వెబ్ దునియా
సభ్యులతో కళకళలాడనున్న పార్లమెంటు... నేటి నుంచి సమావేశాలు
వెబ్ దునియా
పార్లమెంట్ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..10tv
రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుAndhrabhoomi
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
Namasthe Telangana
Andhraprabha Daily
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంట్ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
వెబ్ దునియా
బీహార్ లో వాహనాన్ని ఢీకొన్న రైలు.. 8 మంది మృతి
వెబ్ దునియా
రైల్వే ప్రమాదాలను అరికట్టడంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉంది. కనీసం వారాకో పెద్ద ప్రమాదమైన దేశంలో ఏదోక మూల జరుగుతూనే ఉంది. ప్రమాణాలను రైళ్ళు బలిగొంటూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో కాపాల లేని గేటు వద్ద రైలు ఢీకొనడంతో 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని నలందలో కాపలా లేని ...
కారును ఢీకొట్టిన రైలు.. 8 మంది మృతిసాక్షి
బీహార్లో రైలు ప్రమాదం: 8 మంది మృతిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైల్వే ప్రమాదాలను అరికట్టడంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉంది. కనీసం వారాకో పెద్ద ప్రమాదమైన దేశంలో ఏదోక మూల జరుగుతూనే ఉంది. ప్రమాణాలను రైళ్ళు బలిగొంటూనే ఉన్నాయి. తాజాగా బీహార్ లో కాపాల లేని గేటు వద్ద రైలు ఢీకొనడంతో 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని నలందలో కాపలా లేని ...
కారును ఢీకొట్టిన రైలు.. 8 మంది మృతి
బీహార్లో రైలు ప్రమాదం: 8 మంది మృతి
వెబ్ దునియా
అల్లుడైతే సోనియాకే... ఇండియాకి కాదు.. వాద్రాకు ప్రత్యేక హోదా లేదు.
వెబ్ దునియా
సోనియా కుటుంబానికి సెగ మొదలయ్యింది. రాబర్టు వదేరా విఐపి అయినా, అల్లుడైనా సోనియాకు, సోనియా కుటుంబానికేగానీ, ఇండియాకు కాదన్నట్లు వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. ఆయనకు విమానశ్రయాలలో ఉన్న ప్రత్యేక హోదాను తొలగించేశారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...
సోనియా అల్లుడివా? అయితే ఏంటంట?తెలుగువన్
అల్లుడు గారి 'స్టేటస్' పడిపోయిందిNews4Andhra
అల్లుడు వాద్రాకు ఇక బద్రత తనిఖీలు తప్పవా!News Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియా కుటుంబానికి సెగ మొదలయ్యింది. రాబర్టు వదేరా విఐపి అయినా, అల్లుడైనా సోనియాకు, సోనియా కుటుంబానికేగానీ, ఇండియాకు కాదన్నట్లు వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. ఆయనకు విమానశ్రయాలలో ఉన్న ప్రత్యేక హోదాను తొలగించేశారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...
సోనియా అల్లుడివా? అయితే ఏంటంట?
అల్లుడు గారి 'స్టేటస్' పడిపోయింది
అల్లుడు వాద్రాకు ఇక బద్రత తనిఖీలు తప్పవా!
వెబ్ దునియా
మోడీ... అయ్యోరు..! పాఠాలు చెప్పారు.
వెబ్ దునియా
ప్రధాని మోడీ మాటలు చెప్పడం, ఎవరినైనా ఆకట్టుకోవడం దిట్ట. బహుశా ఇందులో ఎవరికీ అనుమానం ఉండదనుకుంటా..ఆయన ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది చాలా స్పష్టంగా తెలుసు.. తన భార్య ఉపాధ్యాయురాలే... కానీ ఆమె కలసి ఉన్న రోజులు చాలా తక్కువే అయినా... అయ్యోరు లక్షణాలు మోడీకి చాలా బాగా అబ్బినట్టున్నాయి. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకున్నారు. తాజాగా ...
మీ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు: తల్లిదండ్రులకు మోదీ సలహాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధాని మోడీ మాటలు చెప్పడం, ఎవరినైనా ఆకట్టుకోవడం దిట్ట. బహుశా ఇందులో ఎవరికీ అనుమానం ఉండదనుకుంటా..ఆయన ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది చాలా స్పష్టంగా తెలుసు.. తన భార్య ఉపాధ్యాయురాలే... కానీ ఆమె కలసి ఉన్న రోజులు చాలా తక్కువే అయినా... అయ్యోరు లక్షణాలు మోడీకి చాలా బాగా అబ్బినట్టున్నాయి. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకున్నారు. తాజాగా ...
మీ పిల్లలను ఇతరులతో పోల్చవద్దు: తల్లిదండ్రులకు మోదీ సలహా
26న రైల్వే బడ్జెట్ కొత్త రైళ్లు 100 లోపే
Andhraprabha Daily
ప్రపంచంలోనే నాలుగో పెద్ద వ్యవస్థ కలిగిన దేశీ రైల్వేలు సౌకర్యాల విషయంలో పలుదేశాలతో పోలిస్తే ఎంతో వెనకబడ్డాయి. ఇందుకు ప్రధానంగా నష్టాలలో నడవటమే కారణం. తగిన స్థాయిలో పెట్టుబడులు లేకపోవడం, టెకెట్ ధరల్లో సబ్సిడీలు, పటిష్ట విధానాలు అవలంబించకపోవడం వంటి సమస్యలు నిధులలేమిని తెచ్చిపెట్టాయి. వెరసి ఏళ్ల తరబడి దేశీ రైల్వేలు ముక్కుతూ ...
కోక్ ఎక్స్ప్రెస్.. హల్దీరామ్ ట్రైన్స్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త రైళ్లు 100 కంటే తక్కువే!Namasthe Telangana
వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ప్రపంచంలోనే నాలుగో పెద్ద వ్యవస్థ కలిగిన దేశీ రైల్వేలు సౌకర్యాల విషయంలో పలుదేశాలతో పోలిస్తే ఎంతో వెనకబడ్డాయి. ఇందుకు ప్రధానంగా నష్టాలలో నడవటమే కారణం. తగిన స్థాయిలో పెట్టుబడులు లేకపోవడం, టెకెట్ ధరల్లో సబ్సిడీలు, పటిష్ట విధానాలు అవలంబించకపోవడం వంటి సమస్యలు నిధులలేమిని తెచ్చిపెట్టాయి. వెరసి ఏళ్ల తరబడి దేశీ రైల్వేలు ముక్కుతూ ...
కోక్ ఎక్స్ప్రెస్.. హల్దీరామ్ ట్రైన్స్!
కొత్త రైళ్లు 100 కంటే తక్కువే!
వంద రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
వెబ్ దునియా
సోనియాతో వెంకయ్య నాయుడు భేటీ
సాక్షి
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్ లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ...
సోనియాతో వెంకయ్య భేటీ : భూసేకరణ బిల్లుకు మద్దతు కోసం..వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులు దాదాపుగా పూర్తి చేసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్ లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ...
సోనియాతో వెంకయ్య భేటీ : భూసేకరణ బిల్లుకు మద్దతు కోసం..
Oneindia Telugu
మమత బృంద సభ్యుడి అరెస్టు
సాక్షి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలసి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త శివాజీ పంజాను కోల్కతా విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక మోసం కేసులో శివాజీకి సంబంధం ఉండడంతో శనివారం రాత్రి ఆయనను ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసులు శివాజీని ...
మమతా బెనర్జీ కళ్ళముందే తృణమూల్ నేత అరెస్టు!వెబ్ దునియా
మమతకు షాక్: ఢాకా నుండి వస్తూ సన్నిహితుడైన బిజినెస్మెన్ అరెస్ట్Oneindia Telugu
బంగ్లా ప్రధానితో మమత భేటీAndhraprabha Daily
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలసి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త శివాజీ పంజాను కోల్కతా విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక మోసం కేసులో శివాజీకి సంబంధం ఉండడంతో శనివారం రాత్రి ఆయనను ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసులు శివాజీని ...
మమతా బెనర్జీ కళ్ళముందే తృణమూల్ నేత అరెస్టు!
మమతకు షాక్: ఢాకా నుండి వస్తూ సన్నిహితుడైన బిజినెస్మెన్ అరెస్ట్
బంగ్లా ప్రధానితో మమత భేటీ
వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రిగా కొలువుదీరిన నితీశ్.. ఇది నాలుగోసారి
వెబ్ దునియా
బీహార్ రాజకీయాలకు తెరపడింది. తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి ఆయన సిఎం కావడం ఇది నాలుగోసారి. నితీశ్ తన మంత్రివర్గాన్ని ఒకే మారు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులుగా కొలువుదీరారు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి సిఎంతో సహా అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
బీహార్ సీఎంగా నితీశ్ వారంతా పార్టీ విధేయులుAndhraprabha Daily
బీహార్ పీఠంపై మళ్లీ నితీష్కుమార్Vaartha
బీ'హారం' ధరించిన నితీశ్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Teluguwishesh
సాక్షి
అన్ని 85 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాజకీయాలకు తెరపడింది. తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి ఆయన సిఎం కావడం ఇది నాలుగోసారి. నితీశ్ తన మంత్రివర్గాన్ని ఒకే మారు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులుగా కొలువుదీరారు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి సిఎంతో సహా అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
బీహార్ సీఎంగా నితీశ్ వారంతా పార్టీ విధేయులు
బీహార్ పీఠంపై మళ్లీ నితీష్కుమార్
బీ'హారం' ధరించిన నితీశ్!
Namasthe Telangana
వేదాల్లోనే గురుత్వాకర్షణ సిద్ధాంతం
Namasthe Telangana
న్యూఢిల్లీ: చంద్రునిపై నీరు ఉందని వేదాల్లోనే చెప్పబడిందని ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పారు. న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతం గూర్చి అంతకు 1500 ఏళ్ళ క్రితమే మన ఆర్యభట్ట ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నారని అన్నారు. చంద్రయాన్ ప్రయోగానికి ఆర్యభట్ట సమీకరణాన్ని వాడామని చెప్పారు. మన వేదాలు, ప్రాచీన ...
న్యూటన్కంటే ముందే ఆర్యభట్టకి తెల్సు: వేదాల్లో చంద్రుడిపై నీటి జాడOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: చంద్రునిపై నీరు ఉందని వేదాల్లోనే చెప్పబడిందని ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పారు. న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతం గూర్చి అంతకు 1500 ఏళ్ళ క్రితమే మన ఆర్యభట్ట ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నారని అన్నారు. చంద్రయాన్ ప్రయోగానికి ఆర్యభట్ట సమీకరణాన్ని వాడామని చెప్పారు. మన వేదాలు, ప్రాచీన ...
న్యూటన్కంటే ముందే ఆర్యభట్టకి తెల్సు: వేదాల్లో చంద్రుడిపై నీటి జాడ
Teluguwishesh
వేడుక: ములాయం ఫ్యామిలీతో మోడీ(పిక్చర్స్)
Oneindia Telugu
సైఫాయి: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్కు వరసకు మనవడైన తేజ్ప్రతాప్ సింగ్, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజలక్ష్మిల వివాహానికి ముందు శనివారం జరిగిన 'తిలక్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులతో కలిసి నవ్వులు చిందిస్తూ మాట్లాడుతకోవడం విశేషం.
ప్రత్యర్థుల నడుమ వెల్లివిరిసిన ఆత్మీయతAndhraprabha Daily
మోడీ, అమితాబ్ ల సమక్షంలో తాజ్ ప్రతాప్ తిలకం వేడుకలుTeluguwishesh
హమ్మయ్య ములాయం కట్నం తీసుకోలేదు: లాలూTV5
Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
సైఫాయి: సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్కు వరసకు మనవడైన తేజ్ప్రతాప్ సింగ్, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజలక్ష్మిల వివాహానికి ముందు శనివారం జరిగిన 'తిలక్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులతో కలిసి నవ్వులు చిందిస్తూ మాట్లాడుతకోవడం విశేషం.
ప్రత్యర్థుల నడుమ వెల్లివిరిసిన ఆత్మీయత
మోడీ, అమితాబ్ ల సమక్షంలో తాజ్ ప్రతాప్ తిలకం వేడుకలు
హమ్మయ్య ములాయం కట్నం తీసుకోలేదు: లాలూ
沒有留言:
張貼留言