2015年2月13日 星期五

2015-02-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కర్ణాటకలో పెను ప్రమాదం... పట్టాలు తప్పిన రైలు 9 మంది మృతి   
వెబ్ దునియా
కర్ణాటక రాష్ట్రంలో ప్రయాణీకులు ఇంకా సర్దుకోక ముందే పెనుప్రమాదం సంభవించింది. ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. హొసూరు సమీపంలోకి రాగానే పట్టాలు తప్పింది. వేగంగా ఉన్న రైలు పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. 100కుపైగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఇంటర్ ...

ఎర్నాకులం ఎక్సప్రెస్‌కు ఘోర ప్రమాదం   Andhraprabha Daily
పట్టాలు తప్పిన బెంగళూరు - ఎర్నాకుళం ఇంటర్ సిటీ   సాక్షి
పట్టాలు తప్పిన ఇంటర్‌సిటీ: పదిమంది మృతి   Vaartha
News4Andhra   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 19 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టెంపర్ సినిమా థియేటర్‌పై అభిమానుల దాడి   
Namasthe Telangana
తిరుపతి : టెంపర్ మూవీ థియేటర్‌పై నందమూరి అభిమానులు దాడి చేశారు. తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన అభిమానులు సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో దాడికి పాల్పడ్డారు. సినిమా థియేటర్ అద్దాలను పగులగొట్టారు. పర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వాస్తవానికి ఉదయం 5 గంటలకు మొదలవ్వాల్సిన షో ఆరుగంటలకు కూడా ప్రారంభం ...

ఎన్టీఆర్ 'టెంపర్' షో రద్దు.. థియేటర్‌పై అభిమానులు దాడి..!   వెబ్ దునియా
అభిమానుల దండయాత్ర   తెలుగువన్
'టెంపర్'....రెచ్చిపోయిన ఫ్యాన్స్, దాడి!   FIlmiBeat Telugu
సాక్షి   
అన్ని 36 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ గుడిపై మోడీ ఆవేదన   
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదన   Namasthe Telangana
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్   వెబ్ దునియా
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...   తెలుగువన్
News Articles by KSR   
News4Andhra   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కాబోయే సీఎంకు జ్వరం ఇంకా తగ్గలేదు, 'ఇష్టపూర్వకంగానే తప్పుకున్నా'   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్‌ను జ్వరం వచ్చిన సంగతి తెలిసిందే. అంత జ్వరంలోనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులను గత ...

ముఖ్యమంత్రికి ఇంకా తగ్గని జ్వరం   సాక్షి
అరవింద్ కేజ్రీవాల్‌కు స్వల్ప అస్వస్థత   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆప్‌కు ఐటీ నోటీసులు రాజకీయమే... కాంగ్రెస్ స్పందన...!   
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ నోటీసులు జారీచేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్జీ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఐటీ నోటీసులు జారీ చేయించినట్టు కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని తెలిపింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ...

రాజకీయ దురుద్దేశంతోనే ఆప్‌కు నోటీసులు   Namasthe Telangana
ఆమ్ ఆద్మీకి నోటీసులు   తెలుగువన్
ఆమ్ ఆద్మి విరాళాలపైనే ఐటి దర్యాప్తా!   News Articles by KSR
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసలే డిజైనర్.. హత్య కూడా విభిన్నంగా చేసింది..   
వెబ్ దునియా
అసలే డిజైనర్. హత్య కూడా విభిన్నంగా చేసింది.. ఎలాగంటే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యాషన్ డిజైనర్లు ఉజ్వల వీర్ , ప్రీతి అనే ఇద్దరు మహిళలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. గతంలో ప్రీతి భర్త దగ్గర ఉజ్వల రూ.20 వేలు అప్పుగా తీసుకుంది. అప్పు తిరిగి చెల్లించాలని ప్రీతి పలుమార్లు ఒత్తిడి తేవడంపై, తన భర్తతో ఉజ్వల సన్నిహితంగా ఉండటంపై ...

'హత్య చేసి సోఫా కేబినెట్ లో కుక్కేసింది'   సాక్షి
వివాహేతర సంబంధం: గృహిణిని చంపేసి సోఫా కింద దాచేసిన యువతి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నితీశ్ పెద్ద తప్పు చేశారు.. నేను తోలు బొమ్మను కాను!   
వెబ్ దునియా
జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా తాను ప్రవర్తిస్తున్నానంటూ నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ స్పందించారు. తాను కీలుబొమ్మను కానని, సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని జితన్ స్పష్టం చేశారు.
బిహార్‌లో రాజకీయ గందరగోళం   సాక్షి
నితీశ్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌   Andhraprabha Daily
హైకోర్టులో నితీశ్‌కు ఊరట   Namasthe Telangana
10tv   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 41 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
సింగిల్ గా వస్తే.. సింహానికి చావు తప్పలేదు..   
Teluguwishesh
సింహం.. సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి' అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింగిల్ గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా.. అడవికి రాజులుగా వున్న హోదాను సింహాలు గత కొంత కాలంగా కొల్పోతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ చెరువు తీరం వద్ద ఏడాది వయస్సున్న గజరాజు.. మృగరాజుల గుంపును తప్పించుకుని వెళ్లగా, తాజాగా మహీషి చేతిలో చిక్కిన ...

సింహాన్ని సింగిల్‌గా కుమ్మేసింది..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీ ఎఫెక్టుతో సంస్కరణలపై వెనకడుగు వేయం : అరుణ్ జైట్లీ   
వెబ్ దునియా
ఢిల్లీ ఓటర్లు ఇచ్చిన తీర్పు కారణంగా సంస్కరణలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందినప్పటికీ.. ఆ ప్రభావంతో సంస్కరణల వేగం తగ్గబోదన్నారు. ఆర్థిక ...

ఎన్నికల్లో ఓటమి వల్ల సంస్కరణల వేగం తగ్గించం   Andhraprabha Daily
సంస్కరణలపై 'ఢిల్లీ' ప్రభావం ఉండదు: జైట్లీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో విద్యార్థి.. మందలించిన టీచర్‌కు కత్తిపోట్లు..!   
వెబ్ దునియా
మణిపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు పాఠశాల ఆవరణలోనే క్లాస్ టీచర్‌ను ఓ విద్యార్థి ఐదుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ సంఘటనా స్థలంలోనే నేలపై కుప్పకూలారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం...ఇంపాల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం ...

మద్యం తాగొద్దన్నందుకు టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి   Oneindia Telugu
టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言