్లాడుతా: వెంకయ్య
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలపై తన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలపై లోక్సభ దద్ధరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల ...
వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!Oneindia Telugu
వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్Andhrabhoomi
వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం లోక్సభ 15 నిమిషాలు వాయిదాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్షాలపై తన వ్యాఖ్యలకు సంబంధించి సారీ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలపై లోక్సభ దద్ధరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే 15 నిమిషాల పాటు వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే విపక్ష సభ్యుల ...
వెంకయ్య వ్యాఖ్యపై దుమారం: క్షమాపణకు డిమాండ్, బాధిస్తే సారీ కానీ!
వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్
వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం లోక్సభ 15 నిమిషాలు వాయిదా
Palli Batani
ఢిల్లీ వరల్డ్ నెంబర్ వన్..ఎందులోనో తెలుసా..!
Palli Batani
మన దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఢిల్లీకి నెంబర్ వన్ హోదా ఎందులో అనుకుంటున్నారా కాలుష్యంలో ఈ ఘనత వహించింది లెండి. ఎంబీఎంటీ వాయు కాలుష్య ప్రజారోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రో మీటర్ల సాంద్రత గాలిలో కలుస్తోంది. ఈ వాయు కాలుష్య తీవ్రత వల్ల ...
ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా నిలిచిన ఢిల్లీ!.. ఏ విషయంలో తెలుసా?వెబ్ దునియా
ఢిల్లీనే నెంబర్.1సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Palli Batani
మన దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఢిల్లీకి నెంబర్ వన్ హోదా ఎందులో అనుకుంటున్నారా కాలుష్యంలో ఈ ఘనత వహించింది లెండి. ఎంబీఎంటీ వాయు కాలుష్య ప్రజారోగ్య శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రో మీటర్ల సాంద్రత గాలిలో కలుస్తోంది. ఈ వాయు కాలుష్య తీవ్రత వల్ల ...
ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా నిలిచిన ఢిల్లీ!.. ఏ విషయంలో తెలుసా?
ఢిల్లీనే నెంబర్.1
అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని...
సాక్షి
న్యూఢిల్లీ : కట్టుకున్న భర్తను అనుమానంతో హత్య చేయించిందో భార్య. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్ లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక ఈ సంఘటన చోటుచేసుకుంది. దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ : కట్టుకున్న భర్తను అనుమానంతో హత్య చేయించిందో భార్య. ఈ ఘటన ఢిల్లీ శివారు ప్రాంతం గజియాబాద్ లోని గాంగ్ నహర్లో గురువారం అర్థరాత్రి దాటాక ఈ సంఘటన చోటుచేసుకుంది. దిల్షాద్, రబియా ఇద్దరు భార్య భర్తలు. అయితే, దిల్షాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిబియా అనుమానించింది. దాంతో భర్తను అంతమొందించేందుకు ...
వెబ్ దునియా
సోనియా గాంధీ రాహుల్ను పక్కన బెట్టి.. సీనియర్లను నెత్తిన పెట్టుకునేది!
వెబ్ దునియా
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యవంతం చేసేలా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అడ్డుకునేవారని, పలు విషయాల్లో వీరిద్దరూ ఒకే మాటపై నిలిచేవారు కాదని డిగ్గీ వ్యాఖ్యానించారు. రాహుల్, సోనియాల మధ్య ...
రాహుల్ కంటే సీనియర్లకే ప్రాధాన్యత: సోనియాపై దిగ్విజయ్ సంచలనంOneindia Telugu
రాహుల్ వేస్తున్న పాచిక పారిందా ?10tv
రాహుల్గాంధీకి ఏఐసీసీ సారథ్య బాధ్యతలుNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Vaartha
అన్ని 36 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మరింత ప్రజాస్వామ్యవంతం చేసేలా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ అడ్డుకునేవారని, పలు విషయాల్లో వీరిద్దరూ ఒకే మాటపై నిలిచేవారు కాదని డిగ్గీ వ్యాఖ్యానించారు. రాహుల్, సోనియాల మధ్య ...
రాహుల్ కంటే సీనియర్లకే ప్రాధాన్యత: సోనియాపై దిగ్విజయ్ సంచలనం
రాహుల్ వేస్తున్న పాచిక పారిందా ?
రాహుల్గాంధీకి ఏఐసీసీ సారథ్య బాధ్యతలు
సాక్షి
విమానం టైరు పేలిపోయి...
సాక్షి
న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన 170 మందికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయి కాబోలు. అందుకే వాళ్లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా విమానం సరిగ్గా ల్యాండ్ అవుతోందనగా.. దాని టైరు పేలిపోయింది. అందులో 161 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
పేలిన ఎయిరిండియా టైరు: పైలెట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన 170 మందికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయి కాబోలు. అందుకే వాళ్లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా విమానం సరిగ్గా ల్యాండ్ అవుతోందనగా.. దాని టైరు పేలిపోయింది. అందులో 161 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
పేలిన ఎయిరిండియా టైరు: పైలెట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
వెబ్ దునియా
జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే విధించాలి!
వెబ్ దునియా
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అక్రమాస్తుల కేసుతో తలనొప్పి తప్పేలా లేదు. ఈ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా ...
'జయ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై సుప్రీంకు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అక్రమాస్తుల కేసుతో తలనొప్పి తప్పేలా లేదు. ఈ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా ...
'జయ అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై సుప్రీంకు'
Oneindia Telugu
కత్తులు, తుపాకిలతో దాడి: మహిళ తలను నరికేశారు
Oneindia Telugu
జెహనాబాద్: బీహార్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మీరా దేవి అనే 45 ఏళ్ల మహిళ తలను కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి వేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెహనాబాద్ లోని దాక్షిణి దౌలత్ పూర్ గ్రామంలో తన భర్త మహేంద్రపాల్కు మధ్యాహ్నం భోజనం మీరా దేవీని కొంత మంది వ్యక్తులు కత్తులు, తుపాకీలతో ఇంట్లోకి చొరబడి ఆమె తలను ...
మహిళ తలను కిరాతకంగా నరికేశారుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
జెహనాబాద్: బీహార్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మీరా దేవి అనే 45 ఏళ్ల మహిళ తలను కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి వేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెహనాబాద్ లోని దాక్షిణి దౌలత్ పూర్ గ్రామంలో తన భర్త మహేంద్రపాల్కు మధ్యాహ్నం భోజనం మీరా దేవీని కొంత మంది వ్యక్తులు కత్తులు, తుపాకీలతో ఇంట్లోకి చొరబడి ఆమె తలను ...
మహిళ తలను కిరాతకంగా నరికేశారు
Vaartha
జగన్మోహిని అలంకారంలో లక్ష్మీనృసింహుడు
Andhrabhoomi
యాదగిరిగుట్ట ఫిబ్రవరి 26: నల్లగొండ జిల్లాలోని మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత ఏడురోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమృతకలశం రాక్షసుల బారిన పడకుండా దేవతలకు అందించేందుకు మహావిష్ణువు జగన్మోహిని ...
పంచనారసింహుడు... గోవర్ధనగిరిధారియైన వేళVaartha
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
యాదగిరిగుట్ట ఫిబ్రవరి 26: నల్లగొండ జిల్లాలోని మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత ఏడురోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమృతకలశం రాక్షసుల బారిన పడకుండా దేవతలకు అందించేందుకు మహావిష్ణువు జగన్మోహిని ...
పంచనారసింహుడు... గోవర్ధనగిరిధారియైన వేళ
沒有留言:
張貼留言