2015年2月22日 星期日

2015-02-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అల్లుడైతే సోనియాకే... ఇండియాకి కాదు.. వాద్రాకు ప్రత్యేక హోదా లేదు.   
వెబ్ దునియా
సోనియా కుటుంబానికి సెగ మొదలయ్యింది. రాబర్టు వదేరా విఐపి అయినా, అల్లుడైనా సోనియాకు, సోనియా కుటుంబానికేగానీ, ఇండియాకు కాదన్నట్లు వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. ఆయనకు విమానశ్రయాలలో ఉన్న ప్రత్యేక హోదాను తొలగించేశారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...

సోనియా అల్లుడివా? అయితే ఏంటంట?   తెలుగువన్
అల్లుడు గారి 'స్టేటస్' పడిపోయింది   News4Andhra

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సభ్యులతో కళకళలాడనున్న పార్లమెంటు... నేటి నుంచి సమావేశాలు   
వెబ్ దునియా
పార్లమెంట్‌ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..   10tv

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కిడ్నాప్ కహానీ... తండ్రిని బోల్తా కొట్టించిన తనయుడు... ఎందుకు? ఎక్కడ?   
వెబ్ దునియా
ఓ ప్రబుద్ధుడు తన జల్సాల కోసం తనను కిడ్నాప్ చేసినట్లు తండ్రినే బ్లాక్ మెయిల్ చేశాడు. ఫోన్ చేసి అరచి గీపెట్టాడు.. తనను చంపేస్తారని రాద్ధాంతం చేశాడు. కావాల్సిన డబ్బులు తండ్రి దగ్గర నుంచి గుంజాడు.. అదనపు డబ్బుల కోసం మళ్ళా డ్రామా మొదలెట్టాడు. అనుమానం వచ్చిన తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ కహానీ బట్టబయలయ్యింది. వివరాలిలా ...

జల్సాలకు అలవాటుపడి.. కన్న తండ్రినే బ్లాక్‌మెయిల్ చేసిన తనయుడు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పొన్నం వ్యాఖ్యలపై కోర్టుకెళతా   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి):మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం వాటిని నిరూపించాలని లేకపోతే సోమవారం సాయంత్రంలోగా క్షమాపణలు చెప్పి, ఆరోపణలను వెనక్కితీసుకోవాలని చెప్పారు.
క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్‌ చర్యలు   Andhraprabha Daily
క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు   Andhrabhoomi
60ఏళ్ల దరిద్రం అప్పుడే పోదు: కెటిఆర్, క్రిమినల్ కేసులు పెడతామన్న జగదీష్   Oneindia Telugu
వెబ్ దునియా   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీ... అయ్యోరు..! పాఠాలు చెప్పారు.   
వెబ్ దునియా
ప్రధాని మోడీ మాటలు చెప్పడం, ఎవరినైనా ఆకట్టుకోవడం దిట్ట. బహుశా ఇందులో ఎవరికీ అనుమానం ఉండదనుకుంటా..ఆయన ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది చాలా స్పష్టంగా తెలుసు.. తన భార్య ఉపాధ్యాయురాలే... కానీ ఆమె కలసి ఉన్న రోజులు చాలా తక్కువే అయినా... అయ్యోరు లక్షణాలు మోడీకి చాలా బాగా అబ్బినట్టున్నాయి. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకున్నారు. తాజాగా ...


ఇంకా మరిన్ని »   


ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండా, కేవలం మద్దతు ప్రకటిస్తుండేది. కానీ ఈ దఫా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తేనే బాగుంటుందని టి.పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. ఒక ప్రైవేటు టివీ ఛానల్‌లో ...

ఎమ్మెల్సీ ఎన్నికపై మల్లగుల్లాలు   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇంగ్లండ్ Vs స్కాట్లాండ్: 54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్   
సాక్షి
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి : ఆత్మహత్యలకు పాల్పడుతున్న 'అనంత' అన్నదాతలకు భరోసా కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి 'అనంత' ప్రజలు ఘన స్వాగతం కలిపారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ ఆదివారం ఉదయం 11.14 గంటలకు చిలమత్తూరు ...

ఆత్మహత్యల రాజకీయం- జగన్ టూర్   News Articles by KSR
'భరోసా' యాత్రలో బాబుపై భగ్గుమన్న జగన్   News4Andhra

అన్ని 34 వార్తల కథనాలు »   


26న రైల్వే బడ్జెట్‌ కొత్త రైళ్లు 100 లోపే   
Andhraprabha Daily
ప్రపంచంలోనే నాలుగో పెద్ద వ్యవస్థ కలిగిన దేశీ రైల్వేలు సౌకర్యాల విషయంలో పలుదేశాలతో పోలిస్తే ఎంతో వెనకబడ్డాయి. ఇందుకు ప్రధానంగా నష్టాలలో నడవటమే కారణం. తగిన స్థాయిలో పెట్టుబడులు లేకపోవడం, టెకెట్‌ ధరల్లో సబ్సిడీలు, పటిష్ట విధానాలు అవలంబించకపోవడం వంటి సమస్యలు నిధులలేమిని తెచ్చిపెట్టాయి. వెరసి ఏళ్ల తరబడి దేశీ రైల్వేలు ముక్కుతూ ...

కోక్‌ ఎక్స్‌ప్రెస్‌.. హల్దీరామ్‌ ట్రైన్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త రైళ్లు 100 కంటే తక్కువే!   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!   
సాక్షి
సిడ్నీ : ఆస్ట్రేలియాలో వలస చట్టాలు మరింత కఠినతరం కానున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసేందుకు తమ వద్ద ఇప్పటికే ఉన్నఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆ దేశం మార్చబోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వెల్లడించారు. దేశం తీసుకునే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, దేశ ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యలకై వలసల చట్టాల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
బీహార్ లో వాహనాన్ని ఢీకొన్న రైలు.. 8 మంది మృతి   
వెబ్ దునియా
రైల్వే ప్రమాదాలను అరికట్టడంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉంది. కనీసం వారాకో పెద్ద ప్రమాదమైన దేశంలో ఏదోక మూల జరుగుతూనే ఉంది. ప్రమాణాలను రైళ్ళు బలిగొంటూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో కాపాల లేని గేటు వద్ద రైలు ఢీకొనడంతో 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని నలందలో కాపలా లేని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言