సాక్షి
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు:పొన్నాల
సాక్షి
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం తగదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూచించారు. మీడియాపై ఆంక్షలు విధించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన ...
'జీహెచ్ఎంసీ' కోసమే సెటిలర్లపై ప్రేమ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం తగదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూచించారు. మీడియాపై ఆంక్షలు విధించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన ...
'జీహెచ్ఎంసీ' కోసమే సెటిలర్లపై ప్రేమ!
వెబ్ దునియా
ఇదేం న్యాయం... ఏపికి ప్రత్యేక హోదా ఇంకెప్పుడు? : సోనియాగాంధీ
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో కల్పించాల్సి ఉందని ఇంత వరకూ ఎందుకు కల్పించలేదో తనకు అర్థం కాలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ స్థితిని వెంటనే కలిగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి. విభజన సమయంలో గత ఏడాది ఫిబ్రవరి ...
ఆంధ్రకు ఏదీ హోదా?Andhrabhoomi
ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీకి సోనియా లేఖసాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండిAndhraprabha Daily
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో కల్పించాల్సి ఉందని ఇంత వరకూ ఎందుకు కల్పించలేదో తనకు అర్థం కాలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ స్థితిని వెంటనే కలిగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి. విభజన సమయంలో గత ఏడాది ఫిబ్రవరి ...
ఆంధ్రకు ఏదీ హోదా?
ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీకి సోనియా లేఖ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
వెబ్ దునియా
సచివాలయంలో మీడియాపై ఆంక్షలెందుకు? : ప్రతిపక్షాల మండిపాటు.
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మీడియా అంటే కేసీఆర్ కు అంత భయమెందుకో? తమకు అర్థం కావడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఆయన తన దురాగతాలు బయట పడకుండా ఉండేందుకు చివరకు మీడియాపై కూడా కక్ష సాధింపునకు తెగిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మీద మీడియా ఆగ్రహంతెలుగువన్
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మీడియా అంటే కేసీఆర్ కు అంత భయమెందుకో? తమకు అర్థం కావడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఆయన తన దురాగతాలు బయట పడకుండా ఉండేందుకు చివరకు మీడియాపై కూడా కక్ష సాధింపునకు తెగిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ మీద మీడియా ఆగ్రహం
సాక్షి
మే 14న ఎంసెట్! 28న ర్యాంకుల ప్రకటన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్-2015 షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, మే 14న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. మే 28న ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తామని తెలిపారు. శుక్రవారం ...
మే 14న ఎంసెట్సాక్షి
తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదలతెలుగువన్
అన్ని 19 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్-2015 షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, మే 14న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. మే 28న ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తామని తెలిపారు. శుక్రవారం ...
మే 14న ఎంసెట్
తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల
సాక్షి
ప్రభుత్వ ఉద్యోగానికి దేవీ ప్రసాద్ రాజీనామా
తెలుగువన్
త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడానికి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ ప్రస్తుతం మెదక్ ...
ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామాNamasthe Telangana
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎన్జీవో నేత దేవీప్రసాద్ రాజీనామా!వెబ్ దునియా
ఎన్జీవో నేత ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామాVaartha
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడానికి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ ప్రస్తుతం మెదక్ ...
ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎన్జీవో నేత దేవీప్రసాద్ రాజీనామా!
ఎన్జీవో నేత ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా
వెబ్ దునియా
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి పరారైన చైన్ స్నాచర్ అరెస్ట్!
వెబ్ దునియా
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి పరారైన చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ ఎపి ఆనంద్కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ షామా టాకీస్ మోడల్ టౌన్ కాలనీకి చెందిన మహమ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ ...
మోస్ట్ వాంటెడ్ చైన్స్నాచర్ ఖలీఫా అరెస్ట్(పిక్చర్స్)Oneindia Telugu
కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో విజిలెన్స్ తనిఖీలుTV5
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి పరారైన చైన్ స్నాచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సికింద్రాబాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ ఎపి ఆనంద్కుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ షామా టాకీస్ మోడల్ టౌన్ కాలనీకి చెందిన మహమ్మద్ అఖీలుద్దీన్ అలియాస్ ...
మోస్ట్ వాంటెడ్ చైన్స్నాచర్ ఖలీఫా అరెస్ట్(పిక్చర్స్)
కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున ఉన్న గ్రామాల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి
స్వైన్ ఫ్లూతో ఎస్పీ సహా ఐదుగురి మృతి!
సాక్షి
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఒక్కసారిగా విజృంభించింది. దీంతో జిల్లా ఎస్పీ సహా ఐదుగురు మరణించారు. మరో 99 మందికి పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. ఒక్క కాశ్మీర్ లోయలోనే 96 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. జమ్ము ప్రాంతంలో మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. కాశ్మీర్ లోయలో నలుగురు, జమ్ములో ఎస్పీ సునీల్ గుప్తా ఈ ...
గుజరాత్ స్పీకర్కు స్వైన్ఫ్లూAndhraprabha Daily
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్కు స్వైన్ఫ్లూNamasthe Telangana
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతిNews Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఒక్కసారిగా విజృంభించింది. దీంతో జిల్లా ఎస్పీ సహా ఐదుగురు మరణించారు. మరో 99 మందికి పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. ఒక్క కాశ్మీర్ లోయలోనే 96 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. జమ్ము ప్రాంతంలో మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. కాశ్మీర్ లోయలో నలుగురు, జమ్ములో ఎస్పీ సునీల్ గుప్తా ఈ ...
గుజరాత్ స్పీకర్కు స్వైన్ఫ్లూ
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్కు స్వైన్ఫ్లూ
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతి
Oneindia Telugu
ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాం, నిందులు పట్టించుకోను: కెసిఆర్
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రజల దీవెన తనకు ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా ముందుకు సాగిపోతూనే ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరువలో ...
ప్రజల దీవెన ఉంది! ఎవరెన్ని నిందలేసినా ముందుకు సాగుతాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ప్రజల దీవెన తనకు ఉన్నంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా ముందుకు సాగిపోతూనే ఉంటానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం ఉందని అందుకు నిదర్శనమే సభ్యత్వ నమోదు 50 లక్షలకు చేరువలో ...
ప్రజల దీవెన ఉంది! ఎవరెన్ని నిందలేసినా ముందుకు సాగుతా
Oneindia Telugu
కేజ్రీవాల్కు ప్రధాని మోడీ సలహా, ఎవరీ డాక్టర్ నాగేంద్ర...?
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?Vaartha
కేజ్రీవాల్ కు మోదీ సలహా...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?
కేజ్రీవాల్ కు మోదీ సలహా...
సాక్షి
చంద్రబాబూ! చరిత్రలో లేకుండా పోతావ్: కవిత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు ఎక్కడా చోటు కల్పించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వీరోచిత తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెడితే, చరిత్రలో లేకుండా పోతారని నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, పలువురు కార్యకర్తలు ఆ ...
బాబూ.. చరిత్ర లేకుండా పోతావ్Andhraprabha Daily
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్రకు ఎక్కడా చోటు కల్పించకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, వీరోచిత తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెడితే, చరిత్రలో లేకుండా పోతారని నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఇద్దరు మాజీ కార్పొరేటర్లు, పలువురు కార్యకర్తలు ఆ ...
బాబూ.. చరిత్ర లేకుండా పోతావ్
沒有留言:
張貼留言