వెబ్ దునియా
రచయితగా నిత్యానంద.. ఒకేమారు 28 భాషల్లో
వెబ్ దునియా
రాసలీలలతో వివాదస్పద స్వామిగా ముద్రపడిన నిత్యానంద తాను రచయిత అవతారం ఎత్తారు. ఆయన ఏది చేసినా కాస్తంత భారీగానే ఉంటుంది. అందుకే ఒకేమారు 28 భాషల్లో పుస్తకాలు ఎడాపెడా రాసేసి జనం ముందుకు వచ్చేశారు. పనిలో పనిగా ఆడియో సీడి, విడియో డివీడీలను కూడా సిద్ధం చేశారు. ఆధ్యాత్మిక రచనలు మాత్రమే చేశారు. వివరాలిలా ఉన్నాయి. నిత్యానంద రాసిన ...
'గ్రంథ'సాంగుడు నిత్యానందNamasthe Telangana
28 భాషల్లో 200 పుస్తకాలు రాసిన స్వామి నిత్యానందVaartha
వరల్డ్ బుక్ ఫెయిర్: 28 భాషల్లో నిత్యానంద రాసిన 200 పుస్తకాలుOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాసలీలలతో వివాదస్పద స్వామిగా ముద్రపడిన నిత్యానంద తాను రచయిత అవతారం ఎత్తారు. ఆయన ఏది చేసినా కాస్తంత భారీగానే ఉంటుంది. అందుకే ఒకేమారు 28 భాషల్లో పుస్తకాలు ఎడాపెడా రాసేసి జనం ముందుకు వచ్చేశారు. పనిలో పనిగా ఆడియో సీడి, విడియో డివీడీలను కూడా సిద్ధం చేశారు. ఆధ్యాత్మిక రచనలు మాత్రమే చేశారు. వివరాలిలా ఉన్నాయి. నిత్యానంద రాసిన ...
'గ్రంథ'సాంగుడు నిత్యానంద
28 భాషల్లో 200 పుస్తకాలు రాసిన స్వామి నిత్యానంద
వరల్డ్ బుక్ ఫెయిర్: 28 భాషల్లో నిత్యానంద రాసిన 200 పుస్తకాలు
వెబ్ దునియా
మోడీ ధరించిన బంద్ గలా సూట్ విలువ ఇప్పటికి రూ.1.21 కోట్లు
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ రోజను ధరించిన సూటు వేలానికి వచ్చింది. ఈ వేలంలో దీని విలువ దాదాపు రూ.1.21 కోట్లు పలుకుతోంది. దీంతో పాటు ప్రధానికి కానుకలుగా అందిన మొత్తం 455 వస్తువులను వేలం వేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్తోపాటు గడిచిన తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను ...
మోడి కోటా..మజాకా..10tv
మోడీ సూట్ వేలం-కాంగ్రెస్ వ్యాఖ్యNews Articles by KSR
మొదటి రోజు వేలం పాటలో 1.20 కోట్లు పలికిన వెూడీ సూటుAndhraprabha Daily
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ రోజను ధరించిన సూటు వేలానికి వచ్చింది. ఈ వేలంలో దీని విలువ దాదాపు రూ.1.21 కోట్లు పలుకుతోంది. దీంతో పాటు ప్రధానికి కానుకలుగా అందిన మొత్తం 455 వస్తువులను వేలం వేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్తోపాటు గడిచిన తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను ...
మోడి కోటా..మజాకా..
మోడీ సూట్ వేలం-కాంగ్రెస్ వ్యాఖ్య
మొదటి రోజు వేలం పాటలో 1.20 కోట్లు పలికిన వెూడీ సూటు
వెబ్ దునియా
పాపం రోశయ్య.. అమ్మను పొగడలేక... పొగడకుండా ఉండలేక..
వెబ్ దునియా
తమిళనాడు గవర్నర్ రోశయ్య ఎరుక్కపోయి ఇరుక్కుపోయారు. శాసనసభ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రిని ఇటు పొగడలేక, అటు పొగడకుండా ఉండలేక నలిగిపోయారు. చివరకు పొగిడి ప్రతిపక్షాల విమర్శల ధాటికి విలవిలలాడిపోయారు. పాపం రోశయ్య... వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ...
పాపం!రోశయ్య ఏమి చేస్తారు..జయను పొగడకNews Articles by KSR
అసెంబ్లీలో జయలలితను పొగిడిన రోశయ్య, కరుణానిధి ఆశ్చర్యంOneindia Telugu
రోశయ్యపై ప్రతిపక్షాల మండిపాటుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడు గవర్నర్ రోశయ్య ఎరుక్కపోయి ఇరుక్కుపోయారు. శాసనసభ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రిని ఇటు పొగడలేక, అటు పొగడకుండా ఉండలేక నలిగిపోయారు. చివరకు పొగిడి ప్రతిపక్షాల విమర్శల ధాటికి విలవిలలాడిపోయారు. పాపం రోశయ్య... వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ...
పాపం!రోశయ్య ఏమి చేస్తారు..జయను పొగడక
అసెంబ్లీలో జయలలితను పొగిడిన రోశయ్య, కరుణానిధి ఆశ్చర్యం
రోశయ్యపై ప్రతిపక్షాల మండిపాటు
సాక్షి
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం
సాక్షి
బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా ...
రక్షణలో మేకిన్ ఇండియాAndhraprabha Daily
మేక్ఇన్ఇండియా ప్రాజెక్టులో రక్షణ రంగం కీలకం రక్షణ దళాలను ఆధునీకరించాలి : ప్రధాని ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైమానిక రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగావకాశాలు: మోడీవెబ్ దునియా
Namasthe Telangana
TV5
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా ...
రక్షణలో మేకిన్ ఇండియా
మేక్ఇన్ఇండియా ప్రాజెక్టులో రక్షణ రంగం కీలకం రక్షణ దళాలను ఆధునీకరించాలి : ప్రధాని ...
వైమానిక రంగంలో 2 లక్షల మందికి ఉద్యోగావకాశాలు: మోడీ
వెబ్ దునియా
కిషోర్ కుమార్ భార్యకు రామ్ జెఠ్మలానీ లిప్ లాక్ కిస్!
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వార్తల్లోకెక్కారు. అసలే జెఠ్మలానీ అంటేనే సంచలనాలకు మారుపేరు.. అలాంటిది జెఠ్మలానీ మరోసారి మీడియాను తన పక్కకు తిప్పుకున్నారు. ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ వేదికపై ప్రముఖ గాయకుడు దివంగత కిషోర్ కుమార్ భార్యను కౌగిలించుకుని, లిప్ లాక్ చేశాడు. జెఠ్మలానీ చర్యతో అక్కడున్న కొంత మంది అవాక్కయ్యారట.
రామ్ జెఠ్మలానీ, లీనా లిప్ లాక్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వార్తల్లోకెక్కారు. అసలే జెఠ్మలానీ అంటేనే సంచలనాలకు మారుపేరు.. అలాంటిది జెఠ్మలానీ మరోసారి మీడియాను తన పక్కకు తిప్పుకున్నారు. ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ వేదికపై ప్రముఖ గాయకుడు దివంగత కిషోర్ కుమార్ భార్యను కౌగిలించుకుని, లిప్ లాక్ చేశాడు. జెఠ్మలానీ చర్యతో అక్కడున్న కొంత మంది అవాక్కయ్యారట.
రామ్ జెఠ్మలానీ, లీనా లిప్ లాక్
వెబ్ దునియా
వరుడు మూర్చరోగి అని తెలిసి.. పెళ్లిపీటలపై అతిథిని పెళ్లాడిన వధువు!
వెబ్ దునియా
ఉత్తర ప్రదేశ్లో పెళ్లి తంతు సగం ముగిశాక ఓ పెళ్లి కూతురు వరుడిని కాకుండా అతిథిగా వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. సగం పెళ్లి పూర్తయింది. వరుడుకి ఉన్న అనారోగ్యాన్ని దాచిపెట్టి... పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలకు, వరుడికి తగిన గుణపాఠం నేర్పేందుకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికి అతిథిగా వచ్చిన యువకుడితో ...
దండలు మార్చుకుంటుండగా: వరుడికి నో చెప్పి, గెస్ట్ను పెళ్లాడిన యువతిOneindia Telugu
ఇదో వెరైటీ పెళ్లి!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తర ప్రదేశ్లో పెళ్లి తంతు సగం ముగిశాక ఓ పెళ్లి కూతురు వరుడిని కాకుండా అతిథిగా వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. సగం పెళ్లి పూర్తయింది. వరుడుకి ఉన్న అనారోగ్యాన్ని దాచిపెట్టి... పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలకు, వరుడికి తగిన గుణపాఠం నేర్పేందుకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికి అతిథిగా వచ్చిన యువకుడితో ...
దండలు మార్చుకుంటుండగా: వరుడికి నో చెప్పి, గెస్ట్ను పెళ్లాడిన యువతి
ఇదో వెరైటీ పెళ్లి!
10tv
కేజ్రీవాల్ ప్రజా దర్బార్..
10tv
ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో చేసిన తప్పులను మరలా చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. అప్పట్లో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రజా దర్బార్ మధ్యంతరంగా ఆగిపోయింది. ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో అధికారం దక్కించుకున్న కేజ్రీవాల్ ...
కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్సాక్షి
అరవింద్ కేజ్రీవాల్ తొలి ప్రజా దర్బార్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో చేసిన తప్పులను మరలా చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. అప్పట్లో సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రజా దర్బార్ మధ్యంతరంగా ఆగిపోయింది. ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో అధికారం దక్కించుకున్న కేజ్రీవాల్ ...
కేజ్రీవాల్ తొలి జనతా దర్బార్
అరవింద్ కేజ్రీవాల్ తొలి ప్రజా దర్బార్
Vaartha
బీహార్లో రాజుకుంటున్న కుంపటి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి జితిన్రాంమాంఝీ విశ్వాస పరీక్ష గడువు దగ్గరపడుతుండటంతో రాజకీయంగా వేడెక్కుతోంది. మాంఝీకి మద్దతుగా నిలుస్తున్న ఏడుగురు మంత్రులపై జెడియు సస్పెన్షన్ వేటు వేసింది. జెడియు జాతీయ అధ్యక్షుడు శరద్యాదవ్ సూచన మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నితీష్..మాంఝీ కుస్తీ..10tv
బీహార్లో వేడెక్కుతున్న రాజకీయంNamasthe Telangana
బీహార్ పాలిటిక్స్ : ఏడుగురు మంత్రులపై జేడీయు సస్పెండ్ వేటువెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ ముఖ్యమంత్రి జితిన్రాంమాంఝీ విశ్వాస పరీక్ష గడువు దగ్గరపడుతుండటంతో రాజకీయంగా వేడెక్కుతోంది. మాంఝీకి మద్దతుగా నిలుస్తున్న ఏడుగురు మంత్రులపై జెడియు సస్పెన్షన్ వేటు వేసింది. జెడియు జాతీయ అధ్యక్షుడు శరద్యాదవ్ సూచన మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నితీష్..మాంఝీ కుస్తీ..
బీహార్లో వేడెక్కుతున్న రాజకీయం
బీహార్ పాలిటిక్స్ : ఏడుగురు మంత్రులపై జేడీయు సస్పెండ్ వేటు
Oneindia Telugu
మార్స్ మీదకి మలయాళం అమ్మాయి
తెలుగువన్
మార్స్ వన్ ప్రాజెక్టు. భూమ్మీద నుంచి కొంతమందిని మార్స్ (అంగారక గ్రహం) మీదకు తీసుకువెళ్ళే ప్రాజెక్టు. భూమి మీద నుంచి రాకెట్లో అంగారక గ్రహానికి పయనమయ్యాక అసలు అంగారక గ్రహానికి చేరతామో లేదో తెలియదు. చేరిన తర్వాత అక్కడి పరిస్థితి ఏమిటో తెలియదు. అక్కడి నుంచి తిరిగి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ కొంతమంది అంగారక ...
అంగారక గ్రహానికి వెళ్లే పోటీలో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
2024లో మార్స్ పైకి 'వన్ వే ట్రిప్'TV5
అంగారకుడు (మార్స్) వెళ్లేందుకు అడుగు దూరంలో కేరళ అమ్మాయిOneindia Telugu
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
మార్స్ వన్ ప్రాజెక్టు. భూమ్మీద నుంచి కొంతమందిని మార్స్ (అంగారక గ్రహం) మీదకు తీసుకువెళ్ళే ప్రాజెక్టు. భూమి మీద నుంచి రాకెట్లో అంగారక గ్రహానికి పయనమయ్యాక అసలు అంగారక గ్రహానికి చేరతామో లేదో తెలియదు. చేరిన తర్వాత అక్కడి పరిస్థితి ఏమిటో తెలియదు. అక్కడి నుంచి తిరిగి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ కొంతమంది అంగారక ...
అంగారక గ్రహానికి వెళ్లే పోటీలో ...
2024లో మార్స్ పైకి 'వన్ వే ట్రిప్'
అంగారకుడు (మార్స్) వెళ్లేందుకు అడుగు దూరంలో కేరళ అమ్మాయి
Namasthe Telangana
హ్యుందాయ్ వెర్నాలో కొత్త వెర్షన్
Namasthe Telangana
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్.. మిడ్సైజ్ సెడాన్ కారు వెర్నాలో అప్డేటెడ్ వెర్షన్ను లాంఛ్ చేసింది. ఈ కారు ధర వేరియంట్ను బట్టి రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల మధ్యలో ఉండనుంది. ఇదే సెగ్మెంట్కు చెందిన హోండా సిటీ, మారుతి సియాజ్కు గట్టి పోటీనివ్వడంతోపాటు ఈమధ్య కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి ...
హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్.. మిడ్సైజ్ సెడాన్ కారు వెర్నాలో అప్డేటెడ్ వెర్షన్ను లాంఛ్ చేసింది. ఈ కారు ధర వేరియంట్ను బట్టి రూ.7.74 లక్షల నుంచి రూ.12.19 లక్షల మధ్యలో ఉండనుంది. ఇదే సెగ్మెంట్కు చెందిన హోండా సిటీ, మారుతి సియాజ్కు గట్టి పోటీనివ్వడంతోపాటు ఈమధ్య కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి ...
హ్యుందాయ్ వెర్నా.. కొత్త వేరియంట్
沒有留言:
張貼留言